రాజస్థాన్ నుంచి హైదరాబాద్లోని జియాగూడ మార్కెట్కు తీసుకెళ్తున్న 246 గొర్రెలు, మేకలను ఎత్తుకెళ్లిన ఘటన రెండు రోజుల క్రితం పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలోని ముత్తంగి ఓఆర్ఆర్ జాతీయ రహదారిపై జరిగిం
ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమురు గ్రామ పంచాయతీ పరిధిలోని బిజినేపల్లి, మొరుమురు, గుండ్లవాగు పరిసర అటవీ ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్�
బీజేపీపై మునుగోడు గొల్లకురుమలు తిరుగబడ్డారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన సబ్సిడీని ఆపాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడాన్ని నియోజకవర్గంలోని యాదవులు భగ్గుమన్నారు.
వ్యవసాయ ఆధారితమైన ప్రాంతాల్లో జీవాల పెంపకం ముఖ్యమైన వృత్తి. ఏటా జీవాల్లో వచ్చే వివిధ రకాల వ్యాధులతో పాడి రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఏ కాలంలో సమస్యలు ఆ కాలంలో ఉంటా యి. ఇది మనుషులకే కాదు మూగజీవాల
రెండో విడుత డీడీలు చెల్లించాలి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి భూత్పూర్, జూలై 30 : అర్హులందరికీ గొర్రెలు పంపి ణీ చేసేందుకు ప్రభుత్వం సి ద్ధంగా ఉందని, నియోజకవర్గంలో రెండో విడుత గొర్రెల పంపిణీకి డీడీలను చె
ఉమ్మడి రాష్ట్రంలో ఛిద్రమైన కుల వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం జీవం పోస్తున్నది. సబ్బండ వర్గాలకు వివిధ పథకాలతో ఉపాధికి బాటలు వేస్తున్నది. ఉన్నచోట పని కల్పించడంతో వలసెళ్లిన వారందరూ తిరిగి పల్లెబాట పడుతున్న
10 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి చేయాలి అర్హులందరూ డీడీలు చెల్లించేలా చూడాలి కొత్త మండలాల్లో పశువుల దవాఖానలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రెం డో విడత గొర్రెల పంపిణీకి అ�
ర్షాకాలంలో జీవాలకు నీలి నాలుక (బ్లూ టంగ్) లేదా మూతి వాపు వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. దాంతో ఈ నెల 18 నుంచి టీకాలు వేసేందుకు పశుసంవర్ధ్దక శాఖ చర్యలు చేపడుతున్నది. ప్రస్తుతం సాధారణానికి మించి వర్షాలు పడు
మూగ జీవాలను సీజనల్ వ్యాధుల బారి నుంచి రక్షించుకోవాల ని పశు వైద్యులు సూచిస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో భూమిపై కొత్త గడ్డి వస్తుందని, ఆ గడ్డిని తినడం ద్వారా అవి రోగాల బారిన పడుతాయన్నారు
అవకతవకలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు టీసీఎస్తో సంప్రదింపులు త్వరలోనే రెండో విడత గొర్రెల పంపిణీ హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి
ర్రెల మందలో తోడేలుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వ్యవహార శైలి ఉన్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. ప్రధాని మోదీ ఏది చెబితే ఈడీ అధికారులు అదే చేస్తున్నారని ఆరోపించారు.
గొల్లకురుమల ఆర్థిక పురోభివృద్ధికే సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకం అమలు చేస్తున్నారని రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ అన్నారు. గొర్రెల లబ్ధిదార