Narsapur | సిద్దిపేట జిల్లాలో విషాదంలో చోటు చేసుకుంది. నాచారం చెక్ డ్యాంలో ఈతకోసం వెళ్లి నర్సాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు మృతి చెందారు.
Tenth Results | కొండాపూర్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు. తమ ప్రతిభతో ప్రభుత్వ పాఠశాలకు మరింత గౌరవాన్ని తీసుకొచ్చి గ్రామప్రజలు, ప్రజాప్రతినిధుల ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల విడుదలైన పదోతరగతి ఫలితాల్లో జెడ్పీహ�
BRS Strike | మండు టెండల్లో అష్టకష్టాలు పడి పంటలు పండిస్తే కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నరని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి విమర్శించారు.ప్రభుత్వానికి రైతు సమస్యలపై ముందు �
హనుమాన్ దీక్ష.. భిక్షకు సిద్దిపేట నెలవు అని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నా రు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గణేశ్నగర్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం జరిగిన హనుమాన్ మాలధారణ స్వా మ�
Roads | అధ్వాన్నంగా ఉన్న రోడ్డు డబుల్ విస్తరణ పనులు ముమ్మరంగా చేపడుతామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారిన మండలంలో రోడ్ల పరిస్థితులు మారడం లే�
MLA Kotha Prabhakar reddy | ‘అమ్మవారి అనుగ్రహమే గ్రామాభివృద్ధికి మూలం. దేవీ దయ ఉంటే దరిద్రం దూరమై, సిరిసంపదలు వెల్లివిరుస్తాయి’ అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యానికి గ్రామపంచాయతీ పునాది లాంటిదని, ఆ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యపడుతుందని సిద్దిపేట జిల్లా రాయపోల్ సర్పంచ్ మాసంపల్లి రాజు అన్నారు.
చౌదరి పాలెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి త్రుతీయ వార్షికోత్సవాలు ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజప్వీ సూర్య వ్యాఖ్యలతో తెలంగాణ పోరాటంలో ఆమరులైన వారి ఆత్మలు ఘోషిస్తున్నాయని సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్ల�
Ponnam Prabhakar | బీసీ మంత్రిని అంటూ, బీసీల కోసం పాటు పడతానంటూ దొంగ మాటలు చెప్పి ఈరోజు మా బీసీ బిడ్డల భూమిని మంత్రి పొన్నం ప్రభాకర్ కబ్జా చేశాడంటూ బాధితులు పూర్తి ఆధారాలతో బయటపెట్టారు.
Road Accidents | వాహనదారులు హెల్మెట్, సీట్బెల్ట్లను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సిద్ధిపేట జిల్లా రాయపోల్ ఎస్ఐ మానస హెచ్చరించారు.
Complete Nutrition | ఏప్రిల్ 9 నుండి 23 వరకు జరుగుతున్న పోషణ పక్షం షెడ్యూల్లో భాగంగా గ్రామంలోని మొదటి అంగన్ వాడీ కేంద్రంలో గ్రామ స్థాయి పోషణ పక్షం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణతోపాటు ఇంధన స్వయం సమృద్ధి దిశగా సిద్దిపేట జిల్లా మరో కీలక అడుగు వేస్తున్నది. ఈ పరిశ్రమ నంగునూరు మండలం నర్మెట ఆయిల్పామ్ ఫ్యాక్టరీ సమీపంలో రూ.250 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు కానున్నది.
Free Medical Camp | వడ్డేపల్లి గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంతోపాటు, రోగులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించారు.