తమ గ్రామం సింగరేణి జాగీరు కాదని, మా భూములు ఇవ్వబోమని బుధవారంపేట గ్రామస్తులు స్పష్టం చేశారు. బుధవారంపేట గ్రామపంచాయతీ పరిధిలోని వ్యవసాయ భూములు, గ్రామంలోని ఇండ్లను సైతం స్వాధీనం చేసుకునేందుకు సింగరేణి సం�
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న బొగ్గు బ్లాక్ల వేలంలో సింగరేణి సంస్థ మణుగూరు పీకే ఓసీపీ-2 ఎక్స్ టెన్షన్ బ్లాకును ప్రైవేట్ వ్యక్తులకు దార దత్తం చేసే కుట్ర జరుగుతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర �
విద్యుత్తు పంపిణీ కోసం ప్రభుత్వం మూడో డిస్కంను ఏర్పాటు చేసింది. ఈమేరకు ప్రభుత్వం బుధవారం జీవో జారీచేసింది. లోటు, ప్రభుత్వ బకాయిలను కూడా కొత్త డిస్కం ఖాతాలోనే వేసింది. ఈ మూడింటి విలువ రూ.71వేల కోట్ల పైమాటే.
సింగరేణి సంస్థ నూతన సీఎండీగా కృష్ణభాస్కర్ను ప్రభుత్వం నియమించింది. ట్రాన్స్కో సీఎండీగా ఉన్న ఆయన సింగరేణి సీఎండీగా అదనపు బాధ్యతలప్పగించింది. ప్రభుత్వ ఉత్తర్వులందుకున్న కృష్ణభాస్కర్ మంగళవారం హైదరా�
సింగరేణిలో యాజమాన్యం గుర్తించిన బొగ్గు బ్లాక్లను సింగరేణికి ఇవ్వకుండా టెండర్ ప్రక్రియ ద్వారా ప్రైవేటు సంస్థలకు ఇస్తే బొగ్గు తవ్వకాలను అడ్డుకుంటామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి అధ్యక�
కొద్ది రోజులుగా మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి, ఇప్పుడు గోదావరి దాటి పెద్దపల్లి జిల్లాకు వచ్చింది. దీంతో ఆ ప్రాంతవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
సింగరేణి ఓసీ విస్తరణలో అక్కడ ఊరు మాయం అయింది. దీంతో అక్కడ ఉన్న కుటుంబాలు తలోదిక్కయ్యాయి. కానీ ఇప్పుడు ఆ గ్రామానికి ఎన్నికలు వచ్చాయి. మరి ఎవరు పోటీ చేస్తున్నారు. ఎవరు బరిలో ఉన్నారు. పోటీ చేసే అభ్యర్ధులు ప్�
దేశానికి అవసరమైన బొగ్గు ఉత్పత్తిలో కీలకభూమిక పోషిస్తున్న సింగరేణి బలోపేతానికి సహకరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కేంద్రానికి విజ్ఞప్తిచేశారు.
గ్రామం నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు ముందుకు రావడానికి తాము ఎల్లప్పుడూ తోడుంటామని సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రెటరీ అంతోటి నాగేశ్వరరావు అన్నారు. గురువారం విశ్వమా�
సింగరేణి సంస్థలో 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు- 2025 ఇల్లెందు ఏరియాలోని ఏరియా వర్క్ షాప్లో గురువారం జరిగాయి. ముఖ్య అతిథులుగా జీఎం సెంట్రల్ వర్క్ షాప్ ఎం.దామోదర్ రావు, ఇల్లెందు ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ�
ప్రతి ఒక్కరూ ఇంటి నుండి వచ్చేటప్పుడు హెల్మెట్ ధరించి రావాలని, రక్షణ అనేది ఇంటి నుండే మొదలు పెడదామని జనరల్ మేనేజర్ సెంట్రల్ వర్క్ షాప్ ఎన్.దామోదర్ రావు అన్నారు. బుధవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా వర్క్ షా�