Rayapole Mandal | గ్రామానికి చెందిన కిషన్ మృతి చేయడం బాధాకరమని, ఆయన కుటుంబానికి రైతూ బీమా పథకం ద్వారా సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మంతూర్ గ్రామ సర్పంచ్ పర్వేజ్ అహ్మద్, ఉప సర్పంచ్ బంధరం సంతోష్ పేర్కొన్�
farmer | మేకల కిష్టయ్య (55) తనకున్న నాలుగు ఎకరాల వ్యవసాయ పొలంలో నాటు వేశాడు. అయితే పొలం దగ్గరున్న బోరు డబ్బాలో విద్యుత్ సరఫరా కాకపోవడంతో.. వేసిన వరి నాటు ఎండిపోయే అవకాశం ఉందని బోరు డబ్బాకు సరఫరా అయ్యే పొలం గట్టుపై
Vaddepally School | ఆదివారం రాయపోల్ మండలం వడ్డేపల్లి ఉన్నత పాఠశాలకు మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు సహకారంతో 96 ఇంచుల టీవీతోపాటు సోలార్ ప్లాంటుకు సంబంధించిన పరికరాలను అందజేశారు.
Village sports | గ్రామాల్లో రోజురోజుకు క్రీడల పట్ల ఆసక్తి తగ్గిపోతుందని బేగంపేట సర్పంచ్ మద్దగీత ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. యువత, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు.
Youth | శివ సాయి సింగరాయ వాగులో స్నేహితులతో కలిసి స్నానం చేసే క్రమంలో లోతైన ప్రదేశంలో మునిగిపోయాడు. వాగులో స్నానం చేస్తున్న వారు ఈ విషయాన్ని గమనించి శివసాయిని బయటికి తీసే లోపే అతడు మృతి చెందాడు.
Accident | ధర్మారం గ్రామానికి చెందిన చల్మెడ కుమార చారి (39) గ్రామంలో కుల వృత్తి లేకపోవడంతో గత కొన్నేళ్ల క్రితం బతుకు దెరువు కోసం హైదరాబాద్లోని ఘట్కేసర్కు కుటుంబ సభ్యులతో కలిసి వలస వెళ్లాడు.
Magha masam Jathara | ఆదివారం వెంకట్రావుపేటలోని వాగ్గడ్డ వద్ద జరిగే వెంకటేశ్వర స్వామి జాతరకు గ్రామ సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్ ఆధ్వర్యంలో విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయడంతోపాటు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నా�
సంక్రాంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో గురువారం సంక్రాంతి సంబురాలను ప్రజలు అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం వారి వారి ఇళ్ల ముందు రంగురంగులతో ముగ్గులు వేసి సంక్
ఆపదలో ఉన్నవారికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అండగా నిలుస్తున్నారని సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి అన్నారు.
Rayapole Mandal | తాను ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఎన్నికలకు ముందు స్వామివారికి మొక్కులు చెల్లించాలని వేడుకున్నామని.. అందుకు అనుగుణంగా తిమ్మక్కపల్లి నుంచి నాచారం దేవస్థానం వరకు పాదయాత్ర చేసి మొక్కులు చెల్లించు