రష్మిక మందన్నా (Rashmika mandanna).. ఛలో, గీత గీవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప ఇలా ఈ భామ నటించిన సినిమాలన్నీ హిట్టే. డియర్ కామ్రేడ్ ఒకటి బాక్సాపీస్ వద్ద బోల్తా పడ్డా అది రష్మిక కెరీర్ మీద మాత్రం అంత�
శర్వానంద్ (Sharwanand) హీరోగా నటిస్తోన్న ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu). మార్చి 4న (రేపు) థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ చిత్రం రిలీజ్ ఈవెంట్లో రష్మిక మాట్లాడిన మాటలు ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస�
ప్రస్తుతం యువ హీరో శర్వానంద్ను వరుసగా ఫ్లాప్లు వెంటబడుతున్నాయి. ఈయన నటించిన గత ఐదు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పరాజయలయ్యాయి. దీంతో ప్రస్తుతం ఈయన ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.
టాలీవుడ్ (Tollywood) యువ హీరో శర్వానంద్ (Sharwanand) నటిస్తోన్న తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu). కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రం మార్చి 4న థియేటర్లలో గ్ర�
‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో హీరో శర్వానంద్ శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సూధాకర్ చెరుకూరి న
Aadavallu Meeku Joharlu Trailer Review | శర్వానంద్ సినిమాలు వస్తున్నాయంటే రెండు మూడేళ్ల కింద మంచి క్రేజ్ ఉండేది. మార్కెట్ కూడా అప్పట్లో రూ.25 కోట్ల వరకు పెంచుకున్నాడు. కానీ కొన్నేళ్లుగా ఆ అంచనాలు అందుకోవడంలో దారుణంగా విఫలం అవుతు�
హీరోయిన్లు కూడా చీఫ్ గెస్టులుగా ఈవెంట్స్ కు వెళ్తూ సందడి చేస్తున్నారు. గతంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎవరు సినిమా ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్కు ముఖ్యఅతిథిగా హాజరైంది. తాజాగా ఈ జాబితాలో ఇద్ద�
‘మాంగళ్యం తంతునానేనా.. మన లైఫ్ లో ఇది జరుగునా…’అంటూ బాధతో పాట పాడుకుంటున్నారు హీరో శర్వానంద్. నా పెళ్లి ఎప్పుడవుతుంది బాబు అనే విసుగు ఆయనలో కనిపిస్తోంది. శర్వానంద్ నటించిన కొత్త సినిమా ‘ఆడవాళ్లు మీక�
కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu).
ఇప్పటికే మూడు పాటలను మేకర్స్ విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది. తాజాగా నాలుగో పాట మాంగళ్యం తంతునానేనా సాంగ్ (Mangalyam Song Promo) ప
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాన్ని మార్చి 4న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తొలుత ఈ సినిమాను ఈ నెల 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేసిన విషయం తె
Aadavallu meeku johaarlu movie postponed | శర్వానంద్ తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే అదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా �
మహిళలకు ప్రాధాన్యమున్న చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని అంటున్నారు నటి ఊర్వశి. ఆమె కీలక పాత్రలో నటించిన సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. శర్వానంద్ హీరోగా నటిస్తున్నారు. రష్మిక మందన్న నాయిక. శ్రీ లక్ష్మీ
Aadavallu Meeku Johaarlu vs Bheemla nayak | నిన్నటి వరకు ఫిబ్రవరి 25న పవన్ కళ్యాణ్ సినిమా రాదు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆయన అనుకున్న తేదీకే భీమ్లా నాయక్ సినిమాను తీసుకొస్తున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ప్రకటి�