‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో హీరో శర్వానంద్ శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సూధాకర్ చెరుకూరి న
Aadavallu Meeku Joharlu Trailer Review | శర్వానంద్ సినిమాలు వస్తున్నాయంటే రెండు మూడేళ్ల కింద మంచి క్రేజ్ ఉండేది. మార్కెట్ కూడా అప్పట్లో రూ.25 కోట్ల వరకు పెంచుకున్నాడు. కానీ కొన్నేళ్లుగా ఆ అంచనాలు అందుకోవడంలో దారుణంగా విఫలం అవుతు�
హీరోయిన్లు కూడా చీఫ్ గెస్టులుగా ఈవెంట్స్ కు వెళ్తూ సందడి చేస్తున్నారు. గతంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎవరు సినిమా ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్కు ముఖ్యఅతిథిగా హాజరైంది. తాజాగా ఈ జాబితాలో ఇద్ద�
‘మాంగళ్యం తంతునానేనా.. మన లైఫ్ లో ఇది జరుగునా…’అంటూ బాధతో పాట పాడుకుంటున్నారు హీరో శర్వానంద్. నా పెళ్లి ఎప్పుడవుతుంది బాబు అనే విసుగు ఆయనలో కనిపిస్తోంది. శర్వానంద్ నటించిన కొత్త సినిమా ‘ఆడవాళ్లు మీక�
కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu).
ఇప్పటికే మూడు పాటలను మేకర్స్ విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది. తాజాగా నాలుగో పాట మాంగళ్యం తంతునానేనా సాంగ్ (Mangalyam Song Promo) ప
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాన్ని మార్చి 4న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తొలుత ఈ సినిమాను ఈ నెల 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేసిన విషయం తె
Aadavallu meeku johaarlu movie postponed | శర్వానంద్ తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే అదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా �
మహిళలకు ప్రాధాన్యమున్న చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని అంటున్నారు నటి ఊర్వశి. ఆమె కీలక పాత్రలో నటించిన సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. శర్వానంద్ హీరోగా నటిస్తున్నారు. రష్మిక మందన్న నాయిక. శ్రీ లక్ష్మీ
Aadavallu Meeku Johaarlu vs Bheemla nayak | నిన్నటి వరకు ఫిబ్రవరి 25న పవన్ కళ్యాణ్ సినిమా రాదు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆయన అనుకున్న తేదీకే భీమ్లా నాయక్ సినిమాను తీసుకొస్తున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ప్రకటి�
మహమ్మారి ప్రబలిన గత రెండేళ్లలో మనం చాలా నవ్వుల్ని కోల్పోయాం. ఆ నవ్వులన్నీ మా సినిమాతో తిరిగొస్తాయి అంటున్నారు శర్వానంద్. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. రష్మిక మందన్న నాయికగా �
Aadavallu meeku joharlu | యువ హీరో శర్వానంద్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ‘చిత్ర లహరి’ ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీల�
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. తిరుమల కిషోర్ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. గురువారం టీజర్ను విడుదల చేశారు