థర్మల్ విద్యుత్తుకు డిమాండ్ పెరుగడంతో బొగ్గు ఉత్పత్తి.. రవాణాపై సింగరేణి సంస్థ దృష్టిసారించింది. రోజుకు 1.90 లక్షల బొగ్గు ఉత్పత్తి.. రవాణాను లక్ష్యంగా పెట్టుకున్నది. అన్ని ఏరియాల జీఎంలు ఈ లక్ష్య సాధనకు కృ
అవినీతి నిర్మూలన, పారదర్శకత, నిజాయితీపై ప్రతి ఉద్యోగి అవగాహన కలిగి ఉండాలని సింగరేణి అధికారులు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం ఏరియాలోని వీకేసీఎం వద్ద కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ (సీఎంపీఎఫ్) ఆధ్వర్యంలో వ
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ చేపట్టిన నిరంతర పోరాటాల ఫలితంగానే యాజమాన్యంతో 24 డిమాండ్లపై చారిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయని ఏఐటీయూసీ కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి జక్కుల గట్ట�
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్-1 పరిధిలోని జీడీకే ఓసీ-5 సరికొత్త బొగ్గు రవాణా రికార్డు నెలకొల్పింది. ఒకే రోజు 13,024 టన్నుల బొగ్గు డిస్పాచ్ చేయడం ద్వారా ఈ రికార్డును సాధించారు.
సింగరేణిలో ప్రతి నెలా క్రమం తప్పకుండా మెడికల్ బోర్డులు నిర్వహించి, అనారోగ్యంతో దరఖాస్తు చేసుకున్న కార్మికులను అన్ఫిట్ చేయాలని మంగళవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నిరస�
సింగరేణిలో అనారోగ్యంతో బాధపడుతూ మెడికల్ బోర్డు కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) డిమాండ్ చేసింది. ప్రతి నెల క�
సింగరేణి సంస్థలో అధికారులు (ఎగ్జిక్యూటివ్లు), ఉద్యోగులు(ఎన్సీడబ్ల్యూఏ) ఉద్యోగులందరికీ ప్రతి సంవత్సరం తప్పనిసరిగా పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ (పీఎంఈ) నిర్వహించాలని కార్పొరేట్ సేఫ్టీ విభాగం జారీ
కొత్తగూడెం ఏరియాలో ఏజీఎం (సివిల్)గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన చివుకుల రామకృష్ణకు సోమవారం రుద్రంపూర్ ఆర్సీఓఏ క్లబ్లో ఘన వీడ్కోలు పలికారు. అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, కుటుంబ సభ�
సింగరేణిలో కారుణ్య నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా మంగళం పాడుతున్నది. ఎన్నికల ముందు ‘కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం.. బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకు రెండు మెడికల్ బోర్డులు నిర్వహిస్త�
కోల్ ఇండియాలో అమలవుతున్న విధానానికి అనుగుణంగా కార్మికులకు లభించే అలవెన్సులు, పెర్క్స్పై విధించే ఇన్కమ్ ట్యాక్స్ను యాజమాన్యమే భరించేందుకు అంగీకరించింది.
“సింగరేణి నాకు జీవితాన్ని ఇచ్చింది. ఈ సంస్థ తల్లి లాంటిది. సింగరేణి తల్లి రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చుకోలేం. సంస్థలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి, కాంట్రాక్ట్ కార్మికుడు అంకితభావంతో, క్రమశిక్షణతో విధులు
శ్వమానవాళికి చిట్టచివరి ప్రవక్తగా హజ్రత్ మహమ్మద్ ప్రవక్త చూపిన జీవన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని ముస్లిం మత పెద్దలు అన్నారు. ఆయన బోధనలు మానవత్వం, ప్రేమ, శాంతి, సోదరభావం, దయ, న్యాయం వంటి సద్గుణాలను �
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జీవిత చరిత్ర, ఆశయాలు, రాజ్యాంగ విలువలు, సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటాన్ని ప్రతిబింబిస్తూ ప్రదర్శించిన ‘సంఘం శరణం గచ్చామి’ నాటిక ప్రదర్శన ప్రేక్షకులను
సింగరేణి మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు డీఎల్పీఓ తేజావత్ రాంబాబుతో మంగళవారం ప్రత్యేక సమావేశం అయ్యారు. స్థానిక ఎంపీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్ తో కలిసి డీఎల్పీఓ రాంబాబు సర్పంచులతో మాట్ల
సింగరేణి కంపెనీలో పరికరాల కొరత కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. గని లోపల పనిచేసే స్థలాల్లో కీలకమైన యంత్రాలు, పరికరాలు అందుబాటులో లేకపోవడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతున్నది. నాసిరకం