Bakki Venkataiah | ఘనపూర్లో ఇటీవల మరణించిన కొమ్ము కిషన్ కుటుంబాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Harish Rao | ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
MLA Kotha Prabhakar Reddy | ఘనపూర్ లో ఇటీవల మరణించిన కొమ్ము కిషన్ కుటుంబాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుండి పనిచేసిన కొమ్ము కిషన్ జైలుకు సైతం వెళ్లాడని ఎమ్మెల్యే గ�
BRS Leader | ఘనపూర్కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కొమ్ము కిషన్ (50) అకాల మరణం తీరని లోటని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి విచారం వ్యక్తం చేశారు. మరణించి�
Drunk And Drive | మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా విధిస్తాం. రెండోసారి దొరికితే రూ.15 వేలు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి హెచ్చరించారు.
Leopard | చిరుత పులి సంచారం భయాందోళనకు గురిచేసింది. పశువులను మేపడానికి వెళ్తున్న క్రమంలో చిరుత పులి పశువులపైకి దాడి చేసే ప్రయత్నం చేసిందని.. భయంతో కేకలు వేయడంతో పరిగెత్తిందన్నాడు గొడుగుపల్లి గ్రామానికి చెంద�
Sports | రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని.. వారికి మరిత ప్రోత్సాహం అందించే విధంగా కృషి చేస్తామని పూర్వ విద్యార్థి, జాతీయ వాలీబాల్ మాజీ క్రీడాకారుడు యూ స్వామి �
SI Manasa | పర్మిషన్ లేకుండా లేదా సమయం దాటి డీజే ఉపయోగించినట్లయితే, డీజే పరికరాలు, వాహనాలు సీజ్ చేయబడతాయని చట్టరీత్యా చర్యలు తీసుకుంటారన్నారు రాయపోల్ ఎస్ఐ మానస.
Stoppers | మూలమలుపు వద్ద ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు ఎన్నోమార్లు మొరపెట్టుకున్నా సంబంధిత ఆర్అండ్బీ శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో మూలమలుపుల వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్న�
Harishrao | శనివారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావును పరామర్శించారు. అనంతరం సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Chalo Delhi | జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు మాలల రాజ్యాంగ హక్కుల సాధన కోసం హలో మాల- చలో ఢిల్లీ కార్యక్రమం నవంబర్ 26న నిర్వహించడం జరుగుతుందన్నారు జాతీయ మాల మహానాడు రాష్ట్ర పొలిట్�
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం రాయపోలు మండలం వడ్డేపల్లి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించారు.
Bus Accident | భరద్వాజ్ శంకర్రావు భార్య స్వప్నతోపాటు అనంతరావు కలిసి TS 11 EV 1623 EON హుండాయ్ కారులో గజ్వేల్ నుండి రామాయంపేట వైపు వస్తుండగా గజ్వేల్- ప్రజ్ఞాపూర్ డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.