మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెంకటయ్య యాదవ్ కుమారుడు, ఏఈవో విష్ణువర్ధన్ పెండ్లి గురువారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని కల్యాణ మండపంలో జరిగింది.
అక్రమాలకు పాల్పడుతున్న మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కంట్రోల్ కమిటీ చైర్మన్ అందె బీరన్న గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
Farmers | ఇవాళ కురిసిన గాలి వాన మూలంగా మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన సుతారి ఆంజనేయులుకు చెందిన మునుగె చెట్లు పడిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పరిశీలించారు.
Collector Manu Chaudhary | ఇవాళ దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాయపోల్ మండలం ఆరేపల్లి రైతు వేదికలో భూభారతి చట్టంలోని వివిధ అంశాలను జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీ
Collector Manu Chaudhary | రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను ప్రభుత్వం నియమించనుందన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి. భూభారతితో పెండింగ్లో ఉన్న సాదాభైనామాలక�
Government School | ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని అర్హతలున్న ఉపాధ్యాయులు ఉంటారని.. వారి పర్యవేక్షణ, బోధనతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని సిద్దిపేట జిల్లా సెక్టోరియిల్ అధికారి భాస్కర్, ఎంఈవో రచ్చ కిష్టయ్య అన�
Women Acts | మహిళలకు భద్రత కల్పించే విషయంలో తాము ఎప్పుడు అందుబాటులో ఉంటామన్నారు షీటీమ్ ఏఎస్ఐ శ్రీరాములు. ఇవాళ గజ్వేల్ సమీకృత మార్కెట్లో మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించారు.
Bhaktha Markandeya swamy Pratistha | రాయపోల్ మండల కేంద్రంలో శ్రీ భక్త మార్కండేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నా�
KCR | సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ సకల జనుల ప్రగతి వేదికగా మార్చి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారన్నారు. తెలంగాణ రాక ముందు గుక్కెడు తాగు, సాగునీటి కోసం, కరెంటు కోసం అష్టకష్టాలు పడ్డామని గుర్తు చేశారు.
MLA Harish Rao | సిద్దిపేటలో 24 ఏండ్ల క్రితం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ కోసం పోరాటం చేసిందన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పిన జ�
BRS Party | బీఆర్ఎస్లోకి వలసలు, చేరికలు కొనసాగుతున్నాయి. మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హమీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గడిచిన రెండేళ్లలో తీవ్ర వ్యతిరేకతను రేవంత్ సర
ACB Raids | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఈఎన్సీ హరిరామ్పై వచ్చిన అభియోగాలతో ఏసీబీ అధికారులు గజ్వేల్ ఈఎన్సీ కార్యాలయంతోపాటు మర్కూక్ తహసీల్దార్ కార్యాలయాల్లో ఉదయం నుండి సాయంత్రం
Collector Manu Choudary | ఇవాళ కుకునూరు పల్లి, కొండపాక మండల కేంద్రాల్లో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనూచౌదరి మనూచౌదరి ముఖ్యతిథిగా హాజరయ్యారు. పవర్ పా�