మహమ్మారి ప్రబలిన గత రెండేళ్లలో మనం చాలా నవ్వుల్ని కోల్పోయాం. ఆ నవ్వులన్నీ మా సినిమాతో తిరిగొస్తాయి అంటున్నారు శర్వానంద్. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. రష్మిక మందన్న నాయికగా �
Aadavallu meeku joharlu | యువ హీరో శర్వానంద్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ‘చిత్ర లహరి’ ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీల�
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. తిరుమల కిషోర్ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. గురువారం టీజర్ను విడుదల చేశారు
శర్వానంద్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రభు, ఎస్.ఆర్.ప్రకాష్బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ కార్తిక్ దర్శకుడు. రీతూవర్మ కథానాయిక
Sharwanand | ప్రస్తుతం శర్వానంద్ కెరీర్ పూర్తిగా డైలామాలో ఉంది. ఒకప్పుడు కేవలం మంచి సినిమాలు మాత్రమే కమర్షియల్ విజయాలకు దూరంగా ఉన్నాడు. అలాంటి సమయంలో రన్ రాజా రన్ వచ్చింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలే�
Sharwanand | ‘నటుడిగా నా కెరీర్ ఆసాంతం గుర్తుండిపోయే మంచి సినిమా ఇది. ఈ సినిమాలో దివంగత గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన అమ్మపాట ప్రతి ఒక్కరి హృదయాల్ని
ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడవాళ్లు మీకు జోహార్లు, శ్రీ కార్తీక్ (Shree Karthick)డైరెక్షన్లో ఒకే ఒక జీవితం (Oke Oka Jeevitham) సినిమాలు చేస్తున్నాడు శర్వానంద్ (Sharwanand)
‘క్రీడానేపథ్య కథాంశంతో సినిమా చేయడానికి చాలా ధైర్యం కావాలి. సినిమా తాలూకు భారం మొత్తం హీరోనే మోయాల్సివుంటుంది. నాగశౌర్య అంకితభావంతో ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాడు’ అని అన్నారు శర్వానంద్. ఆదివా
కొన్నాళ్లుగా హిట్స్ లేక సతమతమవుతున్న శర్వానంద్ ఈ ఏడాది మార్చిలో ‘శ్రీకారం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. త్వరలో శర్వా.. ‘ఒకే ఒక జీవితం’ అ�
సినీ హీరో శర్వానంద్ మాదాపూర్, నవంబర్ 17: ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చిన్నారులు నెలలు నిండకముందే పుట్టి అనారోగ్యంతో మరణిస్తున్నారని సినీ హీరో శర్వానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీ�
maha samudram in OTT | శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మహా సముద్రం. అదితి రావు హైదరీ ఒక ముఖ్య పాత్రలో నటించింది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దాదాప�
పంజాబీ బ్యూటీ మెహ్రీన్.. నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మెహ్రీన్కి వరుస ఆఫర్స్ వచ్చాయి. అందులో మహానుభావుడు చిత్�
maha samudram final collections | దసరా సినిమాల ఫైనల్ కలెక్షన్స్ వస్తున్నాయి. అందులో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ముందున్నాడు. ఆ తర్వాత పెళ్లి సందడి సినిమా ఉంది. ఇక శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి తెరకెక్కించిన