Grain Purchase Centres | సన్న రకం వడ్లు పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 ప్రభుత్వం బోనస్గా ఇస్తుందని ఐకేపీ ఏపీఎం కిషన్పే ర్కొన్నారు. అన్ని గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వడ్లను కూడా కొనుగోలు చేస్తున్నట�
MLA Kotha Prabhakar Reddy | బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజోతోత్సవ సభ సందర్బంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తొగుట మండల పార్టీ నాయకులతో �
యువత, విద్యార్థులు గులాబీ జెండాకు గుండెకాయలాంటి వారని, సిద్దిపేట నుంచి పార్టీ రజతోత్సవ సభకు వెయ్యిమంది యువత, విద్యార్థులు పాదయాత్రగా తరలుదామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
MLA Harish Rao | బీఆర్ఎస్ 25 సంవత్సరాల రజతోత్సవ సభ ఎంతో ప్రతిష్టాత్మకమైందని అందుకు ప్రతి కార్యకర్త సమయానికి ప్రాంగణానికి చేరుకొని కేసీఆర్ స్పీచ్ విని జై తెలంగాణ అన్న తర్వాతనే అక్కడి నుండి ఇంటికి చేరుకోవాలన్నారు.
Paddy Grain | ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా వరి ధాన్యంలో తేడా లేకుండా దొడ్డు వడ్లకు సైతం రూ. 500 బోనస్ ఇవ్వాలని మండల పేర్కొన్నారు. ఎన్నికల్లో వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించి, నేడు తీరా అధికారంలోకి వచ్చి�
మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో (RTC Bus) మహిళలకు ఉచిత ప్రయాణం ఏ ముహూర్తాన పెట్టిందో కానీ, నిత్యం బస్సుల్లో సీటు కోసం, ఇతర కారణాలతో ఘర్షణలకు దారితీస్తుంది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస�
Bridges | కొండ పోచమ్మ సాగర్ నుంచి మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామానికి సాగు నీటిని సరఫరా చేసేందుకు దౌల్తాబాద్ మండలం అప్పాయపల్లి మీదుగా కాలువను నిర్మించారు. అప్పాయపల్లి గ్రామానికి చెందిన పలువురి
Farmers | రైతులు ఎవరూ కూడా దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యాన్ని అమ్ముకోవాలని తొగుట సొసైటీ చైర్మన్ కె హరికృష్ణారెడ్డి సూచించారు.
BRS Party | తెలంగాణ ఉద్యమ నేత స్వరాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన వరంగల్ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరోసారి చాటి చెప్పాల్సిన అవసరం వచ్చిందని నియోజకవర�
రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. ఒక్క �
Seetharamula Rathotsavam | శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో బాగంగా ఇవాళ ఇందుప్రియాల్ గ్రామంలో స్వామివారు రథంపై ఊరేగారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. యువకుల కేరింతలు, నృత్యాలు బాజా బ�
Harish Rao | అకాల వడగండ్ల వానలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.. ఈసిద్దిపేట నియోజకవర్గంలో బుధవారం రాత్రి కురిసిన వడగండ్ల వాన అన్నదాతలకు తీవ్ర నష్టం చేసిందని, రైతుల అరుగాళ్ల
Gas Rates | కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను ఉపసంహరించుకోవాలని, దీని కొరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై ఒత్తిడి తేవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య కోరారు.
మేడ్చల్ జిల్లా శామీర్పేట (Shamirpet) మండలం తుర్కపల్లి వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అప్పటికీ ఆగని కా�
పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం నాగర్కర్నూల్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. పెంట్లవెల్లి సొసైటీ పరిధిలోని కొండూరు, మల్లేశ్వరం, మంచాలకట్ట, మాధవస్వామి నగర్, �