Leopard | చిరుత పులి దొమ్మాట అడవిలోనే ఉన్నదని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకుఫారెస్ట్ అధికారులు తెలియజేశారు. ప్రజలు ఎవరు ఒంటరిగా వెళ్లవద్దని ఉదయం బోరు బావుల వద్దకు పొలాల వద్దకు వెళ్లే రైతులు ప్రజలు గుంపులుగా చే�
ASI | తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన నరమెట్ట రాములు తండ్రి మరణించిన తర్వాత. తల్లి ఎల్లవ్వ అన్నీ తానై కష్టపడి కొడుకును చదివించింది. ఇందులో భాగంగానే 2016న మనోజ్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వ విభాగంలో �
Telangana | రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు 420 హామీలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసిందని బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి గౌడ్ ధ్వజమెత్త�
Sports | దౌల్తాబాద్ మండల విద్యాధికారి , ఫిజికల్ డైరెక్టర్ విష్ణు ఆధ్వర్యంలో మండలంలోని వ్యాయామ ఉపాధ్యాయులతో కలిసి 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహణ సమావేశం నిర్వహించారు.
Ganesh Utsavalu | గణేష్ మండపాల పోర్టల్లో ఆర్గనైజర్ల వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలని తొగుట సీఐ లతీఫ్ సూచించారు. ప్రతీ మండపానికి విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో విద్యుత్ను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
Nano Urea | రాయపోల్ మండల కేంద్రంలో గూని లక్ష్మీ సాగు చేస్తున్న ప్రత్తి పంటపై నానో యూరియా పిచికారి చేసి నానో యూరియావాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి రైతులకు విధంగా వివరించారు.
BRS Party | ఓలపు శ్యామవ్వ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ఇతర నాయకులతో కలిసి ఆమె మృతదేహానికి నివాళులు అర్పించారు.
Harish Rao | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్కు అందాల పోటీ మీద ఉన్న శ్రద్ధ.. యూరియా మీద లేదాయె అని హరీశ్రావు విమర్శించారు.
Asha workers | రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు నేటికి జూలై నెల పారితోషికాలు రాకపోవడంతో ఆశా వర్కర్లు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆశా వర్కర్స్ యూనియన్ సిద్ధిపేట జిల్లా కార్యదర్శి బీ ప్రవీణ అవేదన �
Goats | లింగాపూర్ గ్రామానికి చెందిన కొంగరి లింగం, ఎరుకల రాజయ్య, ఇద్దరు వ్యక్తులు ఉదయం మేకలను రోజూ మాదిరిగా మేత కోసం బయటకు కొట్టుకునిపోయారు. అయితే మేకలు మేత మేసుకుంటూ అక్కడి పరిసరాల్లో ఉన్న వరిపంటలోని నీళ్లు త
Farmers Strike | యూరియాను అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని రైతులు మండిపడ్డారు. వర్షాలు కురుస్తున్న సమయంలో యూరియా తగినంత రైతులకు అందించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించార�
వ్యవసాయ సాగులో ఉన్న సమస్యలను, వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై గుడికందుల గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోగ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం వివరించా�
Farmers | పంటలకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం మూలంగా ఏర్పడిందని పలు గ్రామాల్లో రైతులు పేర్కొన్నారు.