సింగరేణి (Singareni) కాలుష్యం నుంచి కాపాడాలంటూ సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్ నగర్వాసులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. కిష్టారం ఓపెన్కాస్ట్ బొగ్గు గని తరలింపునకు సంబంధించి ఏర్పాటు చేసిన సైలో బంకర్
సింగరేణివ్యాప్తంగా నర్సరీలో పనిచేస్తున్న కార్మికులకు జీవో ప్రకారంగా వేతనాలు, పీఎఫ్, బోనస్, వైద్యం ఇతరత్రా చట్టబద్ధ హక్కులను అమలు చేయాలని గోదావరిఖనిలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ
సింగరేణిలో (Singareni) 2021 జూలై 1 నుంచి పదవి విరమణ చేసిన ఉద్యోగుల సవరించిన పెన్షన్ను చెల్లించకుండా నిలిపివేశారు. పదో వేజ్ బోర్డుకు సంబంధించిన వేతనాల పెన్షన్లు మాత్రమే ఇంతకాలం చెల్లిస్తూ వస్తున్న సింగరేణి యాజమా�
Singareni | సింగరేణి సంస్థలో ఈనెల 1వ తేదీ నుంచి ఖాళీగా ఉన్న రెండు డైరెక్టర్ పోస్టులకు సోమవారం నిర్వహించిన ఇంటర్వ్యూలో ఇద్దరు డైరెక్టర్లను ఎంపిక చేశారు సంస్థలో జీఎంలుగా పనిచేస్తున్న పది మందిని ఇంటర్వ్యూలకు పిల
Singareni | సింగరేణి(Singareni) సంస్థలో 2024- 25 ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న రెండు నెలలకు గాను నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధించడానికి(Increase coal production) కార్మికులకు యజమాన్యం ప్రోత్సాహక బహుమతులను ప్రకటించింది.
సింగరేణి కారుణ్య నియామకాల్లో డిపెండెంట్స్ ఉద్యోగ బాధితుల మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్ష�
ప్రభుత్వ రంగంలో విద్యుత్తును ఉత్పత్తిచేసే సంస్థ టీజీ జెన్కో తన సంప్రదాయ పద్ధతులను మార్చకోవడంలేదు. మూస, పాత విధానాలను వీడటం లేదు. ఆధునిక సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారడంలేదు. ప్రపంచ దే
ఇంగ్లిష్ భాషను అందరు కష్టపడి నేర్చుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సింగరేణి సీఎండీ బలరాం అన్నారు. విద్యార్థులు ప్రపంచ యవనికపై రాణించాలంటే భాషా నైపుణ్యం అత్యంత కీలకమని చెప్పారు. విద్యార్థులు ఇం
MLC Kavitha | దేశానికి వెలుగులు పంచడం కోసం తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణిలో అహర్నిశలు పనిచేస్తున్న బొగ్గు గని కార్మికులందరికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవ శుభాక
హైదరాబాద్ సింగేరేణి భవన్లో నూతనంగా ఏర్పాటు చేసిన నూతన సింగరేణి సందర్శకుల గ్యాలరీని శనివారం సీఎండీ ఎన్ బలరాం ప్రారంభించారు. సీఎండీ మాట్లాడుతూ.. మన రాజ్యాంగమే మన బలం.. అందరూ గౌరవించుకోవాలని కోరారు.
పరిసరాల పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ.. అత్యధిక ప్రదేశాలను శుభ్రం చేసినందుకుగాను సింగరేణి కాలరీస్కు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించ�