Koti Talambralu | రాయిపోల్ మండలంలోని రాంసాగర్ గ్రామంలో రామాలయ కమిటీ ఆధ్వర్యంలో 16-3-2026 రోజు (సోమవారం) 108 కలశాలతో కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమం ఉంటుందని.. దీనికి సంబందించిన కరపత్రాలను రామకోటి రామరాజు ఆవిష్కరించారు .
Multipurpose Workers | గ్రామంలో ప్రతీ వీధుల్లో తిరుగుతూ ట్రాక్టర్ ద్వారా చెత్తాచెదారాన్ని తీసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మల్టీ పర్పస్ వర్కర్ల పాత్ర ఎంతో ఉంటుందని.. ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మల�
Ponnam Prabhakar | ప్రతి జిల్లాకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించాలని బావిస్తున్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ గతంలో ప్రతిపాదనలు జరిగినప్పటికీ రూ.300 కోట్లు కేటాయించి తుమ్మల నాగేశ్వరరావు పనులు పూర్తి చేయించారు.
Kitchen Gardening | కిచెన్ గార్డెనింగ్ అనేది ఇంటి వద్ద చిన్న స్థలంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను పెంచే పద్ధతి. ఈ విధానం ద్వారా కుటుంబానికి తాజా, రసాయనాలు లేని పోషక విలువలతో కూడిన ఆహారం అందుతుంది.
MLA Kotha Prabhakar Reddy | గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదం మూలంగా స్వామి తీవ్రంగా గాయపడగా.. హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కుడి చేతికి తీవ్రంగా గాయం కావడంతో పరిస్థితి విషమించడంతో కుడి చే�
MLC Deshapati Srinivas | కరెంట్ అడిగితే చంద్రబాబు రైతులను కాల్చి చంపిండు. ఆ పోరాటంలో నుంచి పుట్టిందే గులాబీ జెండా. నీళ్లు వస్తాయంటే రైతులకు, ప్రజలకు నాడు నమ్మకం లేకుండే. మూడు సంవత్సరాలలో 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించారు కేస�
Farmers | అకాల వర్షాలు కురిసి వారం రోజులు గడిచినా ఇప్పటికీ రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడం చాలా బాధాకరమని సొసైటీ మాజీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి అన్నారు.
Rayapole ZPHS | కాలిఫోర్నియా స్కాలర్ కొంగరి నర్సింహులు దైనందిన జీవితంలో రసాయన శాస్త్రం ప్రాధాన్యం, పరిశోధనల అవసరం, భవిష్యత్ అవకాశాలపై వివరించి విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.
CC Cameras | బేగంపేట గ్రామంలో భద్రతా పరిరక్షణను బలోపేతం చేయడం, చోరీలు, ఇతర అనైతిక చర్యలను అరికట్టడం లక్ష్యంగా కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Tomato | సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలో నీటి వసతి అంతంత మాత్రమే ఉన్న చోట రైతులు కూరగాయల సాగుపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఇందులో అధిక మొత్తంలో టమాట సాగు చేశారు. అయితే ఒక్కసారిగా టమాట ధర పడిపోవడంతో పెట్టుబడులు ర�
farmers | వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు కష్టపడి పండించిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. దీంతో రైతులకు అప్పు లు మిగిలిపోయాయని మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సర్వుగారి యాదవ రెడ్డి విచారం వ్యక్తం చేశ�