టీమిండియా కెప్టెన్ రోహిత్ వన్డేల్లో 49వ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మిచెల్ శాంటర్న్ బౌలింగ్లో సిక్స్ బాది హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 15 ఓవర్లకు భారత్ స్కోర్ 128/0.
భారత జట్టు త్వరలోనే అన్ని ఫార్మాట్లలో నంబర్ 1 అవుతుందని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. ప్రస్తుతం భారత్ వన్డే ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో, టీ20ల్లో ఫస్ట్, టెస్టుల్లో రెండో ప్లేస్లో �
సొంత గడ్డపై టీమిండియాను ఓడించడం చాలా కష్టమని పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా అన్నాడు. స్వదేశంలో ఎలా ఆడాలి? అనేది ఉపఖండ జట్లు, ముఖ్యంగా పాకిస్థాన్, భారత జట్టును చూసి నేర్చుకోవాలని అతను అభి
తొలి వన్డేలో గిల్ డబుల్ సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ను మినీ రోహిత్ అంటూ ఆకాశానికెత్తేసిన పీసీబీ మాజీ చీఫ్ రమీజ్ రాజా. అతని బ్యాటింగ్ టెక్నిక్ రోహిత్ను గుర్తు చేసిందని వెల్లడి
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్ మూడో స్థానానికి చేరింది. ఎగబాకింది. వరుసగా రెండు వన్డేల్లో ఓటమి పాలవ్వడంతో కివీస్ రెండో స్థానానికి పడిపోయింది.
సొంతగడ్డపై వరుస సిరీస్ విజయాలు సాధిస్తున్న టీమ్ఇండియా.. మరో పోరుకు రెడీ అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం భారత్, న్యూజిలాండ్ మధ్య ఇక్కడ రెండో వన్డే జరుగనుంది.
Shubman Gill ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో శుభమన్ గిల్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల గిల్ ఆ మ్యాచ్లో వ్యక్తిగతంగా 208 రన్స్ చేశాడు.