మోటర్లు లేక మూలనపడ్డ ఎస్టీపీ (మురుగునీటి శుద్ధి కేంద్రం)ని పునరుద్ధరించేందుకు సింగరేణి అధికారుల బృందం నడుం బిగించింది. ‘కాలుష్యం కోరల్లో ఖని’ అనే శీర్షికన ఈ నెల 22న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనాన�
సింగరేణిలో వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలని, కార్మికులపై విజిలెన్స్ పేరుతో వేధింపులు మానుకోవాలని, సింగరేణిలోని కుంభకోణాలు, అవినీతి అక్రమాలపై సీబీఐ, సిట్తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సోమ�
సింగరేణిలో వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలని, కార్మికులపై విజిలెన్స్ పేరుతో వేధింపులు మాను కోవాలని, సింగరేణిలోని కుంభకోణాలు, అవినీతి అక్రమాలపై సీబీఐ, సిట్తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సో �
సింగరేణి యాజమాన్యం, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని, గత సంవత్సరం కాలంగా మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్న 2 వేలకు పైగా కార్మికులకు న్యాయం చేయాలని టీబీజీకేఎస్ ముఖ్య ప్రధాన కార�
సింగరేణిలో నెలకు రెండు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు వాటిని రద్దు చేసేందుకు కుట్రలు చేస్తున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మ
సింగరేణిలో పాత పద్ధతిలోనే మెడికల్ బోర్డును నిర్వహించాలని కార్మికలోకం డిమాండ్ చేసింది. శనివారం భద్రాద్రి కొత్తగూడెంలోని అన్ని సింగరేణి ఏరియాల్లో ఆయా సంఘాల ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేశా
జూలై, నవంబర్ నెలల్లో అర్హత కలిగి ఉన్నప్పటికీ మెడికల్ అన్ఫిట్గా ప్రకటించని కార్మికులకు తిరిగి మెడికల్ బోర్డు నిర్వహించాలని సింగరేణి యాజమాన్యాన్ని టీజీబీకేఎస్ కోరింది. మెడికల్ బోర్డు తక్షణమే నిర్వ�
సింగరేణి కార్మికుల కుటుంబాల జీవన సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి కొండ మల్లికార్జున రావు అన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సిం�
నాడు సింగరేణి సంస్థలో గోల్డెన్ హ్యాండ్ షేక్, డిస్మిస్ పేరిట చంద్రబాబునాయుడు వేలాది మందిని ఇంటికి పంపించారు. నేడు అతడి శిష్యుడు రేవంత్రెడ్డి అదే వైఖరి కొనసాగిస్తున్నారు.
రుద్రంపూర్, మార్చి 27: సింగరేణిలో మెడికల్ బోర్డు ద్వారా చేపడుతున్న కారుణ్య నియామకాలను ఎత్తివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజీకేఎస్) నాయకుల�
సింగరేణి (కారేపల్లి) మండల తాసీల్దార్ అనంతుల రమేశ్ బదిలీ అయ్యారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో కల్లూరు సబ్ కలెక్టర్ లో..
తెల్లవారుజామున 4:30 గంటలు. కాలనీ అంతా ఇంకా నిద్రలోనే ఉంటుంది. అయితే ఒక్కసారిగా వినిపించే బొగ్గు ముక్కలను సుత్తితో కొట్టే చప్పుళ్లు సింగరేణి కాలనీలకు ఉదయపు సంకేతంగా మారేవి. ఆ శబ్దం వినిపించగానే రోజు మొదలైం�
చుంచుపల్లి మండలం 4 ఇన్క్లైన్ పంచాయతీ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉన్న కూడలిలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు పగలు-రాత్రి తేడా లేకుండా నిరంతరం వెలుగుతుండడంతో పంచాయతీ నిధులు వృథా..