తొలి వన్డేలో గిల్ డబుల్ సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ను మినీ రోహిత్ అంటూ ఆకాశానికెత్తేసిన పీసీబీ మాజీ చీఫ్ రమీజ్ రాజా. అతని బ్యాటింగ్ టెక్నిక్ రోహిత్ను గుర్తు చేసిందని వెల్లడి
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్ మూడో స్థానానికి చేరింది. ఎగబాకింది. వరుసగా రెండు వన్డేల్లో ఓటమి పాలవ్వడంతో కివీస్ రెండో స్థానానికి పడిపోయింది.
సొంతగడ్డపై వరుస సిరీస్ విజయాలు సాధిస్తున్న టీమ్ఇండియా.. మరో పోరుకు రెడీ అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం భారత్, న్యూజిలాండ్ మధ్య ఇక్కడ రెండో వన్డే జరుగనుంది.
Shubman Gill ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో శుభమన్ గిల్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల గిల్ ఆ మ్యాచ్లో వ్యక్తిగతంగా 208 రన్స్ చేశాడు.
పరుగుల వరద పారిన పోరులో టీమ్ఇండియాదే పైచేయి అయింది. శ్రీలంకపై వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి ఫుల్ జోష్లో ఉన్న భారత్.. న్యూజిలాండ్తో హోరాహోరీ పోరులో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. నాలుగేండ్ల తర్