లాభాల బాటలో పయనిస్తున్న సింగరేణి సంస్థను భ్రష్టు పట్టించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మంద నర్సింహారావు ఆరోపించారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సీ�
గత రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సింగరేణిలో ఆర్థిక విధ్వంసం జరుగుతున్నదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా�
సింగరేణి, నైని కోల్ టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు స్పష్టం చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మా�
‘గనుల శాఖ మంత్రి నువ్వే కదా..! సింగరేణి నైని కోల్బ్లాక్ టెండర్ల వ్యవహారంపై చర్చలకు రావాలని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ సవాల్ విసిరారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను దోచుకోవాలని చూస్తే ఊర్కునేది లేదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిల�
సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ దోపిడీ జరుగుతున్నదని, ఈ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు.
టెండర్ నిబంధనల్లో సైట్ విజిట్ నిబంధన ఎందుకు పెట్టారు? టెండర్లపై వివాదాలెందుకు ముసురుతున్నాయి? అని సింగరేణి బోర్డు సమావేశంలో కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ డైరెక్టర్లు ప్రశ్నించినట్టు తెలిసింది.
సింగరేణిది 137 ఏండ్ల ఘన చరిత్ర. దక్షిణాదిలో విస్తరించిన అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో, 350 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. 600 మీటర్ల లోతు నుంచి బొగ్గును వెలికితీయగలిగిన నైపుణ్�
సింగరేణిలో నెలకొన్న సైట్ విజిట్ దందాపై వెంటనే సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపి, దోషులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
కార్మికుల మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరమని, అదే స్ఫూర్తితో ఉత్పత్తి, భద్రత రంగాల్లో మెరుగుదల సాధ్యమవుతుందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. మంగళవారం రాత్రి కొత్తగూడెం ఏరియా�
సీఎం పీఎఫ్ (CM PF కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్) కార్యాలయాన్ని కొత్తగూడెంలోనే కొనసాగించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ బహిరంగ లేఖ ద్వారా ప్రభుత్వ
సింగరేణి సంస్థలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్