తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ సాధన కోసం తొలి ఉద్యమం చేపట్టింది ఏఐటీయూసీనేనని అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ తెలిపారు. శుక్రవారం కొత్తగూడెంలోని పివికే5, ఆర్ సి హెచ్ పి �
విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాడు విరివిగా సరఫరా అయ్యే బొగ్గు నేడు సింగరేణిలో ఉత్పత్తి తగ్గడంతో ప్లాంట్లకు సరఫరా చేయాల్సిన నాణ్యమైన బొగ్గు అందని
Singareni | సింగరేణి బొగ్గు బావులను వేలం వేయొద్దని ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ రాశారు. కేసీఆర్ నాయకత్వంలో సింగరేణిని సిరుల గనిగా ఉంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణిలో కుంభకోణాలకు అడ్డాగా మారిప
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారంపై సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి జీఎం కార్యాలయాల ఎదుట సింగరేణి అధికారులు చేపట్టిన రిలే నిరా�
పీఆర్పీ బకాయిలను వెంటనే చెల్లించాలని, పే అప్గ్రేడేషన్ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) ఆధ్వర్యం�
తాడిచెర్ల బొగ్గు బ్లాక్-2ను కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు కేటాయించింది. ఇందుకు సంబంధించిన ఫైల్పై ప్రధాని నరేంద్రమోదీ అనుమతితో మంగళవారం సంతకం చేసినట్టు కేంద్ర బొగ్గుశాఖ మంత్రి జీ కిషన్రెడ్డి ఢిల
సింగరేపై ప్రేమ, కార్మికులపై గౌరవం ఉంటే వేలంలో పాల్గొనకుండా కొత్త బొగ్గు బ్లాక్లను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇప్పించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనం పెంపొందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సింగరేణి డైరెక్టర్ (పీ & పీ) కె. వెంకటేశ్వర్లు అన్నారు. సింగరేణ
సింగరేణి అధికారుల శ్రమకు తగిన వేతనాలు చెల్లించి, వారి గౌరవాన్ని కాపాడడంతో పాటు సంస్థ భవిష్యత్ను మరింత బలోపేతం చేయాలని బీసీ, ఓబీసీ కొత్తగూడెం ఏరియా అసోసియేషన్ బ్రాంచ్ కార్యదర్శి సకినాల సమ్మయ్య అన్నారు.
సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలిచ్చిన ఘనత కేసీఆర్దేనని, కార్మికులు ఆయనను జీవితాంతం గుర్తుకు పెట్టుకుంటారని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి పేర్కొన్నారు.
సింగరేణి సంస్థకు రేవత్ సర్కారు జలగలా పట్టిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజమెత్తారు. బకాయిల కోసం అధికారులు ఆరు రోజులుగా రోడ్డెక్కి నిరాహార దీక్షలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తమకేమీ పట్
కొత్తగూడెం ఏరియాలోని పీవీకే నెం.5 ఇంక్లైన్ భూగర్భ గనిని సింగరేణి భూగర్భ గనుల జనరల్ మేనేజర్ కె. యాదయ్య శనివారం సందర్శించారు. గనిలో జరుగుతున్న ఉత్పత్తి, ఉత్పాదకత, భద్రతా ప్రమాణాలు, నిర్దేశిత ఉత్పత్తి లక్ష్య