Panchayati Labourers | మల్లన్నసాగర్ ముంపు గ్రామాల పంచాయతీ కార్మికుల ఖాతాలను మూసివేయడంతో గత నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందనబోయిన ఎల్లయ్య.
Sri Sitaramula Kalyanam | శ్రీరామనవమి సందర్భంగా రాయపోల్ మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయ ఆవరణలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. 110 మంది దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్
Talent Awards | పది, ఇంటర్, డిగ్రీ, ఆపై చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు షెడ్యూల్ క్యాస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ పనిచేస్తుందని సొసైటీ అధ్యక్షుడు మహంకా�
Jugde Swathi Reddy | ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకోని న్యాయసేవాధికార సంస్థ, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జడ్జి స్వాతిరెడ్డి ప్రారంభించారు.
Sri Sitaramula Kalyanam | దౌల్తాబాద్ మండలంలో ఆదివారం శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణోత్సవంలో భాగంగా ఉదయం స్వామివారికి అభిషేకం, ఎదుర్కోళ్లు నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్ర�
Harish Rao | ఈసారి యాసంగి పంటకు సాగునీటి ఇబ్బందులు తలెత్తాయని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. అధికారుల సమన్వయంతో తాత్కాలిక కాల్వ ఏర్పాటు చేయడం వల్ల కొంత ఇబ్బందులు తొలిగాయని పేర్కొన్నారు. వచ్చే యాసంగి పంట వరకు శ
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆట వస్తువుల కొరత ఉందని తెలిసి ఓ ఎన్ఆర్ఐ ఉదారత చాటుకున్నారు. కేజీబీవీలో ఆట వస్తువులు లేవని రాయపోల్ ఎస్సై రఘుపతికి ప్రిన్సిపల�
ACP Purushottam Reddy | పిల్లలు చదువుతోపాటు ఆటల్లో పాల్గొంటూ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి సూచించారు. రాయపోల్ మండల కేంద్రంలో ఉన్న కస్తూర్భా బాలికల పాఠశాలలో ఆట వస్తువులని ఏసీపీ ప�
CMRF | నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందని దుబ్బాక నియోజకవర్గ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గతంలో పేదలకు గ్రామాల్లో అధిక శాతం సీఎం సహాయ నిధి చెక్కులను అందించడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వం కూలగొట్టే సర్కారని.. సన్న, చిన్నకారు రైతుల భూములను బలవంతంగా, పోలీసుల సహకారంతో లాక్కోవాలని చూస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డా
DEd Colleges Affiliation | ప్రైవేట్ డీఎడ్ కళాశాలలు తమ అఫిలియేషన్ ఆఫ్ రెన్యూవల్(2025 -26 నుంచి 2028-29 వరకు) నాలుగు సంవత్సరాల కోర్సు నిర్వహించడానికి అఫిలియేషన్ ఫీజు గడువు ఈనెల 15 వరకు పొడిగించినట్టు ప్రభుత్వ డైట్ ప్రిన్సిపా�
Farmers | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని, కొద్ది రోజుల్లో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైతే.. ధాన్యం పోయడానికి కూడా స్థలం లేదన్నారు సొసైటీ చైర్మన్ కే హరికృష్ణా రెడ్
Sree Seetha Ramachandra Swamy Brahmostavalu | దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో ప్రతీ సంవత్సరం జరుగనున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలు గురువారం(నేడు) నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి.
Delivery | దొమ్మాట గ్రామానికి చెందిన మహిళకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని గజ్వేల్ హాస్పిటల్కి తరలించే క్రమంలో మహిళకి పురిటినొ
Fine Rice | గత ఐదు సంవత్సరాలుగా భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా పేదల ఆకలి తీర్చేందుకు ఉచితంగా ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో రేషన్ బియ్యం అందిస్తున్నట్లు భారతీయ జనతా పార�