Sharwanand | భూమి గుండ్రంగా తిరుగుతున్నట్లుగా.. శర్వానంద్ కెరీర్ కూడా గుండ్రంగా తిరుగుతుంది. ఎక్కడ మొదలు పెట్టాడో మళ్లీ అక్కడికి వచ్చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఒకప్పుడు ఈయన చేసిన సినిమాలు బాగున్నాయనే కామెం�
maha samudram two days collections | శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం మహా సముద్రం. ఆర్ఎక్స్ 100 లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు అజయ్.
‘నేను… శైలజ’ తో డీసెంట్ హిట్ అందుకున్న కిశోర్ తిరుమల ఇప్పుడు శర్వానంద్, రష్మిక ప్రధాన పాత్రలలో ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేస్తున్నాడు.ముందుగా ఈ కథని సీనియర్ హీరో వెంకటేశ్కి కథ చెప్పడం, ఆ�
Maha Samudram pre release business | శర్వానంద్ ( sharwanand ), సిద్ధార్థ్ ( siddharth ) ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి ( ajay bhupathi ) తెరకెక్కించిన చిత్రం మహా సముద్రం. ఆర్ఎక్స్ 100 లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఈ సి�
దసరా పండగ (Dussehra festival) వచ్చిందంటే ఖచ్చితంగా కొత్త సినిమాలు ఢీ కొడుతుంటాయి. డిస్ట్రిబ్యూటర్లు దసరా సినిమాలతో మళ్లీ గాడిన పడాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరాకు విడుదల కానున్న మొదటి సినిమా మహా సముద్రం.
‘కథే ఈ సినిమాకు అసలైన హీరో. గొప్ప తెలుగు సినిమా ఇదని అన్ని భాషల వారు గర్వంగా చెప్పుకొనేలా ఉంటుంది’ అని అన్నారు శర్వానంద్. సిద్ధార్థ్తో కలిసి ఆయన హీరోగా నటించిన చిత్రం ‘మహాసముద్రం’. అజయ్భూపతి దర్శకుడు.
‘తెలుగు ప్రేక్షకులు నన్ను స్టార్ను చేశారు. తెలుగు నటుడిని అని చెప్పుకోవడానికి గర్వపడుతుంటాను. టాలీవుడ్కు ఎప్పటికీ దూరంకాను.’ అని అన్నారు సిద్ధార్థ్. ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లా�
అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహాసముద్రం (Maha Samudram). అక్టోబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. హీరో సిద్దార్థ్ సినిమా గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నాడు.
కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna) నటిస్తోన్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu). సినిమా సెట్స్ లో రాధిక, ఊర్వశి హీరోయిన్ రష్మికతో కలిసి సరదాగా డబ్ స్మాష్ చేసిన వీడియో నెట్టింట్లో చ
కథలోని భావోద్వేగాలు, దర్శకుడి సృజనాత్మకతతో స్వరకర్త సహానుభూతి చెందినప్పుడే అద్భుతమైన సంగీతం పుడుతుందని చెప్పారు యువ సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్. ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుక
‘తొమ్మిది పాత్రల నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఫస్ ్టసిట్టింగ్లోనే దర్శకుడిని ఎలాంటి ప్రశ్నలు అడగకుండా ఈ సినిమాను అంగీకరించాను’ అని అన్నారు శర్వానంద్. సిద్ధార్థ్తో కలిసి ఆయన హీర�
జీవన ప్రయాణంలో ఎదురైన అనుహ్య మలుపుల వల్ల ప్రాణస్నేహితులైన ఇద్దరు వ్యక్తులు బద్ద శత్రువులుగా ఎలా మారారు? ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకునేందుకు ఏం చేశారు? చివరకు వారి జీవితం ఏ తీరానికి చేరిందో తెలుసుకోవా�
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. అజయ్భూపతి దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అదితీరావుహైదరీ, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఈ చిత్రంలోని ‘చెప్పకే చెప్పకే ఊస