136 ఏండ్లకు పైగా చరిత్ర గల సింగరేణి సంస్థను కాంగ్రెస్ సర్కారు నిర్వీర్యం చేస్తున్నది. సంస్థను వాడుకుని వదిలేస్తున్నది. సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడంలేదు. కార్మిక సంఘాల కథనం ప్రకారం ఈ బకాయి�
సహపంక్తి భోజనాలు మనలో ఐక్యత, ప్రేమాభిమానాలను పెంపొందించడంలో దోహద పడుతాయని, సింగరేణి ప్రాంతంలో కార్మికుల ఐక్యతకు ఇవి నిదర్శనాలని కొత్తగూడెం ఏరియా సివిల్ ఏజీఎం సీహెచ్ రామకృష్ణ అన్నారు.
కారేపల్లి మండల కేంద్రంలోని సింగరేణి గ్రామ పంచాయతీలో ఎస్సీ సామాజిక వర్గం జనాభా అధికంగా ఉందని, పంచాయతీలోని రెండు ఎంపీటీసీ స్థానాల్లో ఒకదానిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరుతూ అంబేద్కర్ యువజన
బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి, ప్రకృతి ప్రేమకు ప్రతీక. తెలంగాణకే సొంతమైన పూల పండుగ. అందరిలో ఐక్యతను పెంపొందించే ఈ పండుగను ప్రతి ఒక్కరూ గౌరవంగా జరుపుకోవాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనే�
2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6394 కోట్ల భారీ లాభాలను అర్పించిన సింగరేణి సంస్థకు ఆర్జీ-1 డివిజన్లోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు-5 రూ.943.39 కోట్ల భారీ లాభాలను అర్జించి వెన్నుదన్నుగా నిలిచింది. గత సంవత్సరం సింగరేణి సంస్థ
సింగరేణిలో మైన్ యాక్సిడెంట్లో చనిపోయిన ఉద్యోగుల డిపెండెంట్లకు 2009 అగ్రిమెంట్ ప్రకారం ఆనాడు గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ ఒప్పందం మేరకు సంస్థలో ఉన్న టెక్నికల్ అర్హత కలిగిన డిపెండెంట్లకు మాత్రమే సూట�
సింగరేణి వార్షిక లాభాల వాటా విషయంలో ప్రభుత్వం, యాజమాన్యం కలిసి కార్మికులను మోసం చేశాయని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి వట్టికొండ మల్లికార్జున్రావు అన్నారు. గురువారం ఏఐటీయూసీ ఆ�
సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో గత రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం కారణంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై తీవ్రంగా ప్రభావం పడింది. ముఖ్యంగా ఆర్జీ-3 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు (ఓసీపీలు) వర్షపు నీట�
సింగరేణి సంస్థ ప్రారంభించిన కొత్త గనులు ఉత్పత్తిలో దూసుకుపోతున్నాయి. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రారంభించిన నాలుగు గనుల నుంచి సంస్థ 22 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది.
సింగరేణి కాంట్రాక్టు కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం దగా చేసిందని, అతి తక్కువ బోనస్ ఇవ్వడం సరికాదంటూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాం�
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు దగా చేసిందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి.మధు అన్నారు. బుధవారం ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద సింగరేణి కాంట్రాక్ట్ కా�
సింగరేణిలో శ్రమ దోపిడికి, కార్పోరేట్ శక్తులు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా నిజాయితీగా పోరాటం చేసిన నాయకుడు ముక్తార్ పాషా అని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎన్టీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.సీతారామయ్య, పీఓ