భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గు వెలికి తీసి సమాజానికి వెలుగునిచ్చే సింగరేణి కార్మికులు “చీకటి సూర్యులు”గా పేరొందారు. ఆ పేరు కేవలం పనికే కాదు, వారి మానవత్వానికి కూడా నిదర్శనమని మరోసారి రుజువైంద�
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సింగరేణి ఎగ్జిక్యూటివ్ల సంఘం సీఎంఓఏఐ (CMOAI) కొత్తగూడెం ఏరియా అధ్యక్షుడు, వి కే ఓ సి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.వి.�
సింగరేణి ఆణిముత్యం సివిల్స్ సాధించింది. రామగుండం గనిలో జనరల్ మజ్దూర్గా పనిచేస్తున్న శ్రామికుడి బిడ్డ అయిదేళ్లు కష్టపడి అనుకున్నది సాధించింది. ‘నా లక్ష్యమే తన లక్ష్యంగా చేసుకుని నాన్న నా వెన్నంటి ఉన
జీకే ఓసి నుండి జెవిఆర్ఓసికి డిప్యూటేషన్పై పంపిన కార్మికులను వెంటనే తిరిగి వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్లో నియమించాలని, కోల్ క్రషర్స్, బొగ్గు రవాణా అన్నీ కూడా సింగరేణి సిబ్బందితోనే నడిపించాలని వి కే సి ఎం �
తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన షెడ్యూల్డ్ కులాల రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ చట్టం–2025 (యాక్ట్ 15 ఆఫ్ 2025) ప్రకారం ఎస్సీ ఉప వర్గీకరణను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో పూర్తిస్థాయిలో అమలు చేయడంలో య�
గ్రామాలలో సంఘాల బలోపేతం, మహిళల అర్ధికాభివృద్ధికి కృషి చేస్తున్న గ్రామ సమాఖ్య సహాయకుల(వీఓఏ)కు పనికి తగిన ప్రతిఫలం దక్కటం లేదని వీఓఏల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు బొడ్డుపల్లి వసంత, ఈసం నాగమణి ఆవేదన వ్యక�
Naini Coal Block | నైని టెండర్లలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలపై ఆగమేఘాల మీద సాంకేతిక కమిటీ వేయడంతోపాటు విచారణ జరిపి మూడు రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఆదేశించిన కేంద్రం ఆ తర్వాత జోరు చూపడం లేదన్న ఆరోపణలు వ్య
కార్మిక సంక్షేమంకు పెద్దపీట అని ఊతపదంగా చెప్పుకునే సింగరేణి సంస్థకు పట్టదు.. సింగరేణి ప్రాంతం కావడంతో అటు రామగుండం బల్దియాకు గిట్టదు.. అనే పర్యవసానంగా ఓపెన్ జిమ్ ఏర్పాటు ఇక్కడ కలగానే మిగిలిపోతోంది.
సింగరేణి సంస్థ కొత్తగా మీథేన్ గ్యాస్ అన్వేషణను చేపట్టనున్నది. బొగ్గు పొరల్లోని 19 బిలియన్ క్యూబిక్ మీటర్ల కోల్బెడ్ మీథేన్ బ్లాక్లకోసం నిర్వహించనున్న టెండర్లలో పాల్గొనబోతున్నది.
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయ సమావేశం మందిరంలో శుక్రవారం ఉపాధి పనులపై తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం తూతూ మంత్రంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి డీఆర్డీఓ అడిషినల్ పీ�
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రభావిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ధన్బాద్ గ్రామ పంచాయతీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతూ కొత్తగూడెం ఏరియా జ�
గత కొన్ని రోజులుగా కోయగూడెం ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్పై విమర్శలు వస్తున్నాయి. మూడు రోజుల క్రితం విధుల్లో ఉన్న ఓ ఓర్మెన్ పట్ల కోయగూడెం ఓసి ప్రాజెక్టు ఆఫీసర్ అసభ్యకరంగా దూషించడంతో బుధవారం కార్మికులు ఆగ్రహ�