సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పర్సనల్ జనరల్ మేనేజర్లు జి.వి. కిరణ్ కుమార్ (వెల్ఫేర్ & CSR), ఏజీఎం మురళీధర్ ర�
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం కొత్తగూడెం ఏరియా ఆర్సీహెచ్పీలో ఘనంగా నిర్వహించారు. RCHP హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎస్ఈ అజ్మీర శ్రీనివాస్ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల�
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవరాం జీఎం కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు. అనంతరం ఎస్ ఓ టు జీఎం కోటిరెడ్డికి మెమ�
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లపై సింగరేణి కార్మికులు, జేఏసీ నాయకులు కన్నెర్ర చేశారు. వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవా రం సింగరేణి వ్�
కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను తొలగించి, 4 చట్ట స్వభావం లేని కోడ్స్గా మార్చడాన్ని సింగరేణి కార్మిక సంఘాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. కొత్త కోడ్స్ ను రద్దు చేసి పాత 29 చట్టాలనే కొనసాగించాలని కార్�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకూ పోరాటం తప్పదని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమ�
కార్మికులకు నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
నిర్లక్ష్యం, జాప్యం లేకుండా ప్రత్యేక చొరవతో, వివిధ కమిటీలుగా ఏర్పడి కంపెనీ లెవెల్లో నిర్వహిస్తున్నకబడ్డీ పోటీలను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించి మరలా మన కొత్తగూడెం ఏరియాలో కోల్ ఇండియా లెవల్ క్రీడా పోటీ
భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి గనులపై భారీ చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. రెండు రోజుల క్రితం ఏరియా వర్షాప్, కేటీకే-5 ఇంక్లెయిన్ గని, కేటీకే ఓసీ- 2, వె య్యి క్వార్టర్స్ ప్రాంతాల్లో దొంగలు ప�
కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ ఈ నెల 28, 29, 30 తేదీల్లో రుద్రంపూర్లోని ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్లో జరగనుంది. టోర్నమెంట్ నిర్వహణకు అనుమతి ఇచ్చిన సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాంక