శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. తిరుమల కిషోర్ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. మహిళల ఔన్నత్యాన్ని ఆవిష్కరించే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇ�
శర్వానంద్ ( Sharwanand ) టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న యాక్టర్లలో ఒకడు. ఈ యువ నటుడు ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరెక్షన్ లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తున్నాడు.
శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. అజయ్భూపతి దర్శకుడు. అనూ ఇమ్మాన్యుయేల్, అదితిరావ్ హైదరీ కథానాయికలు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల�
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ ప్రస్తుతం మూడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సిద్దార్థ్తో కలిసి నటిస్తోన్న మహాసముద్రం షూటింగ్ పూర్తి చేసుకోగా..మరో చిత్రం ఒకే ఒక జీవితం విడుదలక�
ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాలలో మహాసముద్రం ఒకటి. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంల�
శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘ఒకే ఒక జీవితం’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా శ్రీకార్తిక్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తరుణ్భాస్కర్ సంభాషణలందిస్తున్నారు. ఎస్.ఆర్�
శర్వానంద్ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మొన్నే శ్రీకారం అంటూ వచ్చిన ఈయన.. త్వరలోనే మహా సముద్రం సినిమాతో రానున్నాడు. ఇప్పుడు తన 30వ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీ కార్తిక్ దర్శకత్వంలో చేయనున్నారు.
ప్రస్తుతం ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహా సముద్రం సినిమాలో నటిస్తున్నాడు శర్వానంద్. శర్వాతో పాటు సిద్ధార్థ్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా చివరి దశకు వచ్
రామ్ చరణ్- ఉపాసన ఈ జంట చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ కనిపించిన కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. చరణ్ తన సినిమాలతో బిజీగా ఉంటుండగా, ఉపాసన..అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్గా, బీ పాజిటివ్ మ
సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన చిత్రం ఏక్ మినీ కథా. ఈ సినిమాను ఇప్పటికే స్టార్ హీరోలు ప్రభాస్, రాంచరణ్ ప్రమోట్ చేశారు.
రావు గోపాల రావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని టాలీవుడ్ లో మళ్లీ ఆ స్థాయిలో విలక్షణ నటనను కనబరుస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు సీనియర్ నటుడు రావురమేశ్.
స్పూర్తిదాయకమైన అంశంతో తెరకెక్కిన శ్రీకారం చిత్రం మార్చి 11న థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. యువ హీరో శర్వానంద్, ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ ప్రధాన పాత్రలలో కిషోర్ రెడ్డి తె