పరుగుల వరద పారిన పోరులో టీమ్ఇండియాదే పైచేయి అయింది. శ్రీలంకపై వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి ఫుల్ జోష్లో ఉన్న భారత్.. న్యూజిలాండ్తో హోరాహోరీ పోరులో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. నాలుగేండ్ల తర్
యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ నిలకడగా రాణిస్తున్నా.. చాన్నాళ్లుగా మంచి ప్రదర్శన కనబరుస్తున్న గిల్కే తుది జట్టులో చోటు దక్కుతుందని రోహిత్ పేర్కొన్నాడు. లంకతో మంగళవారం తొలి వన్డే జరుగనున్�