Shubman Gill | న్యూజిలాండ్పై మూడో వన్డేలో సెంచరీతో తన తండ్రి సంతోషపడకపోవచ్చని భారత్ యువ క్రికెటర్, ఓపెనింగ్ బ్యాటర్ శుభ్మాన్ గిల్ సరదాగా వ్యాఖ్యానించాడు. మ్యాచ్ అనంతరం భారత్ హెడ్ కోచ్ రాహుల్ద్రవిడ్తో �
Shubman Gill | టెస్టు క్రికెట్లో ఓపెనర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శుభ్మన్ గిల్ ఏడాది కాలంగా వన్డేల్లోనూ అదరగొడుతున్నాడు. 2019లో న్యూజిలాండ్తో హామిల్టన్ వేదికగా జరిగిన పోరులో అరంగేట్రం చేసిన గిల్.. ఈ ఏడ�
మూడో వన్డేలో భారత్, న్యూజిలాండ్ను చిత్తు చేసింది. 90 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండు వన్డేల్లోనూ గెలిచిన టీమిండియా 3-0తో కివీస్ను వైట్వాష్ చేసింది.
మూడో వన్డేలో భారత్,నిర్లీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 రన్స్ చేసింది. ఓపెనర్లు శుభ్మన గిల్ (112), రోహిత్ శర్మ (101), హార్దిక్ పాండ్యా (54), చెలరేగడంతో భారీ స్కోర్ సాధించింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ వన్డేల్లో 49వ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మిచెల్ శాంటర్న్ బౌలింగ్లో సిక్స్ బాది హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 15 ఓవర్లకు భారత్ స్కోర్ 128/0.
భారత జట్టు త్వరలోనే అన్ని ఫార్మాట్లలో నంబర్ 1 అవుతుందని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. ప్రస్తుతం భారత్ వన్డే ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో, టీ20ల్లో ఫస్ట్, టెస్టుల్లో రెండో ప్లేస్లో �
సొంత గడ్డపై టీమిండియాను ఓడించడం చాలా కష్టమని పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా అన్నాడు. స్వదేశంలో ఎలా ఆడాలి? అనేది ఉపఖండ జట్లు, ముఖ్యంగా పాకిస్థాన్, భారత జట్టును చూసి నేర్చుకోవాలని అతను అభి