మహబూబాబాద్ మండలం పర్వతగిరిలో ఐలయ్యకు చెందిన గొర్రె శుక్రవారం ఒకే ఈతలో మూడు పిల్లలకు జన్మనిచ్చింది.
మహబూబాబాద్ రూరల్ ;మహబూబాబాద్ మండలం పర్వతగిరిలో ఐలయ్యకు చెందిన గొర్రె శుక్రవారం ఒకే ఈతలో మూడు పిల్లలకు జన్మనిచ్చింది. సాధారణంగా గొర్రె ఒక పిల్లనే ఈనుతుంది. కానీ ఒకేసారి మూడు పిల్లలకు జన్మనివ్వడం అరుదు.