సింగరేణి అర్జీ-3 డివిజన్ ఓసీపీ-2 వద్ద జరుగుతున్న ఎల్-6 కెనాల్ మల్లింపు పనుల్లో వెలువడిన పెద్ద బండ ను తొలిగించేందుకు సింగరేణి అధికారులు ఎలాంటి అనుమతి లేకుండా బ్లాస్టింగ్ చేశారు. దీంతో భారీగా పేలుడు సంభవించ�
కేవలం సంస్థ రికార్డులో మాత్రమే పేరు ఉంటూ విధులకు గైర్హాజరు అయ్యే ఉద్యోగుల వల్ల సంస్థకు ఉపయోగం ఉండదని, ఉత్పత్తి లక్ష్యాలను సాధించే, రికార్డు నెలకొల్పే ఉద్యోగులు కావాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శా�
ఇల్లెందుకు నూతన ఓసీ వస్తే మరో 15 ఏండ్లపాటు మనుగడ కొనసాగించేందుకు వీలుగా ఉంటుందని ప్రజాప్రతినిధులు, సింగరేణి అధికారులు ప్రకటనలు ఇస్తూ ప్రజలు, నిరుద్యోగుల మనసుల్లో నూతన ఆశలు చిగురింపజేశారు. చాలు దేవుడా.. ఇత
కొత్తగూడెం ఏరియాలోని అన్ని మైన్స్/డిపార్ట్మెంట్లలో విధులకు గైర్హాజరవుతున్న కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు
ట్రేడ్ యూనియన్లు చేయని పనులు ఒక వ్యక్తిగా, వ్యవస్థగా తయారై కాంట్రాక్ట్ కార్మికులకు కావాల్సిన హక్కులను సాధించడంలో రాసూరి శంకర్ చేసిన కృషి మరువలేనిది, మర్చిపోలేనిది అని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్త
వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గోదావరిఖని పట్టణంలోని సింగరేణి అధికారుల నివాసం బంగ్లోస్ ఏరియా l లో ఉన్న శ్రీ దుర్గదేవి అమ్మవారి ఆలయం నందు లక్ష మల్లెల పుష్పార్చ న కార్యక్రమాన్ని అనిత లలిత్ కుమార్ ఆర్జీ-1 స�
సింగరేణి లో కొత్త గనులు రావడం కోసం, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని తదితర డిమాండ్ లపై ఈ నెల 20 న దేశవ్యాప్త సమ్మె ను వి�
కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను అమలు కోసం ప్రవేశ పెట్టిందని, దీని వల్ల దేశంలో ఉన్న కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఏఐటీయూసీ కాంట్రాక్టు కార్మిక సంఘం పేర్�
గ్రాఫైట్, లిథియం, కాపర్ తదితర విలువైన ఖనిజాల అన్వేషణపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సింగరేణి అధికారులను ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన సంస్థ సంప్�
సింగరేణి లో కొత్త గనుల కోసం, సంస్థ పరిరక్షణ కోసం, నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 20 న సింగరేణిలో జరగబోయే ఒక రోజు టోకెన్ సమ్మె చేపట్టినట�
సింగరేణిలో అవినీతి దందాలపై ఉకు పాదం మోపుతామని.. అక్రమారుల గురించి ధైర్యంగా సమాచారం ఇవ్వాలని సంస్థ యాజమాన్యం పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మోసగాళ్ల సమాచారాన్ని కొత్తగూడెం విజ
సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెం, సత్తుపల్లి ప్రాంత నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు బుధవారం పత్రికా ప్రకటనలో తెలిపారు.
శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల కోసం సింగరేణి యాజమాన్యం రామవరం, గౌతమ్పూర్ ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్స్, రుద్రంపూర్లోని సీఈఆర్ క్లబ్లో ఏర్పాట్లు చేసింది. అయితే వీటి ప్రధాన ద్వారం వద్ద పశువులు రాకుండా క�