తెలంగాణ కొంగుబంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ నేతలు కబళిస్తున్నారని, ఈ విషయంలో గవర్నర్ తక్షణం కలుగజేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప
సింగరేణిలో జాతీయ సంఘాలను కాదని టీబీజీకేఎస్ ను కార్మికులు తమ గుండెలకు హత్తుకున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నో కొత్త హక్కులు తీసుకురావడంతో పాటు జాతీయ సంఘాలు పోగొట్టిన కారుణ్య నియామకాలను తీస
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గోదావరిఖని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయం జీడికే-11 గనిలో జరిగిన వేడుకల్లో టీబీజీకేస్ కేంద్ర అధ్యక్షుడు మిరియాల రా�
KTR | సింగరేణి సంస్థ ఎన్ని సర్టిఫికెట్లు జారీ చేసిందని మీరొక శ్వేత పత్రం విడుదల చేయండి అని మేం డిమాండ్ చేస్తే ఇంతవరకు సమాధానం లేదన్నారు కేటీఆర్. కొంతమంది కాంట్రాక్టు సంస్థలనే మీరు ఎందుకు ఎంచుకుంటున్నారు.
Singareni | తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సింగరేణి సంస్థ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.3,540 కోట్లు. అప్పుడు డిపాజిట్లు, బాండ్ల కోసం బ్యాంకులు సింగరేణి వద్దకు క్యూ కట్టేవి. అధిక వడ్డీలు ఆశజూపేవి.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి సంస్థ రామగుండం అర్జీ-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల ఆధ్వర్యంలో జీఎం కార్యాలయ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక
Kishan Reddy | కొత్తగూడెంలో రెండు రోజుల పర్యటన జరిపిన కేంద్ర బొగ్గు గనుల శాక మంత్రి కిషన్రెడ్డి నైని కోల్ బ్లాక్లో జరిగిన అవినీతి, అక్రమాలపై ఏమీ తేల్చలేదు. కేవలం సింగరేణి అభివృద్ధి, ఆ సంస్థకు సంబంధించిన ఆర్థిక
Singareni | సిరులవేణి సింగరేణిపై అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం విషం చిమ్ముతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని నిబంధనలు పెడుతూ ఆ సంస్థను నిర్వీర్యం చేయడంతో పాటు ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తున్నాయి.
సిట్ విచారణ హరీశ్రావు, కేటీఆర్పై కాదని.. సింగరేణిలో సైట్ విజిట్ కుంభకోణంపై జరుపాలని టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆదివారం ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు.
సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అని, దానిపై గద్దలు, పెద్దలు, రాబందులను వాలనివ్వనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, కార్మికుల పూర్తి కమిట్మెంట్తో సంస్థ భవిష్యత్
సింగరేణి..! రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సం స్థ. రూ.38 వేల కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన భారీ కంపెనీ. దేశ, విదేశాల్లో వ్యాపార విస్తరణ దిశగా చకచకా అడుగులేస్తున్న అతిపెద్ద సంస్థ. ఇలాంటి కీలక కంపెనీని కాం
పెద్దపల్లి, జనవరి 24(నమస్తే తెలంగాణ): సింగరేణిలో టెండర్ల ప్రక్రియలో సైట్ విజిట్ సర్టిఫికేట్ వివాదంతో పాటుగా వివిధ రకాల అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bh