ముందు పాత రైళ్లు, సర్వీసులను రద్దు చేస్తారు. మళ్లీ కొన్నాళ్లాగి కొత్త రైళ్లంటూ, సర్వీసులంటూ ప్రకటిస్తారు. ఆ తర్వాత ఊదరగొడతారు. ఇక అక్కడి నుంచి అన్నీ కొత్త సర్వీసులేనంటూ ఉధృతంగా ప్రచారం మొదలు పెడతారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దివ్యాంగులకు మెరుగైన సేవలు అందించేందుకు విద్యావేత్తలు, పరిశోధకులు, నిపుణులు కృషి చేయాలని బీఎంఐ (బిహేవియర్ మూమెంట్ ఇండియా) ఫౌండేషన్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ స్�
రిలయన్స్ జియో..తాజాగా రాష్ట్రంలో మరో 14 నగరాల్లో తన 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మొత్తం 33 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభించినట్టు అయిందని జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి తెలిపారు.
అరచేతిలో సమాచార విప్లవంతో ప్రపంచం చేతికి వచ్చింది.. అనేక సేవలు సులభతరం అయ్యాయి. ఈ కోవలో ప్రజలకు పౌరసేవలను సులభంగా అందించేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టీ -డయాగ్నస్టిక్ సెంటర్స్ సేవలు రోగుల పాలిట వరంగా మారాయి. 2018, జనవరిలో ప్రారంభించిన ఈ సేవల వల్ల నిరుపేద రోగులకు ఖరీదైన వైద్య పరీక్షలు పూర్తి ఉచితంగా నిర్�
రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు విశేష ఆదరణ వస్తున్నదని, సంస్థకు అదనపు ఆదాయం సమకూరుతున్నదని టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ రాష్ట్ర బిజినెస్ హెడ్ పీ సంతోష్కుమార్ తెలిపారు. శుక్�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు సేవలు మరింత సులభతరం అ య్యాయి. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
జగిత్యాల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో 1.80కోట్లతో ఏర్పాటు చేసిన సీటీస్కాన్ను ప్రారంభి
అంగన్వాడీ కేంద్రాల్లో అవకతవకలను అరికట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరింత పారదర్శకంగా సేవలందించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇందుకోసం న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ (ఎన్ హెచ్టీఎస్) యాప
5జీ సేవలకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హైదరాబాద్ టెలికం వినియోగదారులకు శుభవార్తను అందించింది రిలయన్స్ జియో. హైదరాబాద్తోపాటు బెంగళూరులోనూ ఈ సేవలను గురువారం నుంచే అందుబాటులోకి
మారుమూల గ్రామాల్లోని ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పాలనాపరంగా ఈ-గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చి ప్రతి సమస్యకూ సత్వర పరిష్కారం చూపుతున్నది. ప్రతి గ్రామపం
ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ మంగళవారం మధ్యాహ్నం కొద్దిసేపు పడకేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు గంటలపాటు సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు మెసేజ్లు పంపేందుకు, రిసీవ్ చేసుకొనేందుకు వీలుకాల�