రాష్ట్రంలో సింగరేణి విస్తరించి ఉన్న పదకొండు జిల్లాల్లో దాదాపుగా 38వేల మంది సింగరేణి బొగ్గుగని కార్మికులు పనిచేస్తున్నారు. ఆయా బొగ్గు బావులు ఓపెన్ కాస్టుల్లో దాదాపుగా 2వేల మంది వరకు ఆఫీస్ సిబ్బంది విధు
సింగరేణి కాలరీస్ సంస్థలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలు, రిజర్వేషన్ల అమలు, బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ తదితర అంశాలపై జాతీయ ఎస్సీ కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. శనివారం హైదరాబాద
“గనిలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.. భద్రతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు. నిర్దేశించిన ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేయాలి” అని సింగరేణి డై
ఎడమ చేయి, ఎడమ కాలు పక్షవాతంతో చచ్చుబడిపోయాయి. మరోవైపు మూత్రపిండాల సమస్యతో రెండు స్టంట్లు వేయించుకుని జీవితాంతం యూరినల్ బ్యాగ్తోనే జీవించాల్సిన దుస్థితి. కనీసం స్వయంగా మలమూత్ర విసర్జన చేసుకోలేని పరిస్
విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన సింగరేణి కొత్తగూడెం ఏరియా ఎస్ అండ్ పిసి స్పెషల్ టీం, ఇంటలిజెన్స్ విభాగంలో పని చేస్తున్న సిబ్బందిని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అభినందించారు. సింగరేణి కొ�
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పని చేయాలని సింగరేణి డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం కొత్తగూడెం ఏరియా జన�
12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేసి చర్చల ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ– ఐ ఎన్ యు సి–సి ఐ టి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా, ముట్టడి కార్యక్రమం వ�
గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్కు గురైన వ్యక్తికి అత్యవసర సమయంలో సకాలంలో సీపీఆర్ అందించడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సి.హెచ్.వెంకటరమణ అన్నారు.
సింగరేణి చరిత్రలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి విద్యుత్తు కేంద్రానికి ఒడిశా రాష్ట్రంలోని నైనీ బ్లాక్ నుంచి 4 వేల టన్నుల జీ-10 గ్రేడ్ బొగ్గుతో తొలి రైలు గురువార�
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను సింగరేణి కొత్తగూడెం ఏరియాలో గురువారం ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్. వెంకట�
సింగరేణి సంస్థలో జూనియర్ మైనింగ్ ఇంజినీరింగ్ ట్రైనీ (జేఎంఈటీ)లో ఉద్యోగులుగా చేరిన 600 మందికి ఓవర్మెన్లుగా ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణ�
చుంచుపల్లి మండలంలోని పెనగడప గ్రామ పరిధిలో ఉన్న పెద్ద చెరువుతో పాటు ఎర్ర చెరువు, చిట్యాల కుంట చెరువుల నుండి వర్షపు నీరు తూముల షట్టర్లు దెబ్బతినడంతో వృథాగా పోతోందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నార�
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ సీఈఆర్ (CER) క్లబ్ ప్రవేశ ద్వారం వద్ద చిన్నపాటి వర్షానికే భారీగా నీరు నిలిచిపోవడంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మి�
సింగరేణి సిగలో మరో బొగ్గుగని చేరింది. పీకే ఓసీ -2 ( ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ ) కోల్ బ్లాక్ను సింగరేణి దక్కించుకుంది. సోమవారం నిర్వహించిన గనుల వేలంలో సంస్థ ఈ బ్లాక్ను దక్కించుకుంది.
మణుగూరు పీకే ఓసి డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ వేలంపాటలో జెన్కో, సింగరేణి సంస్థలు పోటీ పడగా చివరకు 6.5 శాతం రెవెన్యూ షేర్తో సింగరేణి దక్కించుకోవడం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ చేపట్టిన నిరంతర పోరాటాలు, ఉద్యమాలు, క�