Farmers Protest | ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. రాస్తారోకో కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రాయపో
Sunflower Crop | వడ్లు, మక్కలు కొనుగోలు చేయడంటూ ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకున్నది లేదు. మండుటెండల్లో సైతం రోడ్డెక్కిన ఫలితం శూన్యం. ఇదే పరిస్థితి పొద్దు తిరుగుడు పండించిన ర
Farmers | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో రైతులు ఐకేపీ ద్వారా వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ చెట్టును రోడ్డుకు అడ్డంగా వేసి సోమవారం గజ్వేల్-రామాయంపేట ప్రధాన రహదారిపై రైత�
Grain Purchase Centres | కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత తీవ్రంగా ఉండటంతో తూకం పూర్తయిన ధాన్యం రోజులు గడిచినా అక్కడికక్కడే పేరుకుపోతోంది. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ధాన్యం వద్దే ఉండాల్సిన పరిస్థితి నెలక�
Harish Rao | వర్షాలు పడి పంట తడవకముందే యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. గతంలో మేం ఉన్నప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారులందరితో సమీక్షలు నిర్వహించి సమస్యలు లేకుండ
KCR | ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, పార్టీ ఇంచార్జీల నియామకం, పార్టీ బలోపేతం సహా తదితర మ
Haritha Haram Trees | మాతాజీ కిరాణ జనరల్ స్టోర్ షాపు ముందు నాటిన చెట్లు పెరగకుండా తరచూ కొమ్మలను కత్తిరిస్తూ.. చెట్ల పెరుగుదలను అడ్డుకుంటున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు కంపు కొడుతున్నాయి. కొన్నిచోట్ల టాయిలెట్లకు తాళాలు వేసి ఉంచగా మరికొన్ని శుభ్రంచేసేవారు లేక అధ్వానంగా తయారయ్యాయి.
Narsapur | సిద్దిపేట జిల్లాలో విషాదంలో చోటు చేసుకుంది. నాచారం చెక్ డ్యాంలో ఈతకోసం వెళ్లి నర్సాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు మృతి చెందారు.
Tenth Results | కొండాపూర్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు. తమ ప్రతిభతో ప్రభుత్వ పాఠశాలకు మరింత గౌరవాన్ని తీసుకొచ్చి గ్రామప్రజలు, ప్రజాప్రతినిధుల ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల విడుదలైన పదోతరగతి ఫలితాల్లో జెడ్పీహ�
BRS Strike | మండు టెండల్లో అష్టకష్టాలు పడి పంటలు పండిస్తే కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నరని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి విమర్శించారు.ప్రభుత్వానికి రైతు సమస్యలపై ముందు �
హనుమాన్ దీక్ష.. భిక్షకు సిద్దిపేట నెలవు అని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నా రు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గణేశ్నగర్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం జరిగిన హనుమాన్ మాలధారణ స్వా మ�