అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహాసముద్రం (Maha Samudram). అక్టోబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. హీరో సిద్దార్థ్ సినిమా గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నాడు.
కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna) నటిస్తోన్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu). సినిమా సెట్స్ లో రాధిక, ఊర్వశి హీరోయిన్ రష్మికతో కలిసి సరదాగా డబ్ స్మాష్ చేసిన వీడియో నెట్టింట్లో చ
కథలోని భావోద్వేగాలు, దర్శకుడి సృజనాత్మకతతో స్వరకర్త సహానుభూతి చెందినప్పుడే అద్భుతమైన సంగీతం పుడుతుందని చెప్పారు యువ సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్. ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుక
‘తొమ్మిది పాత్రల నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఫస్ ్టసిట్టింగ్లోనే దర్శకుడిని ఎలాంటి ప్రశ్నలు అడగకుండా ఈ సినిమాను అంగీకరించాను’ అని అన్నారు శర్వానంద్. సిద్ధార్థ్తో కలిసి ఆయన హీర�
జీవన ప్రయాణంలో ఎదురైన అనుహ్య మలుపుల వల్ల ప్రాణస్నేహితులైన ఇద్దరు వ్యక్తులు బద్ద శత్రువులుగా ఎలా మారారు? ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకునేందుకు ఏం చేశారు? చివరకు వారి జీవితం ఏ తీరానికి చేరిందో తెలుసుకోవా�
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. అజయ్భూపతి దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అదితీరావుహైదరీ, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఈ చిత్రంలోని ‘చెప్పకే చెప్పకే ఊస
భిన్న ధృవాల్లాంటి వ్యక్తిత్వం కలిగిన ఇద్దరు వ్యక్తులు, వారి మధ్య అనూహ్యంగా సంభవించిన వైరం చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీసింది? వారి జీవితాన్ని ఏ తీరాలు చేర్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ‘మహాసమ�
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్కి ఇటీవల మంచి హిట్స్ పడడం లేదు. ఏ సినిమా చేసిన నెగెటివ్ టాక్ తెచ్చుకుంటుంది. కొద్ది రోజులుగా అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహా సముద్రం చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇంటెన్స్ లవ�
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. తిరుమల కిషోర్ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. మహిళల ఔన్నత్యాన్ని ఆవిష్కరించే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇ�
శర్వానంద్ ( Sharwanand ) టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న యాక్టర్లలో ఒకడు. ఈ యువ నటుడు ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరెక్షన్ లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తున్నాడు.
శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. అజయ్భూపతి దర్శకుడు. అనూ ఇమ్మాన్యుయేల్, అదితిరావ్ హైదరీ కథానాయికలు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల�