Pipeline Leakage | పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని జిల్లా అధికార యంత్రాంగం మండల స్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ కిందిస్థాయి సిబ్బంది తమకు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
Rythu Bheema |రాయపోల్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కొత్తగా పాస్ బుక్కులు పొందిన రైతులు రైతు బీమా దరఖాస్తు కోసం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులకు గానీ.. నేరుగా మండల రైతు వేదిక కార్యాలయంలో సంప్రదించాలని పేర్క
Main Road | వర్షం కురిస్తే గుంతల గుండా వెళ్తే ప్రయాణికులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్లు, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రోడ్డు అద్వానంగా మారింది.
Raksha Bandhan | సోదరుడు, సోదరి మధ్యలో ఉన్న ప్రేమ, బాధ్యత అనుబంధాన్ని సూచించే గొప్ప పండుగే రాఖీ అని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. తెలంగాణలో కులమతాలకు అతీతంగా సోదర భావంతో జరుపుకునే పండుగల్లో ఇదొక గొప్ప పండ
hand writing | చేతిరాత మనిషి మనసును అదుపులో ఉంచుతుంది. నిర్మాణాత్మకంగా ఆలోచింపజేస్తుందని.. స్వయం క్రమశిక్షణను పెంపొందింపచేస్తుందని ప్రముఖ చేతిరాత నిపుణుడు ఎజాస్ అహ్మద్ పేర్కొన్నారు.
Nano Urea | నానో యూరియా వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని దౌల్తాబాద్ మండలం శౌరీపూర్ గ్రామంలో మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్ రైతులకు అవగాహన కల్పించారు. నానో యూరియా మొక్కలలో పచ్చదనం, చురుకైన పె�
COtton Crop | వ్యవసాయ అధికారుల సూచన మేరకు పత్తి పంట వేసుకొని ఆర్థికంగా లాభాలు పొందాలని శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ పల్లవి పేర్కొన్నారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, ప్రత్తి పంటలో ఆశించే రసం పీల్చే పురుగులను ని�
Fire Station | దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ లేనందున ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగితే ఫైర్ స్టేషన్ దౌల్తాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో గజ్వేల్, సిద్దిపేట దుబ్బాక పట్టణాలలో మాత్రమే అందుబాటులో ఉండడం వలన ఎక్క�
Urea | రైతులు కొనుగోలు చేసే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులకు కచ్చితంగా రైతులకు రసీదులు ఇవ్వాలని ఏడీఏ బాబు నాయక్ స్పష్టం చేశారు. యూరియా కొరత లేదని ఎప్పటికప్పుడు కొరత లేకుండా రైతులకు ఆగ్రోస్ కేంద్రాల ద్వారా �
Indiramma Houses | మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తొందరగా పనులు ప్రారంభించి పూర్తి చేయాలని కోరారు. బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేసిన వారికి వెంటనే లక్ష రూపాయల బిల్లు మంజూరు చేయడం జరుగుతుందని త�
MLA kotha Prabhakar Reddy | కేవలం నాలుగేళ్లలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మొదలుకొని కొండపోచమ్మ ప్రాజెక్టు వరకు పనులు పూర్తి చేయడం జరిగిందని, రేవంత్ సర్కార్ మాత్రం రెండేళ్లలో పూచిక పుల్ల�
MLA Kotha prabhakar reddy | నేడు ప్రతి ఒక్కరి సంపాదనలో సింహభాగం విద్య, ఆరోగ్యానికి కేటాయిస్తున్నా.. నాణ్యమైన విద్య అందడం లేదన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రభుత్వాలు ఎన్ని మారినా విద్య, ఆరోగ్య వ్యవస్థలో