సినీ హీరో శర్వానంద్ మాదాపూర్, నవంబర్ 17: ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చిన్నారులు నెలలు నిండకముందే పుట్టి అనారోగ్యంతో మరణిస్తున్నారని సినీ హీరో శర్వానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీ�
maha samudram in OTT | శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మహా సముద్రం. అదితి రావు హైదరీ ఒక ముఖ్య పాత్రలో నటించింది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దాదాప�
పంజాబీ బ్యూటీ మెహ్రీన్.. నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మెహ్రీన్కి వరుస ఆఫర్స్ వచ్చాయి. అందులో మహానుభావుడు చిత్�
maha samudram final collections | దసరా సినిమాల ఫైనల్ కలెక్షన్స్ వస్తున్నాయి. అందులో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ముందున్నాడు. ఆ తర్వాత పెళ్లి సందడి సినిమా ఉంది. ఇక శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి తెరకెక్కించిన
శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం ఆడాళ్లూ మీకు జోహార్లు . ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇది నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర
శర్వానంద్, రష్మిక ప్రధాన పాత్రలలో కిషోర్ తిరుమల(Kishore tirumala) తెరకెక్కిస్తున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొ�
శర్వానంద్ (Sharwanand), రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu). ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
శర్వానంద్ , సిద్దార్థ్ (Siddharth) హీరోలుగా వచ్చిన సినిమా మహాసముద్రం (mahasamudram). శర్వానంద్ కొన్నిసార్లు కథల ఎంపికలో తప్పటడుగు వేస్తాడన్న టాక్ కూడా ఉంది.
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. దసరా పర్వదినం సందర్భంగా నాయకానాయికల ఫస్ట్లుక్ను విడుదల చేశారు. పూల తోరణా
Sharwanand | భూమి గుండ్రంగా తిరుగుతున్నట్లుగా.. శర్వానంద్ కెరీర్ కూడా గుండ్రంగా తిరుగుతుంది. ఎక్కడ మొదలు పెట్టాడో మళ్లీ అక్కడికి వచ్చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఒకప్పుడు ఈయన చేసిన సినిమాలు బాగున్నాయనే కామెం�
maha samudram two days collections | శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం మహా సముద్రం. ఆర్ఎక్స్ 100 లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు అజయ్.
‘నేను… శైలజ’ తో డీసెంట్ హిట్ అందుకున్న కిశోర్ తిరుమల ఇప్పుడు శర్వానంద్, రష్మిక ప్రధాన పాత్రలలో ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేస్తున్నాడు.ముందుగా ఈ కథని సీనియర్ హీరో వెంకటేశ్కి కథ చెప్పడం, ఆ�