గొల్ల, కురుమల జీవితం గొర్రెలు, మేకలు కాయడంతో పెనవేసుకుని ఉంటుంది. అయితే, గొల్ల కురుమలంటే కేవలం పశుపాలకులుగా మాత్రమే కాకుండా... భారతదేశ చరిత్రలో ప్రసిద్ధిగాంచిన విజయనగర సామ్రాజ్య నిర్మాతలైన హరిహర బుక్కరా�
గొర్రెల పంపిణీ అక్రమాలపై ఏసీబీ అధికారులు సోమవారం నుంచి విచారణ చేపట్టారు. మూడు రోజుల పాటు జరిగే ఈ విచారణలో పలు కీలక విషయాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది.
గొల్లకుర్మల కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపే ఉదాత్త లక్ష్యంతో కేసీఆర్ సర్కారు ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే రెండో వ�
మాంసాహార ప్రియులు హడలిపోయే విషయాన్ని ఐకార్, ఎఫ్ఏవో అధ్యయనం బయటపెట్టింది. మేకలు, చేపలు, గొర్రెలు, రొయ్యలు, కోళ్లన్న తేడా లేకుండా అన్నింటి పెంపకంలోనూ యాంటిబయోటిక్స్ వినియోగం పెరిగిపోతున్నదని, దీంతో వాట
హనుమకొండలోని (Hanamkonda) శాయంపేట రైల్వే గేటువద్ద ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని గొర్రెల కాపరి సహా 80 గొర్రెలు మృతిచెందాయి. శాతవాహన రైలు వస్తుండటంతో శాయంపేట రైల్వే గేటు వద్ద గార్డు గేటు వేశారు.
‘కేసీఆర్ ప్రభుత్వంలో గుట్టలపై కూడా పంటలు పండించాం. గతంలో వలసబాట పట్టిన మేము పదేండ్లుగా పంటల బాట పట్టినం. ఏటా రెండు పంటలు పండించి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు సంపాదించేవాళ్లం.
Viral news | గోమాత.. ఓ గొర్రెపిల్లకూ మాత అయ్యింది. తన జాతి భేదాన్ని మరిచి.. గొర్రెపిల్లకు పాలిచ్చి ఆకలి తీర్చుతున్నది. ఈ అరుదైన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో మంగళవారం వెలుగుచూసింది.
గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ను గురువారం అరెస్టు చేసినట్టు ఏసీబీ అధికారు�
Yadadri Bhuvanagiri | డీడీలు తీసిన గొల్ల,కురుమలకు నగదు బదిలీ ద్వారా వెంటనే గొర్రెలు(Sheep) పంపిణీ చేయాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దయ్యాల నర్సింహ్మ, మద్దెపురం రాజు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ�
శతాబ్దాల నాటి అరుదైన గొర్రె జాతులకు ఎట్టకేలకు నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్బీఏజీఆర్) గుర్తింపు లభించింది. నాటు గొర్రెలుగా ముద్రపడిన నాగావళి, మాచర్ల ప్రాంతాల గొర్రె జాతులకు శ�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం 4 లక్షల మంది లబ్ధిదారుల మార్క్ను దాటింది. ప్రభుత్వం ఇప్పటివరకు 4.13 లక్షల మంది గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేసింది.
ప్రభుత్వం బీసీలకు అందించే ఆరిక్థ సాయం పంపిణీకి ఏర్పాట్లు చేయాలని, రేపటిలోగా దళితబంధు లబ్ధిదారుల జాబితా అందజేయాలని కలెక్టర్ శరత్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ పథకాలపై అ�