Local body Elections | నీళ్లు నిధులు నియామకాలపై ఉద్యమించి.. తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించి అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్�
Cotton Crop | పత్తి, మొక్కజొన్న పంటలో అధికంగా నిల్వ ఉన్న నీరు బయటకు పోయేలా చిన్న కాల్వలు ఏర్పరచుకోవాలన్నారు ఏవో మోహన్. వర్షాలు పడుతున్న కారణంగా పత్తి పంటలో నీరు నిల్వ ఉండకుండా రైతులు చిన్న, పిల్ల కాలువలను తీసి నీ�
Cage wheel tractors | రోడ్లపై కేజ్వీల్స్ ట్రాక్టర్ను నడపరాదని.. ఒకవేళ రోడ్డు మీదకు ట్రాక్టర్ను తీసుకు వస్తె చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని దౌల్తాబాద్ ఎస్ఐ అరుణ్ కుమార్ పేర్కొన్నారు.
ACP Narismlu | సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలని, సీజ్ చేసిన వాహనాలను సంబంధిత వాహన యజమానులకు సాధ్యమైనంత త్వరగా అందజేయాలని గజ్వేల్ ఏసీపీ నర్సింలు సూచించారు.
Farooq Hussain | బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గల్వ జీవన్ రెడ్డి సోదరుడు సత్తిరెడ్డి బుధవారం చేగుంట సమీపంలో లారీ ఢీకొని మృతి చెందిన విషయం తెలుసుకొని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ గురువారం రాయపోల్ గ్రామానికి చేరుకొన�
Urea | దౌల్తాబాద్ మండలంలో యూరియాను రైతులకు అందించాలని ఫర్టిలైజర్ వ్యాపారులు బ్లాక్ మార్కెట్ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పువని దౌల్తాబాద్ మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్. ఎస్ఐ అరుణ్ కుమార్ హెచ్చరించారు.
Road Potholes | తొగుట మండల పరిధిలోని మెట్టు గ్రామంలో రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డంతా గుంతలుగా ఏర్పడి బురదగా మారడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు తీసుకురావడానికి బయటకు రావాలంటే భయపడుతు�
Potholes | రాయపోల్ బస్టాండ్ నుంచి గ్రామంలోని జెండా వరకు రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్రమైన అవస్థలకు గురవుతున్నారు. చిన్నపాటి వర్షాలు కురిస్తే వాహనాలు తిరిగితే పక్క నుంచి వస్తున్న వ్యక్తులపై నీళ్
SI Arunkumar | మంగళవారం దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దాత వంగ మహేందర్ రెడ్డి సహకారంతో పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులను పంపిణీ చేశారు.
Nano Urea | మంగళవారం రాయపోల్ మండల కేంద్రంలో రైతులకు నానో యూరియా వాడకంపై గజ్వేల్ డివిజన్ వ్యవసాయ శాఖ ఏడిఏ బాబు నాయక్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయోజనాలు, వినియోగించే విధానాలను వివరించారు.
Garbage | దౌల్తాబాద్ బైపాస్ రోడ్డుకిరువైపులా గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హరితహారంలో భాగంగా ఇరువైపులా మొక్కలు నాటి ఏపుగా పెంచారు. అయితే ప్రత్యేక అధికారుల పాలనలో బైపాస్ రోడ్డు ఇరువైపులా చిత్తాచెదారం వేయడంతో అ�
చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల ప్రజల ఆకాంక్ష మేరకు తక్షణమే చేర్యాల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకపోతే రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని �
Revenue division | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు జనగామ ఎన్నికల సభలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే రెవెన్యూ డివిజన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదన్నారు ఆల్ ఇండియ�