jeevamrutham | రైతులు వ్యవసాయంలో కేవలం రసాయన ఎరువులపైన ఆధారపడకుండా పశువులు ఉన్న రైతులు ఘన జీవామృతం, ద్రవ జీవామృతం వినియోగించి రసాయనిక ఎరువులు వినియోగం తగ్గించాలని వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున తెలిపారు.
kcr Camp Office | ప్రధాన ప్రతిపక్ష నేత క్యాంపు కార్యాలయంపైనే దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్లా..? లేనట్లా..? అని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ప్రశ్నించారు..
BRS UK | ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడికి పాల్పడటం సమంజసం కాదని, ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.
SI Manasa | ఓ వ్యక్తి మద్యం సేవించి వాహనాలను నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా బుధవారం గజ్వేల్ ADM court మెజిస్ట్రేట్ మణివీర్ ముందు హాజరు పరచగా 3 రోజులు జైలు శిక�
Farooq hussain| పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం సిద్దిపేటలోని మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ నివాసంలో రంజాన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
KPR Tournament | గెలుపు ఒక్కటే లక్ష్యం కాకూడదు. గెలిచే ధైర్యం, ఓడినప్పుడు మళ్లీ లేచి నిలబడే పట్టుదలే నిజమైన విజయమని గుర్తుంచుకోవాలన్నారు తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి. ఈ టోర్నమెంట్ యువ
అకాల గాలి దుమారం మూలంగా పంట చేలు నెలకొరిగి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి డిమాండ్ చేశారు.
Koti Talambralu | శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు భద్రాచలం నుండి తీసుకొచ్చిన గోటి తలంబ్రాలను హనుమాన్ దేవాలయం నుండి రామాలయం వరకు 108 కలశాలలో నింపి బ�
Weed killer | ఎల్లారెడ్డిపేట్ గ్రామం వరి పంట పొలాలను వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లూఫోసినేట్-అమ్మోనియం పారాక్వాట్తో పోలిస్తే తక్కువ విషపూరితమైనదన్నారు.