Farmers | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో బుధవారం ఉదయం 6 గంటల నుంచి యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలబడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. యూరియా కోసం రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థ
Buffalo | గత రెండు మాసాలుగా మైసమ్మ పోతుల దాడి మూలంగా చాలా మందికి గాయాలయ్యాయని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి తెలిపారు. ఇటీవల మంతూర్కు చెందిన గొర్రె తిరుపతి రెడ్డికి, వెంకట్రావుపేట
Beer Bottles | సిద్దిపేట - హనుమకొండ ప్రధాన రహదారిపై కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాల సమీపంలో బుధవారం వేకువజామున కల్వర్టును ఢీకొన్న సంఘటనలో లిక్కర్ లారీ బోల్తా పడింది.
Farmers | కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నందున మొక్కజొన్న, వరి పంటలకు యూరియా అవసరమవుతున్ననేపథ్యంలో యూరియా బస్తాల కోసం రైతులు ఫర్టిలైజర్ దుకాణాల వద్ద క్యూలైన్లు కడుతున్నారు.
Congress Govt | రైతులకు సరిపడా యూరియాను అందించడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి మండిపడ్డారు. పత్తి చేలు గూడకు వొచ్చిందని, వరి కలుపు దశలో ఉందని
Mud Road | రాయపోల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రైతు వేదిక కార్యాలయం నిర్మించారు. అయితే దానికి అనుగుణంగా రోడ్డు మార్గం లేకపోవడంతో వర్షాలు కురిస్తే కార్యాలయానికి వెళ్లాలంటే రైతులు, అధికారులు భయ�
Albendazole Tablets | 1 నుండి 19 సంవత్సరాలలోపు పిల్లల్లో నులిపురుగుల సమస్య నివారణకు, ఆహార జీర్ణక్రియ మెరుగుదలకు, శారీరక వికాసానికి ఆల్బెండజోల్ మాత్రలు ఉపయోగపడతాయని వైద్యులు తెలిపారు.
Urea | ఉమ్మడి దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో నాలుగు ఆగ్రోస్ కేంద్రాలు, సుమారు 40 ఫర్టిలైజర్ షాపులు ఉన్నప్పటికీ యూరియా కొరత తీరడం లేదు. ఒక్క ఆధార్ కార్డుకు రెండు బ్యాగుల యూరియాను ఇవ్వడంతోపాటు దానికితోడు నానో యూ
Rythu Bheema | రైతు వేదికలో 2025 సంవత్సరానికిగాను రైతు బీమా నమోదు వ్యవసాయ విస్తరణ అధికారులు చేపట్టారు. అలాగే ఇంతకుముందే పట్టా పాస్ బుక్ ఉండి రైతు బీమా నమోదు చేసుకొని 18 నుండి 59 సంవత్సరాలలోపు వయసు గల పట్టాదారులు కూడా ద�
TGSRTC | సోమవారం ఉదయం సికింద్రాబాద్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు టికెట్ తీసుకోగా రూ.140 రూపాయలు తీసుకుని కండక్టర్ టికెట్ ఇచ్చాడు. అయితే అంతకుముందు టికెట్ ధర రూ. 90 రూపాయలు ఉండగా.. పండుగ పేరుతో రూ.140 రూపాయలు తీసుకోవడం ఎం�
Pipeline Leakage | పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని జిల్లా అధికార యంత్రాంగం మండల స్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ కిందిస్థాయి సిబ్బంది తమకు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
Rythu Bheema |రాయపోల్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కొత్తగా పాస్ బుక్కులు పొందిన రైతులు రైతు బీమా దరఖాస్తు కోసం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులకు గానీ.. నేరుగా మండల రైతు వేదిక కార్యాలయంలో సంప్రదించాలని పేర్క
Main Road | వర్షం కురిస్తే గుంతల గుండా వెళ్తే ప్రయాణికులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్లు, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రోడ్డు అద్వానంగా మారింది.