జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ కోసం అవసరమైన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెండో విడత గొర్రెల
గొర్రెల పెంపకందారులను ఆర్థికంగా ఆదుకోవడం కోసం ‘కేసీఆర్ జీవబంధు’ అనే కొత్త పథకం అమలు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాల్రాజ్య�
రెండో విడత 3.38 లక్షల గొర్రెల పంపిణీ లక్ష్యంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ వెల్లడించారు. ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్లోని సంస్థ �
రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తున్నది. ఈ నెల చివరి వారం నుంచి లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ చేసేలా అధికారం యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.
రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీని త్వరలోనే చేపట్టనున్నట్టు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.
ఉత్తరఖండ్లోని ఉత్తరకాశీలో (Uttarkashi) విషాదం చోటుచేసుకున్నది. ఉత్తరకాశీ సమీపంలోని ఖట్టూ ఖాల్ అటవీ ప్రాంతంలో మేకల మందపై పిడుగు (Lightning) పడింది. దీంతో మందలోని 350కి పైగా మేకలు, గొర్రెలు మృతిచెందాయి.
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. దీని ప్రభావం అన్ని రంగాలపై పడి ఉపాధి కోల్పోవాల్సిన దుస్థితి. ముఖ్యంగా చేతి వృత్తులపై ఆధారపడి బతికే నాయీబ్రహ్మణులు, రజకులైతే
వేసవి వచ్చిందంటే మనుషులతోపాటు పశువులూ వడదెబ్బతో అనారోగ్యానికి గురవుతుంటాయి. ఈ సారి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని పశు సంవర్ధక శ
కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలతో సాగు విస్తీర్ణం పెరిగి వ్యవసాయం పండుగలా మారిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వలసలు వెళ్లిన వారు ఊళ్లకు వాపసు వచ్చారని తెలిపారు.
మూగజీవాల సంరక్షణ కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుంది. ప్రతిఏటా మూగజీవాలకు వ్యాధులు సోకకుండా నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నది.
రెండో విడుత గొర్రెల పంపిణీ పథకం కింద పైలట్ ప్రాజెక్టులో భాగంగా మునుగోడు నియోజక వర్గంలోని మండలాల లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు డీడీలు కట్టిన వారికి వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని ప్రభుత్వం
రైల్వే ట్రాక్ దాటుతున్న గొర్రెల మందను రైలు ఢీకొనడంతో 65 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. మండలంలోని దండేపల్లికి చెందిన మాదం భిక్షపతి తన గొర్రెలను మేపేందుకు తోలుకెళ్తున్నాడు
మందలకు మందలు.. రోడ్ల వెంట కిలోమీటర్ల కొద్దీ బారులు.. పచ్చిక భూముల్లో ఎటుచూసినా గుంపులు గుంపులు .. కృష్ణానది పరీవాహక ప్రాంతం గొర్రెలతో కళకళలాడుతున్నది. తెలంగాణ ప్రాంతానికి చెందిన గొర్రెలు భారీ సంఖ్యలో నది �
బ్సిడీ గొర్రెల యూనిట్ల పంపిణీకి సర్వం సిద్ధం చేశామని గొర్రెలు, మేకల పెంపకందారుల సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపా రు. ఈ నెల రెండో వారంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని లబ్ధిదారుల