ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండల వ్యాప్తంగా బుధవారం నుండి గ్రామాల్లో పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నట్లు మండల వైద్యాధికారి ఉపేందర్ తెలిపారు. మండల కేంద్రంలోని పశు �
విద్యుదాఘాతంతో దుక్కిటేడ్లు మృత్యువాతకు గురైన సంఘటన సోమవారం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం తొడిదలగూడెంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో రోజురోజుకు కార్మిక కుటుంబాలపై కోతుల దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో కోతుల దాడి నుండి రక్షించాలని స్థానిక నాయకులు మందుల జయరాజు ఆధ్వర్యంలో ఏరియా జీఎం శాలెం రాజును సోమవారం క�
సింగరేణి సంస్థ రామగుండం - 3 డివిజన్ ఓపెన్ కాస్ట్ - 1 ప్రాజెక్టు డ్రాగ్ లైన్ సెక్షన్ ఉద్యోగులు ఔదార్యం చాటుకున్నారు. చేయి చేయి కలిపి... సహోద్యోగి కుటుంబంకు చేయూత అందించారు. గోదావరిఖని అశోక నగర్ కు చెందిన జహీద్ �
సింగరేణి మేడిపల్లి ఓపెన్కాస్ట్ గని తవ్వకాల్లో లభ్యమైన 110లక్షల సంవత్సరాలనాటి స్టెగోడాన్ జాతి ఏనుగు దంత అవశేషాలు, డైనోసార్ కాలానికి చెందిన శిలాజ కలపను పొందుపరుస్తూ ఏర్పాటు చేసిన పత్యేక పెవిలియన్ను �
సింగరేణి మేడిపల్లి ఓపెన్ కాస్ట్ తవ్వకంలో లభ్యమైన 110 లక్షల ఏళ్ల నాటి స్టెగోడాన్ జాతి ఏనుగు దంతాల అవశేషాలు, డైనోసర్ కాలానికి చెందిన శిలాజాల కలపను పొందుపరుస్తూ బిర్లా సైన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన సి�
60 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన జీడీకే 1 గనిలో మొదటి సారిగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించడానికి సంస్థ ఆర్జీ-1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ నిర్ణయించారు. డిసెంబర్ 19న దుర్గామాత గుడి వార్షికోత్సవం సందర్భంగా గని పై
ఖమ్మం జిల్లా సింగరేణి ఎక్సైజ్ పరిధిలో మద్యం దుకాణాల ఏర్పాట్లు లైసెన్సుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సీఐ ఎం. ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సింగరేణి సంస్థల్లో వివిధ విభాగాల్లో పని చేస్తున్న సుమారు 32 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తొలి అడుగుగా ఈఎస్ఐ (ఉద్యోగుల రాష్ట్ర భద్
సింగరేణి కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నాయి. ప్రాణాలను పణంగా పెట్టి చెమటోడ్చి పనిచేస్తున్నా జాలి, దయ లేకుండా ప్రవరిస్తున్నాయి. ఫలితంగా కార్మికులకు కేంద్రం విధిస
ఒడిశాలోని సింగరేణికి చెందిన నైనీ బొగ్గు బ్లాక్ నుంచి తమిళనాడు పవర్ జనరేషన్ కార్పొరేషన్కు 2.88 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు టీఎన్ జెన్కో ఎండీ ఎం గోవిందరావు..సింగరేణి సీఎ�
ఇల్లెందు సింగరేణి ఏరియాలో రీజినల్ స్థాయి క్రీడా పోటీలను ఏరియా జీఎం కృష్ణయ్య శనివారం ప్రారంభించారు. ఇల్లెందు సింగరేణి గ్రౌండ్ లో వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ 2025 -26 కు గాను ఇల్లెందు ఏరియా �
దాదాపు పాతికేళ్ల తర్వాత తమ స్నేహితులు, చదువు చెప్పిన గురువులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ సందడిగా గడిపారు. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని సి
ఖమ్మం జిల్లా కారేపల్లి(సింగరేణి) మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ఆదెర్ల స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. కారేపల్లి మండల కేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం ఆమె విలేకరులతో మా