Kishan Reddy | కొత్తగూడెంలో రెండు రోజుల పర్యటన జరిపిన కేంద్ర బొగ్గు గనుల శాక మంత్రి కిషన్రెడ్డి నైని కోల్ బ్లాక్లో జరిగిన అవినీతి, అక్రమాలపై ఏమీ తేల్చలేదు. కేవలం సింగరేణి అభివృద్ధి, ఆ సంస్థకు సంబంధించిన ఆర్థిక
Singareni | సిరులవేణి సింగరేణిపై అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం విషం చిమ్ముతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని నిబంధనలు పెడుతూ ఆ సంస్థను నిర్వీర్యం చేయడంతో పాటు ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తున్నాయి.
సిట్ విచారణ హరీశ్రావు, కేటీఆర్పై కాదని.. సింగరేణిలో సైట్ విజిట్ కుంభకోణంపై జరుపాలని టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆదివారం ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు.
సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అని, దానిపై గద్దలు, పెద్దలు, రాబందులను వాలనివ్వనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, కార్మికుల పూర్తి కమిట్మెంట్తో సంస్థ భవిష్యత్
సింగరేణి..! రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సం స్థ. రూ.38 వేల కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన భారీ కంపెనీ. దేశ, విదేశాల్లో వ్యాపార విస్తరణ దిశగా చకచకా అడుగులేస్తున్న అతిపెద్ద సంస్థ. ఇలాంటి కీలక కంపెనీని కాం
పెద్దపల్లి, జనవరి 24(నమస్తే తెలంగాణ): సింగరేణిలో టెండర్ల ప్రక్రియలో సైట్ విజిట్ సర్టిఫికేట్ వివాదంతో పాటుగా వివిధ రకాల అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bh
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న సింగరేణి ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అలాగే ఉమెన్స్ కాలేజీలో చదువుకున్న విద్యార్థినులకు రవాణా స�
Singareni Scam | రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ ప్రభుత్వం తెరలేపిందని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన విమర్శలు చేశారు.
నైనీ బొగ్గు టెండర్ల పంచాయితీ పక్కా కుట్రగా కనిపిస్తున్నదని, దొంగలకే తాళాలు ఇచ్చి విచారణ ఎలా చేస్తారని, సింగరేణి సంస్థ ఆఫీసర్తోనే న్యాయం ఎలా జరుగుతుందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రశ
Naini Coal Block | తీవ్ర దుమారం రేపుతున్న నైని బొగ్గు గని టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు సింగరేణి సంస్థ ప్రకటించింది. నైని కోల్ బ్లాక్కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ లోపభూయిష్టంగా ఉన్నదని, అస్మదీయులకు కట
Singareni | సింగరేణి నైని బొగ్గు బ్లాకుల వ్యవహారం కాంగ్రెస్ అంతర్గత ముసలాన్ని మరింత మండిస్తూనే ఉన్నది. ఇప్పటికే వలస కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధవాతావరణం కొనసాగుతుండగా, తాజా పరిణామాలు దాని
Bhatti Vikramarka | సింగరేణి ఆస్తి వీసమెత్తు కూడా బయటికి పోనివ్వను.. ఎవరైనా గద్దల్లా వాలుతా అంటే వాలనివ్వను..’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం పర్యటించిన అయన.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పెద్దలు కుమ్మక్కై సింగరేణి కుంభకోణాన్ని కనుమరుగు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపిం�