సింగరేణి సంస్థలో అప్రెంటిస్ల నియామకం, పనుల విషయంలో కీలక మార్గదర్శకాలను మానవ వనరుల అభివృద్ధి (HRD) విభాగం జారీ చేసింది. ఈ నెల 23న అన్ని ఏరియా సంబంధిత శాఖ అధికారులకు ఈ మేరకు లేఖలు పంపినట్లు సమాచారం.
సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత వృత్తి విద్యా కోర్సులు నిర్వహించనున్నట్లు కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.శాలెం రాజు తెలిపారు. జి.యం.ఆర్. వరలక్ష్మి సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ & లైవ్లీహుడ్స�
సింగరేణి మెడికల్ బోర్డుపై రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు సింగరేణిలో దుమారం రేపుతున్నాయని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పేర్కొన్నారు.
కొత్తగూడెం ఏరియాలో ఆర్సిహెచ్పి ద్వారా జరిగిన బొగ్గు రవాణా నిర్ణయించిన లక్ష్యాన్ని గడువు కంటే ముందుగానే అధిగమించింది. నిర్దేశించిన 49.50 లక్షల టన్నుల డిస్పాచ్ లక్ష్యాన్ని అధిగమిస్తూ..
గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణకు ఆదరణ కరువైంది. పంచాయతీ వార్డు సభ్యులకు పరిపాలన అంశాలతో పాటు గ్రామాభివృద్ధి, ప్రభుత్వ పథకాలు, పంచాయతీ విధులు, నిధులపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ పంచాయతీరాజ్ ఆధ్వర్�
పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, సహనం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తున్న తరుణంలో ఆర్సిఓఏ క్లబ్ ఆధ్వర్యంలో ముస్లిం ఆఫీసర్స్ అసోసియేషన్, ఉద్యోగుల కోసం ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి
ఉద్యోగుల ఆరోగ్యం సంస్థకు అత్యంత ప్రాధాన్యమని, వారి సంక్షేమానికి సింగరేణి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ & ప్రాజెక్ట్స్) కె.వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కొత్తగూడెం ఏరియాలో�
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ (AITUC) గళమెత్తింది. మెడికల్ బోర్డు ఏర్పాటు, కారుణ్య నియామకాలు, సొంత ఇల్లు, ఐటీ రీయింబర్స్మెంట్ వంటి కీలక అంశాలపై వెంటనే చర్యలు తీసుక�
సింగరేణి సంస్థలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా ఉన్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు పైరవీలకే ప్రాధాన్యత ఇస్తూ సింగరేణి కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలేదని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆరోపించ�
సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం వైఫల్యం చెందినందున గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. సోమవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పివికే 5 గనిలో జరిగిన వాల్ పో�
కోయగూడెం ఓసీలో పనులు నాణత్యతో పాటు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ముందుకు సాగాలని, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలని సింగరేణి సంస్థకు చెందిన కార్పొరేట్ ఉన్నతాధికారులు డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్వీ.సూ
సింగరేణి లో రాజకీయ జోక్యం తో రూ.51 వేల కోట్ల బకాయిలను సంవత్సరాలు దాటిన చెల్లించకుండా సంస్థ ను దివాలా తీయించారని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమ�
గేటును కాపాడుతున్నాం.. కానీ తమను కాపాడే నీడ లేదంటూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఎండల తీవ్రత మర