సింగరేణి సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి రవాణాలో కొత్తగూడెం ఏరియా ముందు వరుసలో ఉందని, క్రీడల్లోనూ ముందు వరుసలో ఉండాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు అన్నారు. బుధవారం కొత్తగూడెం ఏరియాలో 2025-26 వా
మధుమేహం, రక్తపోటు పెరగడానికి కారణం ఒత్తిడితో కూడిన జీవన విధానం, దీనిని జయించాలంటే ఆహారపు అలవాట్లు, వ్యాయామం చాలా అవసరమని డాక్టర్ డి.లలిత అన్నారు. కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.షాలెం రాజు ఆదేశాల మేరకు రాంపురం ప�
జూనియర్ మైనింగ్ ట్రైనీలుగా చేరి వివిధ కారణాలతో తొలగింపునకు గురైన 43 మంది ఉద్యోగులకు సింగరేణి తీపికబురు అందించింది. వారిని పునర్నియమించాలని నిర్ణయించింది.
ప్రస్తుత జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి వల్ల మధుమేహం, బీపీ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని, నిర్లక్ష్యం చేస్తే గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తాయని, కావునా నిత్యం వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవ�
సింగరేణిలో నాలుగు బొగ్గు గనులకు జాతీయ స్థాయిలో ఫైవ్ స్టార్ అవార్డులు లభించాయి. ఈ మేరకు గురువారం ముంబైలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి చేతుల మీదుగ
గని ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల వారసులకు ఇచ్చే కారుణ్య నియామకాల్లో పట్టభద్రులైన అభ్యర్థులకు క్లరికల్ గ్రేడ్-3 పోస్టులను ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు గుర్తింపు కార్మిక సంఘంత�
KTR | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్టుగా కాంగ్రెస్ సర్కార్ పాలన ఉందని కేటీ
కోల్ ఇండియాలో ఏ విధంగా హై పవర్ కమిటీ వేతనాలు చెల్లిస్తున్నారో అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా హై పవర్ వేతనాలు చెల్లించాలని కొత్తగూడెం ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఇన్చా�
సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్ రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, వారి దిశా నిర్దేశాలతో కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను రక్షణతో చేస్తున్నందుకుగాను �
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదలకై కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం కొత్తగూడెం ఉపాధ్యక్షుడు గూడెల్లి యాకయ్య అన్నారు. మంగళవారం స
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలంలో వీధి కుక్కల (Stray Dogs) బెడద తీవ్రంగా ఉంది. కుక్కల సంచారం వల్ల ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.
కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్ నందు వర్క్ షాప్ డీ.జి.ఎం(ఈ& ఎం)టి. శ్రీకాంత్ ఆధ్వర్యంలో శనివారం సేఫ్టీ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఏరియాలో ఉన్న త్రీ ఇంక్లైన్ ఎలక్ట్రికల్ సబ్ స్
కార్మికులకు ఆదాయ పన్ను రద్దు చేయాలని, పెర్క్స్ మీద పన్ను యాజమాన్యమే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ అనుబంధ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ అన్నారు.