Singareni | బోనస్ అనేది సింగరేణి కార్మికుల హక్కు అని బీఆర్ఎస్ నాయకులు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. కార్మికుల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. సింగరేణి సంస్థ 2023-2024 ఆర్థిక సంవత్�
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైందని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబ�
Singareni | సింగరేణి కార్మికుల కష్టాన్ని రేవంత్ సర్కార్ బొగ్గుపాలు చేసిందని బీఆర్ఎస్ పార్టీ ధ్వజమెత్తింది. రేవంత్ చెప్పేదొకటి, చేసేదొకటి అని మళ్ళీ రుజువైంది.. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను న�
సీఎం సహాయ నిధికి ఉద్యోగుల ఒకరోజు మూలవేతనాన్ని విరాళంగా జమచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఆదేశాలు జారీచేశారు.
సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా కోసం టీబీజీకేఎస్ పోరుబాట పట్టింది. ఆర్థిక సంవత్సరం మొదలై ఆరు నెలలైనా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో లాభాల వాటా చెల్లింపు తేదీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగ
Singareni | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తిన విషయం తెలిసిందే. వరద బాధితులను ఆదుకునేందుకు సింగరేణి కాలరీస్ అధికారులు, ఉద్యోగులు తమ ఒకరోజు బేసిక్ సాలరీ నుంచి రూ.10.25కోట్ల విరాళం ప్రకటించారు.
వ్యాపార విస్తరణ దిశలో భాగంగా రానున్న రోజుల్లో రాజస్థాన్లో సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్టు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం పేర్కొన్నారు.
రేయింబవళ్లు శ్రమించి నల్ల బంగారాన్ని వెలికితీస్తున్న సింగరేణి కార్మికుల్లో ఈ ఏడాది దసరా ఉత్సాహం కనిపించడం లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదున్నర నెలలు గడుస్తున్నా ఇంకా టర్నోవర్ను ప్రకటించని యాజమాన్
సింగరేణి ఉద్యోగులకు ప్రత్యేక ట్రాన్స్ఫర్ పాలసీని రూపొందిస్తామని, కాలరీస్లో కాగి త రహిత కార్యకలాపాలు నిర్వహించేలా రెండు నెలల్లో ఈ-ఆఫీస్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ సీఎండీ బలరాం తెలిపా�
Singareni | మరో ఐదు కొత్త బొగ్గు గనులను ప్రారంభించడానికి సిద్ధమైంది సింగరేణి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఐదు బొగ్గు గనులను ప్రారంభించడానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం �
జయశంకర్ భూపాలపల్లి. సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి లక్ష్యం అంచనాలకు చేరుకోలేకపోయింది. గత నెలకుగాను 100 శాతం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికి దీంట్లో 83 శాతం సాధించింది.
రామగుండం బీ థర్మల్ ప్రాజెక్టు స్థానంలోనే సింగరేణి, జెన్కో సంయుక్తంగా 8 వేల కోట్లతో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ విద్యుత్ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమ�
సింగరేణి కార్మికులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాకనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గోదావరిఖని పర్యటనకు రావాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గోదావ
ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు కావొస్తున్నా సింగరేణి వార్షిక పద్దు లెక్క తేలడం లేదు. నేటికీ లాభాల వాటాను ప్రకటించలేదు. 2024 జూన్లో మరో త్రైమాసిక లెక్కలు ముగిసినా గత ఆర్థిక సంవత్సరం లెక్కలకు సంబంధించి ప్�
సింగరేణి సంస్థ మనుగడ, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఐదు జాతీయ కార్మిక సంఘాల నేతలు నిర్ణయించా రు. తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం కొత్త బ్లాక్లను దకించుకొని బొగ్గు ఉత్పత్త�