Stoppers | మూలమలుపు వద్ద ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు ఎన్నోమార్లు మొరపెట్టుకున్నా సంబంధిత ఆర్అండ్బీ శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో మూలమలుపుల వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్న�
Harishrao | శనివారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావును పరామర్శించారు. అనంతరం సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Chalo Delhi | జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు మాలల రాజ్యాంగ హక్కుల సాధన కోసం హలో మాల- చలో ఢిల్లీ కార్యక్రమం నవంబర్ 26న నిర్వహించడం జరుగుతుందన్నారు జాతీయ మాల మహానాడు రాష్ట్ర పొలిట్�
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం రాయపోలు మండలం వడ్డేపల్లి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించారు.
Bus Accident | భరద్వాజ్ శంకర్రావు భార్య స్వప్నతోపాటు అనంతరావు కలిసి TS 11 EV 1623 EON హుండాయ్ కారులో గజ్వేల్ నుండి రామాయంపేట వైపు వస్తుండగా గజ్వేల్- ప్రజ్ఞాపూర్ డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
Drugs | డ్రగ్స్ అనేది ఒకప్పుడు పట్టణ ప్రాంతాలలో ఉండేది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో విపరీతంగా పెరిగిందన్నారు ఎంఈఓ సత్య నారాయణ రెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ షబానా.
Farmers | రైతులు యాసంగి కూడా అదే భూమిలో పంట మార్పిడి లేకుండా మళ్లీ మొక్కజొన్న లేదా బీన్స్ వంటి పంటలు సాగు చేసినట్లయితే మళ్లీ ఎండు తెగులు సోకే అవకాశం ఉంటుంది. కావున రైతులు తగు జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ యాసంగ
Harish Rao | దొంగలు పడ్డంక ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు పంట అంతా అమ్ముకున్న తర్వాత రేవంత్ రెడ్డి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్నారు
Students | చదువుతోపాటు విద్యార్థులకు క్రీడలు ఎంతో ముఖ్యమని ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో ముందుండాలని సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.
Sanitation | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని తిమ్మక్కపల్లి గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని గ్రామస్తులు వాపోయారు. మురికి కాలువలు తీయడం లేదని.. దీంతో రాత్రి అయిందంటే దోమలు స్వైర విహారం చేస్తున్�
bc reservations | రిజర్వేషన్ అమలు విషయంలో ఇటు రాష్ట్రప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయన్నారు తాజా మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వెంకట నరసింహారెడ్డి. కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందే అన్నట్ల�
Teacher | తోగుట మండల పరిధిలోని వెంకట్రావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ముక్కరమేష్ సుమారు 20 వేల రూపాయల విలువ గల క్రీడాదుస్తులను ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు అందజేయడం జరిగింది.
CI Latheef | ఎవరైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలు అయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డీ అడిక్షన్ సెంటర్లో చికిత్స, కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తొగుట సిఐ లతీఫ్, ర�