బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 197 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 88 పరుగుల ఆధిక్యంలో ఉంది.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ఆట మొదలైంది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి బుధవారం తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 109 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన టీమిండియాను ఆస్ట్రేలియా బౌలర్లు వణికిస్తున్నారు. దీంతో టీమిండియా తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు రేపు ఇండోర్లో జరగనుంది. ఇప్పటికే రెండు విజయాలతో ఈ ట్రోఫీని సొంతం చేసుకున్న భారత్ సిరీస్ క్వీన్స్లీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. వరుస ఓటములకు ముగింపు
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు మన బ్యాట్స్మెన్ శుభమన్ గిల్కు దక్కింది. ఈ మేరకు సోమవారం ఐసీసీ ప్రకటించింది. సిరాజ్, కాన్వేలను వెనక్కి నెట్టి ఈ అవార్డుకు గిల్ ఎంపికయ్యారు.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా 2-1తో సిరీస్ హస్తగతం చేసుకుంటుందని శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే అన్నాడు. పటిష్టమైన ఆసీస్ బౌలింగ్ అటాక్ను భారత ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారన