తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సింగరేణి కొత్తగూడెం ఏరియాలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు వచ్చిన ప్రజలకు నిరాశే మిగిలింది.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల వ్యాప్తంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 132 అంగన్వాడీ కేంద్రాలు (Anganwadi Center) పనిచేస్తున్నాయి. కొన్ని సెంటర్లు చిన్నారులతో కలకలలాడుతుండగా కొద్ది గ్రామాలలోని సెంటర్లలో మాత్రం 3 నుంచి 5 సంవత్స�
భూసమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో ఏర్పాటుచేసిన రెవెన్యూ సదస్సులకు (Revenue Sadassulu) ప్రజాదారణ కరువైంది. మొదటిరోజు ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రం (కారేపల్లి), గిద్దవారి
ఎంతోమంది అమరవీరుల త్యాగఫలం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సాలెం రాజు అన్నారు. సోమవారం 11వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఏరియాలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆయ�
TGBKS | బొగ్గు ఉత్పత్తిలో భాగంగా విధుల నిర్వహణలో గత ఏడాది ఓసీపీ-2 ప్రాజెక్ట్లో జరిగిన ప్రమాదంలో ఉప్పుల వెంకటేశ్వర్లు మృతి చెందడం పార్టీకి యూనియన్కు తీరని లోటన్నారు.
సింగరేణి సంస్థ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకొని, ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలి�
గోదావరిఖనికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు మంతెన రాజలింగయ్య, డిస్మిస్ కార్మికుడు నూకల గట్టయ్య తమ మరణానంతరం శరీరాలను రామగుండం మెడికల్ కళాశాలకు అప్పగిస్తామని ప్రకటించారు.
ప్రముఖ కంపెనీ విత్తనాలంటూ వాటిని బ్లాక్లో విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఖమ్మం జిల్లా సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం కారేపల్లి పోలీస్ స్టేషన్లో కారేపల్లి మండలంలోని విత్త�
ప్రభుత్వ బొగ్గు సంస్థలు డిమాండ్కు తగ్గట్టుగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసేలా సమాయత్తం చేసేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నడుం బిగించింది. రానున్న రోజుల్లో ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించే క్రమం
కార్మికుల హక్కుల కోసం నిస్వార్థంగా పోరాటం చేసిన నాయకుడు రాసూరి శంకర్ అని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు రాసూరి శంకర్ ఇటీవల జరి�
కొత్తగూడెం ఏరియా ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన రోస్టర్ పాయింట్ రిజిస్టర్లను సింగరేణి ఎస్టీ కమిటీ చీఫ్ లైజన్ ఆఫీసర్ వి.కృష్ణయ్య గురువారం తనిఖీ చేశారు.
రానున్న రోజుల్లో ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధించే విషయంలో ప్రభుత్వ బొగ్గు సంస్థలు డిమాండ్కు తగినట్టుగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసేలా సమాయత్తపరిచేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నడుం కట్టింద�
సింగరేణి గనుల్లో నిత్యం చెమటోడ్చి నల్లబంగారాన్ని వెలికి తీస్తున్న కార్మికులు సంస్థ లాభాల్లో వాటా కోసం ఎదురుచూస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసి 2 నెలలు గడిచినా ఇప్పటివరకు యాజమాన్యం తమ లాభాల వివరాల న