చండీఘడ్: బాలీవుడ్ నటి సారా అలీఖాన్, క్రికెటర్ శుభమన్ గిల్ ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేశారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దీంతో అభిమానులు కాస్త కామ
మూడో వన్డేలో చెమటోడ్చి నెగ్గిన భారత్ 3-0తో సిరీస్ కైవసం గిల్ సూపర్ సెంచరీ సికందర్ పోరాటం వృథా తొలి రెండు మ్యాచ్ల్లో అలవోకగా నెగ్గిన టీమ్ఇండియాకు మూడో వన్డేలో జింబాబ్వే గట్టి పోటీనిచ్చింది. శుభ్మ�
భారత్తో జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే గెలిచినంత పని చేసింది. 290 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టుకు ఓపెనర్లు ఇన్నొసెంట్ కాయా (6), కైటానో (13) శుభారంభం అందించలేదు. అయితే షాన్ విలియమ్స్ (45) మరోసారి కీలక ఇన�
జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. భారీ స్కోరు చేసింది. శిఖర్ ధావన్ (40), కేఎల్ రాహుల్ (30) జట్టుకు నెమ్మదైన ఆరంభం అందించారు. అయితే తమకు దక్కిన ఆరంభాలను భారీ ఇన్నింగ్స్
జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో భారత యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు శిఖర్ ధవన్ (40), కేఎల్ రాహుల్ (30) శుభారంభం అందించారు. అయితే రాహుల్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడకు
హరారే: జింబాబ్వేతో జరుగుతున్న మూడవ వన్డేలో.. శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ చేశాడు. వన్డేల్లో అతనికి ఇది నాలుగవ అర్థ సెంచరీ. గిల్ 51 బంతుల్లో 50 రన్స్ చేశాడు. తొలుత టాస్ గెలిచిన ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ �
నేడు భారత్, జింబాబ్వే రెండో వన్డే మ. 12.45 నుంచి.. టీమ్ఇండియా మరో సిరీస్పై కన్నేసింది. తొలి వన్డేలో జింబాబ్వేను చిత్తుకింద కొట్టిన రాహుల్ సేన.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకునేందుకు సిద్ధ�
శిఖర్, గిల్, అయ్యర్ అర్ధసెంచరీలు భారత్ 308/7, విండీస్తో తొలి వన్డే పోర్ట్ఆఫ్ స్పెయిన్: పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత్ తమదైన జోరు కొనసాగిస్తున్నది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో తొలుత టాస్ గెలిచిన �
గతేడాది ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా అద్భుతంగా రాణించింది. ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్లో చివరిదైన టెస్టును ఎడ్జ్బాస్టన్లో శుక్రవారం నుంచి రెండు జట్లు ఆడనున్నాయి. �
ఢిల్లీతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జట్టు.. పోరాడగలిగే స్కోరు చేసింది. తొలి ఓవర్లోనే మాథ్యూ వేడ్ (1) అవుటవడంతో కష్టాల్లో కూరుకుపోయిన జట్టును.. శుభ్మన్ గిల్ (84), విజయ్ శం�
గుజరాత్ టైటన్స్ కూడా లక్నో తరహాలోనే ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. తొలి బంతికి లెగ్ బై ఫోర్ అందుకున్న గుజరాత్ జట్టు.. మూడో బంతికే వికెట్ కోల్పోయింది. 159 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన గుజరాత్ను పేసర్ దుష్మంత