వ్యవసాయంలో వ్యయం పెరిగి.. సాయం తగ్గింది‘శ్రీకారం’ ప్రీరిలీజ్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ఇండియాకే యూత్ ఐకాన్ కేటీఆర్: శర్వానంద్కేటీఆర్ ప్రసంగాలతో ప్రేరణ పొందా: దర్శకుడు కిశోర్ హైదరాబాద్, మార్�
యువ హీరో శర్వానంద్, గ్లామర్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ప్రధాన పాత్రలలో కిషోర్ తెరకెక్కించిన చిత్రం శ్రీకారం. మార్చి 11న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం ఖమ్మంలో ఘనంగా ని�
‘రామ్చరణ్ చిన్ననాటి మిత్రుడిగా శర్వానంద్ మా ఇంట్లోనే పెరిగాడు. శర్వానంద్ నాకు మరో రామ్చరణ్ అనుకుంటా. ప్రతి సినిమాకు పరిణితి సాధిస్తూ శర్వానంద్ దినదినప్రవర్ధమానమవుతున్నాడు. ‘శ్రీకారం’ సినిమా �
2020 అంతా కరోనాకు బలైపోవడంతో చాలా మంది హీరోలు తమ సినిమాలను విడుదల చేయలేకపోయారు. ఎన్నో సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. అందులో స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఒకప్పుడు ఏడాదికి ఒక్క సినిమా చేయని హీరో
టాలీవుడ్ యంగ్ హీరో ప్రస్తుతం శర్వానంద్ శ్రీకారం, మహా సముద్రం, ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శ్రీకారం చిత్రం మార్చి 11న విడుదల కానుండగా, ఈ సినిమాకు సంబంధించి జ�
‘ఈ సినిమా కథ విన్నప్పుడే అంగీకరించడం బాధ్యత అనిపించింది. ప్రస్తుతం పంట పండించే రైతులు తక్కువైపోతున్నారు, తినేవాళ్లు పెరిగిపోతున్నారు. ఈ కాన్సెప్ట్ మీద దర్శకుడు కిషోర్ అద్భుతమైన కథ రాసుకున్నాడు’ అని �
హీరో శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా ఈయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ వరసగా విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ మధ్య వరస ఫ్లాపుల్లో ఉన్న శర్వా.. రాబోయే సినిమాలతో విజయం అందుకోవాలని కసితో ఉన్నాడు. ప
‘సమకాలీన పరిస్థితులను ప్రతిబింబిస్తూ సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. వ్యవసాయం గొప్పతనాన్ని చాటిచెబుతూ సరికొత్త బ్యాక్డ్రాప్లో వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది’ అని అన్నారు సీనియర్ నటుడు నరేష్. ఆయన �
టాలీవుడ్ యాక్టర్ శర్వానంద్ హీరో నటిస్తోన్న మూవీ శ్రీకారం. కిశోర్ బి దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ట్ర�
వ్యవసాయం ప్రాముఖ్యత, అవసరాన్ని అందరికీ తెలియజేస్తూ ప్రముఖ రైటర్ సాయిమాధవ్ బుర్రా కథనందిస్తున్న చిత్రం శ్రీకారం. కిశోర్ బి డైరెక్షన్ లో వస్తోన్న ఈ చిత్రంలో యువ నటుడు శర్వానంద్ హీరోగ�