Urea | ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి వరకు యూరియా కొరత మూలంగా రైతుల ఉసురుపోసుకున్నారని, నేడు మొక్కజొన్న రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారన్నారు తొగుట మండల బీఆర్ఎస్ పార
పెద్దపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు రాయపోల్ విద్యార్థులు ఎంపికయ్యారని మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి గురువారం తెలిపా
కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులపై చిత్తశుద్ధి లేదని.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్నలు మద్దతు ధర లేక దళారుల పాలవుతున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంబించడం లేదన్నారు.
Professor Sai baba | ఆదివాసి, గిరిజనుల కోసం పొరాడిన పాపానికి 90 శాతం వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబాను సంవత్సరాల తరబడి ఒక చిన్న గదిలో ఉంచి సరైన తిండిపెట్టకుండా, కప్పుకొవడానికి దుప్పటి కుడా ఇవ్వకుండా నాలుగు గోడల మద్య న�
MLA Palla Rajeshwar Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారు. దొడ్డువడ్లకు కూడా ఇస్తామని చెప్పారు కానీ దురదృష్టవశాత్తు ఎన్నికలు అయిపోయాక అధికారంలోకి వచ్చాక కేవలం సన్నవడ�
CITU | సీఐటీయూ అనునిత్యం కార్మికుల హక్కుల కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ దేశంలోని అగ్రగామి కార్మిక సంఘంగా నిలుస్తుందని సీఐటీయూ సిద్దిపేట జిల్లా కోశాధికారి జి భాస్కర్ అన్నారు.
Masa Kalyanotsavam | శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి నెల రెండవ శనివారం నిర్వహించే మాస కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోశ్ఛరణాల మధ్య స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపారు.
స్వామి వారికి పం�
|BCs Reservations | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎలక్షన్ లో బీసీలకు 42 శాతం డిక్లరేషన్ చేస్తామని అన్నారు కానీ నేటికీ అది అమలు కాలేదని బీసీల రిజర్వేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి అడ్డుకున్నారు అన్నారు.
Current Supply | అనాజిపూర్ సబ్ స్టేషన్లలో మెయింటైనెన్స్ లో భాగంగా శనివారం రాయపోల్ , అనాజిపూర్ సబ్ స్టేషన్ల పరిధిలో గ్రామాలన్నింటికీ గృహ, వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాస్ రావు స�
Grain Purchase Centres | రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేటప్పుడు నాణ్యత ప్రమాణాలను పాటించాలని, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు తహసిల్దార్ కృష్ణమోహన్, ఎంపీడీవో జమ్లా నాయక్.
BRS Party | స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు రాంపూర్ లోని ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.