బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు రేపు ఇండోర్లో జరగనుంది. ఇప్పటికే రెండు విజయాలతో ఈ ట్రోఫీని సొంతం చేసుకున్న భారత్ సిరీస్ క్వీన్స్లీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. వరుస ఓటములకు ముగింపు
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు మన బ్యాట్స్మెన్ శుభమన్ గిల్కు దక్కింది. ఈ మేరకు సోమవారం ఐసీసీ ప్రకటించింది. సిరాజ్, కాన్వేలను వెనక్కి నెట్టి ఈ అవార్డుకు గిల్ ఎంపికయ్యారు.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా 2-1తో సిరీస్ హస్తగతం చేసుకుంటుందని శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే అన్నాడు. పటిష్టమైన ఆసీస్ బౌలింగ్ అటాక్ను భారత ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారన
శుభ్మన్ గిల్ బ్యాటింగ్ తనకు టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ మ్యాచ్ చూసిన అనుభూతి ఇచ్చిందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ అన్నాడు. మూడో టీ20లో 54 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఇండియా 168 పరుగు�
Kohli Praises Gill: గిల్ ఓ సితార.. భవిష్యుత్తు ఇక్కడే ఉంది అంటూ .. క్రికెటర్ శుభమన్పై ప్రశంసలు కురిపించాడు కోహ్లీ. కివీస్తో మ్యాచ్లో సెంచరీ చేసిన గిల్.. కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.
మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 168 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చిత్తుగా ఓడించింది. 2-1తో సిరీస్ కైవసం. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా శుభ్మన్ గిల్ (126) సెంచరీ బాదడంతో 234 రన్స్ చేసింది.
భారీ లక్ష్య ఛేదనలో కివీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది. గ్లెన్ ఫిలిప్స్(2) పెవిలియన్ చేరాడు. హార్దిక్ పాండ్యా ఓవర్లో సూర్య కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో ఫిలిప్స్ ఔటయ్యాడు. అంతకు ముందు ఓవర్లో అ
మూడో టీ20లో భారత్ భారీ స్కోర్ చేసింది. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (126) సెంచరీతో కదం తొక్కడంతో 20 ఓవర్లకు 234 రన్స్ చేసింది. టాప్ ఆర్డర్లో రాహుల్ త్రిపాఠి (44) ఒక్కడే రాణించాడు.
యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. టీ20ల్లో తొలి శతకం సాధించాడు. అద్వితీయ షాట్లతో అహ్మదాబాద్ స్టేడియాన్ని ఓరెత్తించాడు. ఇండియా తరఫున మూడు పార్మాట్లలో శతకం బాదిన ఐదో ఆటగాడిగా నిలిచ