Pre School Graduation Day | అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో ప్రీస్కూల్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఆటాపాటల కార్యక్రమాలను నిర్వహించారు. పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లల ఆటలు, పాటలు, నాటకీ�
Cyber Crimes | అపరచిత వ్యక్తుల ఫోన్కాల్స్, మాటలు నమ్మవద్దని, సోషల్మీడియాకు దూరంగా ఉండాలని షీ టీమ్ సభ్యులు ప్రజలకు సూచించారు. గంజాయి, డ్రగ్స్, మత్తుపదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
BRS Rajatotsava Sabha | ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పిడికెడు మందితో కేసీఆర్ నాయకత్వాన పురుడు పోసుకున్న టీఆర్ఎస్ పార్టీ నిఖార్సయిన, నిస్వార్థ కార్యకర్తల మూలంగా ఎంతో ఎత్తుకు ఎదిగిందని, నేడు 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం
Badi Bata Programme | ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విధ్య లభిస్తుందని, ఉన్నత విద్యార్హతలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్ధులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారన్నారు డీఈవో శ్రీనివాస్రెడ్డి.
‘చాలా పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి. కానీ, బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడింది.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ చరిత్రలో నిలిచింది’ అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగు బంధం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. నేడు విద్యార్థులు, యువత చేపట్టిన పాదయాత్ర రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి విజయ యాత్రగా కాబోతున్�
Rayapol SI | విద్యార్థులు చల్లదనం కోసం చుట్టుపక్కల ఉండే కుంటలు, చెరువుల వద్దకు వెళ్లొద్దని రాయపోల్ ఎస్సై రఘుపతి సూచించారు.స్నేహితుల ప్రోద్భలంతో ఈతకు వెళ్లడం లాంటివి చేసి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దన్నారు.
సిద్దిపేట గడ్డ.. ఉద్యమాలకు పురిటిగడ్డ. ఇక్కడి నుంచే మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఒక్కడుగా బయలుదేరి కోట్లాది మంది ప్రజలను ఏకం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి దశాబ్దాల కల సాకారం చేసిన గ�
భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత సుదూర గ్రామమైన రాయపోల్లో విద్యా వెలుగులు నింపిన తొలి కేంద్రంగా చరిత్రలో నిలిచింది ఈ పాఠశాల. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ రంగంలో సేవలందిస్తున్న రాయపోల్ జడ్పీహెచ్ఎస
Ashrith Kumar | నివాస ప్రాంతాల పరిసరాలలో ఉన్నటువంటి ఖాళీ స్థలాలలో పిచ్చి మొక్కలు, చెట్లు తొలగించి శ్రుభం చేసుకునేలా స్థలం యజమానులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్కుమార్ సిద్దిపేట టౌన్ ప్ల�
సిద్దిపేట జిల్లా రాయపోల్ (Rayapol) మండలంలోని రాంసాగర్లో సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగు రోజులపాటు జరుగనున్న ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం ఆవాహిత దేవతాపూజ, ఆవాహి�
MLC Kalvakuntla Kavitha | ఇవాళ వర్గల్ మండలం నాచారంగుట్ట సమీపంలో వెలసిన ధ్యానాంజనేయస్వామి ఆలయ 4వ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యజ్ఞ యాగ క్రతువులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అఖిలభారత హనుమాన్ దీక్షాపీఠా�
Victims Families | ఇవాళ తొగుట మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన దుర్గనోల్ల బుధవ్వ అనారోగ్యంతో మరణించగా.. ఆమె మృత దేహనికి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి నివాళి అర్పించారు. బుధవ్వ మృతి పట్ల విచ�
Collector Manu Choudary | భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లాలో ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు.
MLA Harish Rao | కాంగ్రెస్ హయాంలో బడ్జెట్ రూ.3 వేల కోట్లు ప్రకటించినా.. కేవలం 200 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని.. మిగతా 800 కోట్లు కేసీఆర్ స్థాపించిన మైనార్టీ రెసిడెన్సియల్ స్కూల్స్కి ఖర్చు పెట్టారన్నారు.