citu | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక సంఘాలు, కార్మిక చట్టాలు లేని దేశంగా మార్చాలని, కార్మికుల్ని కట్టు బానిసలుగా చేసి పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్లకు మేలు చేస్తుందని సీఐటీయూ సి
hut | బేగంపేట గ్రామానికి చెందిన ఎరుకలి నర్సింలు-దుర్గావేణి దంపతులు ఇవాళ ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లారు. అయితే నర్సింలు ఇంట్లో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు కుటుంబసభ్యులకు సమ�
Weed killer | వరి పంటలో కలుపు మందులు వినియోగించే సమయంలో తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు తొగుట వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున. పొలంలో నీటి మట్టం 2–3 సెంటీమీటర్లు మించకూడదు. కలుపు మందు వాడిన తర్వాత 48 న
Rayapole Farmers | పెద్దగా సాగునీటి వనరులు లేని సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతుంది.. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు ప్రధాన కాలువలు, �
BRS Protest | కేసీఆర్పై సిట్ విచారణ రాజకీయ ప్రతీకారానికి అద్దం పడుతుందని, తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటుగా మారుతున్నాయన్నారు సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల బీఆ�
dalitha bandhu | గత మూడు దశాబ్దాలుగా దళితుల అభివృద్ధి, మాదిగల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు తొగుట మండల కేంద్రంలో మండల నూతన అధ్యక్షుడిగా ఆకారం
Upadi Hami | కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం ద్వారా బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా వారి జాబ్ కార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాల్�
Dubbak canal | గత రెండేళ్లుగా దుబ్బాక నియోజకవర్గంలో ఉపకాలువలు లేకపోవడంతో రైతులందరికీ సాగునీరు అందడం లేవని వెంటనే పూర్తి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శాసనసభలో గళమెత్తడం జరిగిందని, నేరుగా మంత�
Paddy Field | పొలంలో నాచు పొర మాదిరిగా ఏర్పడి వేర్లకు ఆక్సిజన్ అందకుండా చేస్తుందని, ఫలితంగా వేర్లు కుళ్ళిపోవడం, పంట ఎదుగుదల తగ్గిపోవడం, ఆకులు ఎర్రబడడం, పిలకల సంఖ్య తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని వ్యవసాయ వి�
Harish rao | కేసీఆర్ సీఎం కాకముందు రాష్ట్రంలో 16 మాత్రమే బీసీ గురుకులాలు ఉండేవి.. కేసీఆర్ వచ్చాక వాటిని 350కు పెంచారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
Congress goons | కాంగ్రెస్ నేతలు మరోసారి రెచ్చిపోయారు. నేడు దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ గుండాలు దాడికి యత్నించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకలో గాంధీ సెంటర్ వద్ద గ�
Sports | గ్రామాల్లో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని వారి ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి క్రీడోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు రాయపోల్ మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి.