ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను సింగరేణి కొత్తగూడెం ఏరియాలో గురువారం ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్. వెంకట�
సింగరేణి సంస్థలో జూనియర్ మైనింగ్ ఇంజినీరింగ్ ట్రైనీ (జేఎంఈటీ)లో ఉద్యోగులుగా చేరిన 600 మందికి ఓవర్మెన్లుగా ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణ�
చుంచుపల్లి మండలంలోని పెనగడప గ్రామ పరిధిలో ఉన్న పెద్ద చెరువుతో పాటు ఎర్ర చెరువు, చిట్యాల కుంట చెరువుల నుండి వర్షపు నీరు తూముల షట్టర్లు దెబ్బతినడంతో వృథాగా పోతోందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నార�
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ సీఈఆర్ (CER) క్లబ్ ప్రవేశ ద్వారం వద్ద చిన్నపాటి వర్షానికే భారీగా నీరు నిలిచిపోవడంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మి�
సింగరేణి సిగలో మరో బొగ్గుగని చేరింది. పీకే ఓసీ -2 ( ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ ) కోల్ బ్లాక్ను సింగరేణి దక్కించుకుంది. సోమవారం నిర్వహించిన గనుల వేలంలో సంస్థ ఈ బ్లాక్ను దక్కించుకుంది.
మణుగూరు పీకే ఓసి డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ వేలంపాటలో జెన్కో, సింగరేణి సంస్థలు పోటీ పడగా చివరకు 6.5 శాతం రెవెన్యూ షేర్తో సింగరేణి దక్కించుకోవడం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ చేపట్టిన నిరంతర పోరాటాలు, ఉద్యమాలు, క�
సింగరేణి కొత్తగూడెం ఏరియా నూతన జనరల్ మేనేజర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సి.హెచ్.వెంకటరమణ సోమవారం తొలి షిఫ్ట్లో పీవీకే నెం.5 ఇంక్లైన్ గనిని సందర్శించి ఉద్యోగులు, అధికారులతో పరిచయ సమావేశం నిర్వహించార�
సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి గనిలో జేఎంఈటీ ఉద్యోగిగా పనిచేస్తున్న ఎం. వసీం ఖాన్కు జరిగిన ఘటనపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో కార్మికులకు అందుతున్న వైద్య సేవల్
సింగరేణి కొత్తగూడెం ఏరియాకు నూతన జనరల్ మేనేజర్గా నియమితులైన సీహెచ్.వెంకట రమణ శనివారం జనరల్ మేనేజర్ ఏరియా కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్వో టు జీఎం గోవిందరావు ఆధ్వర్యంలో ఏరియా ఉన్నతాధికార
సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్గా విశిష్ట సేవలందించిన ఎం.షాలెమ్ రాజు శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా రుద్రంపూర్ ఆర్సీఓఏ క్లబ్లో సింగరేణి అధికారులు, గుర్తింపు పొందిన కార్మిక సంఘాల న�
కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్గా విశిష్ట సేవలందించి శుక్రవారం పదవీ విరమణ పొందనున్న ఎం.శాలెం రాజును ఏరియా ఎస్అండ్పీసీ సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు గురువారం ఏరియా ఎస్అండ్పీసీ కార్యాలయంల�
సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న అప్రెంటిస్ శిక్షణ యువతలో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడమే కాకుండా వారి భవిష్యత్ ఉపాధికి బలమైన పునాదిగా నిలుస్తుందని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) క�
రాష్ట్రంలోని పది జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో దాదాపుగా 40వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సంస్థలో ఒక కార్మికుడు దిగిపోతే అతని స్థానంలో ఉద్యోగం ఇచ్చే ఆనవాయితీ 1996 వరకు కొనసాగింది. ఆ తర్వాత సిం�
సింగరేణి కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో, వీకేసీఎం ప్రాజెక్టు ప్రభావిత, పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా సోమవారం గరీబ్పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వ�
Protest | మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఎదుట సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు.