Madasu Srinivas | తమ చుట్టూ ఉన్న ప్రకృతిని, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ పోరాటం నిర్వహిస్తున్న హెచ్సీయూ విద్యార్థులపై లాఠీచార్జి చేయడం అమానుషమని, ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా కాంగ్రెస్ సర్కార్
Superstitions | మంత్రాలు తంత్రాలు అంటూ మూఢనమ్మకాలు నమ్మవద్దని, మూఢ నమ్మకాలు నమ్మి ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని బేగంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి సూచించారు.
Youth | ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిద్దిపేట పట్టణం ప్రశాంత్ నగర్ కాలనీకి చెందిన ఉప్పరపల్లి మహేందర్ (25) సాఫ్ట్వే
Rythu Runamafi | అలివిగాని హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కారు తమను నిండా ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రుణమాఫీ కాలేదంటూ సొంత పార్టీ నేతలే బోరుమంటున్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస�
పదేండ్లలో ముస్లింల అభ్యున్నతి కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం సిద్దిపేట పట్టణంలోని ఎక్బాల్ మినార్ వద్ద
Ramadan prayers | తూప్రాన్ మండల వ్యాప్తంగా సోమవారం ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. నిజాంపేట ఈద్గా వద్దకు ముస్లింలు చేరుకుని నమాజ్ చేసి ఒకరికొకరు అలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుప�
విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభం కలగాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని బ్రాహ్మణ పరిషత్లో �
Drinking Water | హుస్నాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి గేట్వాల్వ్ లీక్ అయి ఇతర నీరు అందులోనుంచి మంచి నీటిపైపు లైన్కు వెళుతున్నప్పటికి ఎవరూ పట్టించుకోవడంలేదని భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ ఇన్చా�
Minister Ponnam Prabhakar | ఇవాళ హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతోపాటు శివాలయం వద్ద శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరయ్యారు.
Ramzan | రంజాన్ పర్వదినంను పురస్కరించుకొని తొగుట మండల పరిధిలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా 32 ముస్లిం కుటుంబాలకు నిత్యవసర సరుకులు వస్తువులు ఇవ్వడం జరిగింది..
Irrigation Water | ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎండిపోతుంటే చూడలేక రైతులు కాలువ ద్వారా నీరందిస్తే వారిపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి.
Tax payments | రంజాన్ సెలవు రోజుల్లో సైతం ప్రజలు వచ్చి పన్నులు చెల్లించే విధంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు చేర్యాల మున్సిపల్ కమిషనర్ నాగేందర్.
Manu Choudary IAS | గురువన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఊరు చివర ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలుపడంతో స్పందించిన కలెక్టర్ మనుచౌదరి విద్యార్థులకు బస్సును కేటాయిస్తామని తెలిపిన విషయం తెలిసిందే.