ఆర్ధిక సంవత్సరంలో 2024-2025 సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాల్లో 35 శాతం వాటా కార్మికులకు ఇవ్వాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, ఏఐటీయూసీ యూనియన్ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ మేరకు శనివారం గ
సింగరేణిలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి సంస్థ పురోభివృద్ధిలో భాగస్తులు అవ్వాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఈ & ఎం) ఎం.తిరుమలరావు అన్నారు. శనివారం కొత్తగూడెం ఏరియాలో ఆయన పర్యటించారు. కొత్తగూడెం ఏరియా �
సింగరేణి సంస్థ అందిస్తున్న సోలార్ ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లను తీసుకుని అవసరం ఉన్న ప్రదేశాల్లో అమర్చుకుని సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. శుక్రవారం కొత్తగూ�
సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సీ&ఎండీతో జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో కార్మికుల కోసం ఒప్పుకున్న డిమాండ్లపై వెంటనే సర్క్యులర్ జారీ చేయాలని, అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలన�
గత సంవత్సరం లాగానే లెక్కలు తారుమారు చేస్తూ అంకల గారడితో లాభాలను 4,701 కోట్లలో 33 శాతం ఇస్తామని ప్రకటన చేస్తూ 2,289 కోట్లను పక్కన పెట్టి 2,412 కోట్లను మాత్రమే పంచడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గు గన�
రోడ్డు దాటుతున్న క్రమంలో వెనుక నుండి వచ్చి ఆటో ఢీకొట్టడంతో కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా ప్రగతి వనం వద్ద జరిగింది.
వాస్తవ లాభాలను ప్రకటించి అందులో 35 శాతం వాటాను కార్మికులకు ఇవ్వాలని, స్ట్రక్చర్ మీటింగ్లో ఒప్పుకున్న డిమాండ్లపై వెంటనే సింగరేణి యాజమాన్యం సర్క్యూలర్ జారీచేయాలని ఏఐటీయూసీ సెంట్రల్ ఆర్గనైజింగ్ కార�
అనారోగ్యంతో సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను చూసేందుకు మంగళవారం ఉదయం కొత్తగూడెం పట్టణం సన్యాసి బస్తీకి చెందిన భీమవరపు స్రవంతి తన భర్తతో కలిసి వచ్చింది. బంధువులను పరామర్శించి �
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రానికి చెందిన తురక సర్వేశ్వరరావు (41) కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో 2000-01 సంవత్సరంలో కారేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత ప�
సింగరేణి కోల్ మైన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శనివారం కలకత్తాలో నిర్వహించిన కార్మికుల మహాధర్నా ఘనంగా జరిగింది. ఈ మహాధర్నాకు సంఘీభావంగా అర్జీ-3 సెంటినరీ కాలనీ తెలంగాణ చౌరస్తాలో సింగరేణి ఉద్యోగులు, పదవీ విరమణ
వారి ఆర్థిక పరిస్థితులు దళారులకు ధనాన్ని తెచ్చిపెడుతుంది. సింగరేణి యాజమాన్యం లక్ష్యం నీరుగారి పోతుంది. వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ఎస్ ఆర్ �
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల ఎలక్ట్రీషియన్లు, మోటార్ మెకానిక్ ల నూతన కమిటీని సోమవారం ప్రకటించారు. సింగరేణి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ నూతన మండల కమిటీ అధ్
‘సింగరేణి సంస్థ మనుగడ ప్రమాదంలో పడింది. ఈ సంస్థపై రాష్ట్రంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నాయి. సింగరేణికి అసలు బ్లాకులు ఎందుకు ఇవ్వడం లేదు. అదే ప్రధాన వివక్ష’ అన�