మణుగూరు, కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం ఏరియా, ఇల్లందు ప్రాంతాల్లో పనిచేస్తున్న వారి నుండి వచ్చిన అభ్యర్థన మేరకు రేపటి (బుధవారం) నుండి ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే పారిశుధ్య కార్మికుల విధుల నిర్వ�
భూగర్భ జలాల అభివృద్ధికి సింగరేణి సంస్థ సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ‘సింగరేణి నీటి బిందువు.. జల సింధువు’ అనే కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. సింగరేణి వ్యాప్తంగా 50 మినీ చెరువులను ఏర్పాటు చేయను�
ఆరోగ్యమే మహాభాగ్యం కావునా ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్య అలవాట్లను అలవర్చుకోవాలని కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.షాలేం రాజు అన్నారు. అలాగే వ్యాయామం తప్పనిసరిగా దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు.
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం కార్మికవాడల్లో మంచినీటి ఎద్దడి (Drinking Water) నెలకొన్నది. గత వారం రోజులుగా సింగరేణి మంచినీళ్లు రాకపోవడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో (Singareni) ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మండల పంచాయతీ అధికారి మల్లెల రవీంద్ర ప్రసాద్ తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరం 2024-25 నకు కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 143 లక్షల టన్నులు (వీకేఓసి కు నిర్దేశించిన లక్ష్యాన్ని మినహాయింపు చేసి) గాను 144.18 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని 100.5% తో సాధించినట్ల�
2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని కొత్తగూడెం ఏరియాలోని జే.వి.ఆర్. ఓసి -2 ప్రాజెక్ట్ అధిగమించింది. సంవత్సరానికి నిర్దేశించిన 112 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని ఇంకా 0
విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ నేర్పించడం కూడా ఉపాధ్యాయుల బాధ్యతేనని ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ అన్నారు. సింగరేణి మండల పరిధిలోని రేలకాయలపల్లిలో గల సమీకృత గిరిజన బాలుర ఆశ�
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏడాది పాటు చేపట్టిన ఉపాధి హామీ పనులపై డీఆర్డీఓ ఏపీడీ చుంచు శ్రీనివాసరావు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తూ సామాజిక తనిఖీ ప్రజావ�
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై 16వ విడుత సామాజిక తనిఖీ ప్రజా వేదికను మంగళవారం నిర్వహించారు.
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో సోమవారం ఒక్క రోజే 68,056 టన్నుల బొగ్గు రవాణా చేసి ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా బొగ్గు రవాణా చేయడం జరిగిందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు తెలి�
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, న్యాయవాది జీకే సంపత్ కుమార్ వాహనాన్ని దుండగులు దగ్దం చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఇంటి ముందు నిలిపిఉంచిన కారుపై దాడిచేసిన గుర్తుతెలి�
Singareni | రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.
కోయగూడెం ఉపరితల గని పరిసర ప్రాంత గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని పెట్రాంచెలక స్టేజీ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సింగరేణి అధికారుల వాహనాన్ని అడ్డుకొని వినతి పత్రం అందజేశారు.