World Zoonoses Day | మనిషికి అనాదిగా జంతువులతో అవినాభావ సంబంధం ఉన్నది. వాటితో సాన్నిహిత్యం కూడా ఎక్కువగానే ఉంది. మనిషి తన జీవనోపాధికి పశువుల పెంపకం, గొర్రెలు, మేకల పెంపకం, కోళ్ల పెంపకం వంటి వాటిని పోషించడంతోపాటు వృత్�
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ గొర్రెలను పంపిణీ చేస్తామని గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు. గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్�
భీంపూర్ మండలం కొత్త పంచాయతీ గుబ్డి గ్రామం. జిల్లా కేంద్రా నికి 50 కిలోమీటర్ల దూరాన తెలంగాణ రాష్ట్ర సరిహద్దున పెన్గంగ ఒడ్డున ఉన్నది ఈ గ్రామం. ఇక్కడ తరాలుగా వ్యవసాయంతో పాటు గొర్రెల పెంపకం వృత్తిగా చేస్తు
గొర్రెల పెంపకంపై ఆధారపడిన కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టిని చేసేందుకు సీఎం కేసీఆర్ ఐదేండ్ల క్రితం గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. మహోన్నత లక్ష్యంతో కూడుకున్న భిన్న ప్రయోజనాలు కలగలిసిన ఈ కార్య�
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9న రెండోవిడుత గొర్రెల పంపిణీ ప్రారంభించనున్నది. ప్రతి నియోజకవర్గంలో 24 యూనిట్ల చొప్పున అందజేయాలని నిర్ణయించింది. వరంగల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు కలిపి మొత్తం 72 యూనిట్లను అం�
గొల్లకురుమల ఆర్థిక పురోభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీని చేపడుతున్నది. ఇప్పటికే తొలి విడుతలో యూనిట్లు అందుకున్న లబ్ధిదారుల జీవన విధానంలో స్పష్టమైన మార్పు కనబడుతున్నది. గొర్రెల మంద�
రెండో విడుత గొర్రెల పంపిణీ కోసం ఎదురుచూస్తున్న గొర్రెల పెంపకందారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జూన్ 5న జీవాల పంపిణీని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్�
దేశంలో ఎక్క డా లేనివిధంగా తొలిసారి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపణీ పథకాన్ని గొల్ల, కురుమలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
రెండో విడుత సబ్సిడీ గొర్రెల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం పక్కా ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నది. గొర్రెల కొనుగోలులో పశుసంవర్ధక శాఖ వైద్యులను పక్కనపెట్టింద�
నా పేరు గట్టయ్య, నా భార్య పేరు రాజేశ్వరి. మాది తాండూర్ మండలం చౌటపల్లి గ్రామం. మాకు ఇద్దరు కొడుకులు తిరుపతి, కార్తీక్ ఉన్నరు. పెద్ద కుమారుడు పీజీ చేసిండు. ప్రైవేట్ స్కూల్లో చదువు చెబుతూ ఉద్యోగాల కోసం ప్ర
అంతరించిపోతున్న కులవృత్తులకు సీఎం కేసీఆర్ జీవం పోస్తున్నారు. ఇందులో భాగంగా గొల్లకురుమల కోసం రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది.
గొర్రెల పంపిణీ లబ్ధిదారుల వాటా చెల్లింపు విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పు లు చేసింది. ఇప్పటివరకు కొనసాగుతున్న డీడీల విధానానికి స్వస్తి పలికి, లబ్ధిదారులు తమ వాటాను నేరుగా కలెక్టర్ అకౌంట్లోకి ట్రాన్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుల గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. రెండో విడుత గొర్రెల పంపిణీపై ఆ�
జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ కోసం అవసరమైన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెండో విడత గొర్రెల