సింగరేణి వార్షిక లాభాల వాటా విషయంలో ప్రభుత్వం, యాజమాన్యం కలిసి కార్మికులను మోసం చేశాయని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి వట్టికొండ మల్లికార్జున్రావు అన్నారు. గురువారం ఏఐటీయూసీ ఆ�
సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో గత రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం కారణంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై తీవ్రంగా ప్రభావం పడింది. ముఖ్యంగా ఆర్జీ-3 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు (ఓసీపీలు) వర్షపు నీట�
సింగరేణి సంస్థ ప్రారంభించిన కొత్త గనులు ఉత్పత్తిలో దూసుకుపోతున్నాయి. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రారంభించిన నాలుగు గనుల నుంచి సంస్థ 22 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది.
సింగరేణి కాంట్రాక్టు కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం దగా చేసిందని, అతి తక్కువ బోనస్ ఇవ్వడం సరికాదంటూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాం�
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు దగా చేసిందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి.మధు అన్నారు. బుధవారం ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద సింగరేణి కాంట్రాక్ట్ కా�
సింగరేణిలో శ్రమ దోపిడికి, కార్పోరేట్ శక్తులు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా నిజాయితీగా పోరాటం చేసిన నాయకుడు ముక్తార్ పాషా అని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎన్టీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.సీతారామయ్య, పీఓ
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటా విషయంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టి యు) ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం నల్�
గుర్తింపు సంఘాన్ని పిలవకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని సింగరేణి కార్మికుల మనోభావాలను దెబ్బతీశారని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకుడు యూనియన్ సెంట్రల్ కార్యదర్శి వంగ వెంకట్ అన్నారు. మంగళవారం �
సింగరేణి కార్మికవర్గాన్ని కాంగ్రెస్ సర్కారు మరోసారి మోసం చేసింది. లాభాల వాటా పెంచి 34 శాతం ఇచ్చినట్లు గొప్పలకు పోయిన ప్రభుత్వం సంస్థ అభివృద్ధి, విస్తరణ పేరిట రూ. 4 వేల కోట్లకు పైగా పక్కన పెట్టగా, నల్లసూరీల
సింగరేణి కార్మికులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్కే దక్కుతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ అన్నారు. కార్మికులకు ఇచ్చే లాభాల్లో 50 శాతం పైగా కోత విధించారని, నికర ల
ఆర్థిక సంవత్సరం 2023-24 కు వచ్చిన లాభాల్లో సుమారు రూ.2 వేల కోట్లు ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం తీసి ఖర్చు చెప్పని సింగరేణి యాజమాన్యం, ఈ సంవత్సరం అనగా 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి రూ.4,034 కోట్లు ఫ్యూచర్ ప్రాజెక్టులకు
సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను కార్మికులు సాధిస్తుంటారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం సంస్థ లాభాల బాటలోనే నడుస్తుంది. ఇంత కష్టపడి పనిచేసిన కార్మికులకు, కార్మికుల కుటుంబ సభ్యులకు సింగరేణి ప్రధాని ఆస్పత్�
Singareni | సింగరేణి లాభాల వాటా 16 నుంచి 32 శాతానికి పెంచింది తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్ రంగనాథ్, జాఫర్ హుస్సేన్లు స్పష్టం చేశారు.
సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శ్రీరాంపూర్ ఓసీపీ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లనుంది. నెల రోజుల నుంచే మట్టి తవ్వకాలు, రవాణా(ఓవర్ బర్డెన్) పనులను సీఆర్ఆర్ సంస్థ నిలిపివేసింది.