కొత్తగూడెం ఏరియాలో పనిచేసే జనరల్ అసిస్టెంట్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న సర్ఫేస్ కౌన్సిలింగ్ను వెంటనే ఏర్పాటు చేసి ఏరియాలో గల సర్ఫేస్ ఖాళీలను సీనియారిటీ ప్రాతిపదికన ఈ ఏరియా కార్మికులతో మాత్రమే నింపాల�
ఇటీవల కురిసిన మొంథా తుఫాన్ (Cyclone Montha) దాటికి ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో (Singareni) వందల ఎకరాల్లో పత్తి పంటకు (Cotton Crop) నష్టం వాటిల్లింది. మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షాల కారణంగా దిగుబడికి వచ్చిన పత్తి తడిసి ముద్ద�
గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఇన్వాలిడేషన్ అయిన కార్మికులు, వారి పిల్లలకు కారుణ్య నియామక పత్రాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిసి తమ ఆవ�
సింగరేణిలో పేరుకుపోయిన కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కమిటీల పేరు మీద కాలయాపన చేయవద్దని కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జునరావ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. గురువారం కొత్త�
ఇల్లెందు సింగరేణి ఏరియాలో ఉదయం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కెఓసి, జెకెఓసి, ఎస్ &పీసీ, ఏరియా వర్క్ షాప్, ఏరియా స్టోర్, సివిల్ డిపార్ట్మెంట్, సీహెచ్పీ, ఏరియా హాస్పిటల్ వద్ద కార్మికులు, నాయకులు ధర్నాల
పనుల కోసం కేటాయించిన సిమెంట్ను అక్రమంగా తరలించడాన్ని గుర్తించిన సింగరేణి కార్పొరేట్ ఎస్ అండ్ పిసి సిబ్బంది స్వాధీనం చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కాంట్రాక్ట్ పనులు నిర
Kasipeta | సింగరేణి కల్యాణి గని ఓపెన్ కాస్ట్లో నష్టపోయిన దుబ్బగూడెం గ్రామస్తులకు ఏర్పాటు చేస్తున్న ఆర్అండ్ఆర్ పునరావస కాలనీలో వసతుల నిర్లక్ష్యం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mega Job Mela | కొత్తగూడెం నియోజకవర్గం తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నిరుద్యోగుల కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 11 న మెగా జాబ్ మేళా ను నిర్వహించనున్నట్లు కొత్తగూడెం శాసన సభ్యులు కూనoనేని సాంబశివరా�
సింగరేణి బొగ్గుకు దేశవ్యాప్తంగా డిమాండ్ నెలకొంటున్నది. ఈ క్రమంలోనే తమిళనాడు జెన్కో సింగరేణి సంస్థను సంప్రదించగా.. బొగ్గు సరఫరా విషయంపై ఇప్పటికే రెండింటి మధ్య ప్రాథమిక చర్చలు జరిగాయి.
Singareni | సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ఐ వైద్య సేవలపై ఇల్లెందులో ఐసీఓఏ క్లబ్లో ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ల, కాంట్రాక్ట్ కార్మికుల ఈఎస్ఐ వైద్య సేవల కొరకు నిర్వహించే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏరియా �
కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించింది. ఈ నెల నిర్వహించిన సర్ఫేస్ ఫిట్టర్స్, ఎలక్ట్రీషియన్స్ కౌన్సెలింగ్లో అవకతవకలు జరిగాయని కొత
సింగరేణిలో తరచుగా వినబడే మాట పారదర్శకతకు పెద్దపీట వేస్తాం అని. అనేక సందర్భాల్లో అనేకచోట్ల సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నుండి జీఎం వరకు చెప్పే మాట. కానీ ఆచరణలో మాత్రం అది కనబడడం లేదు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ చెల్లించామని గొప్పలు చెప్పు కున్నారు మంత్రులు. కానీ ఆ చిత్తశుద్ధి నాయకుల్లో గాని, సింగరేణి సంస్థలో పనిచేస్తు