నిరుపేదలకు మెరుగైన వైద్యమందించే లక్ష్యంతో ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు, మరికొద్ది రోజుల్లో టెలీ మెడిసిన్ (ఈ-సంజీవని) సేవలకు శ్రీకారం చుట్టబోతున్నది. ఇప్పటి వరకు కేవలం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మాత�
ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, బస్తీ దవాఖానలతో ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుతున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
ఈ నెల 25న పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సేవల్లో అంతరాయం ఏర్పడింది. శనివారం పాస్పోర్ట్ సేవా కేంద్రాలు వారి కోసం ప్రత్యేక సేవలు అందిస్తాయని, 25వ తేదీ నాటి దరఖాస్తుదారులు ఈ సేవల�
జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఉన్న రూం నంబర్ జీ-94లో సాయంకాలం ఓపీని శనివారం ప్రారంభించారు. వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రాష్ట్రప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రజల�
నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, విద్యాసంస్థలకు సెలవులు కావడంతో దక్షిణ మధ్య రైల్వే ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది
కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై రెండేండ్లుగా నిషేధం విధించిన చైనా సర్వీసులను తిరిగి ప్రారంభిస్తున్నది. భారత్కు విమాన సర్వీసులను నడపడంపై స్పష్టత లేదు
నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీకి చేయూతనిచ్చి లాభాల బాటలో నడిపించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆలోచన సత్ఫలితాలను ఇస్తున్నది. ప్రజా రవాణా వ్యవస్థలో విశేష సేవలందిస్తున్న ఆర్టీసీ సరుకు రవాణాలోనూ వ�
తపాలశాఖ ఉందనే విష యం ఈ కాలంలో చాలా మందికి తెలియనే తెలియదు. కేవ లం ఉత్తరాలు, బట్వాడా లాంటి సేవలకే మరిమితమైతే మనుగడ కష్టమని గ్రహించిన తపాల శాఖ పూర్వకాలం నాటి పద్ధతులకు స్వస్తి పలుకుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞ
ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసిన గౌతమ్ అదానీ న్యూఢిల్లీ, మే 18: గౌతమ్ అదానీ కన్ను ఇక హెల్త్కేర్ రంగంపై పడింది. ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రత్యేక సంస్థను సైతం ఏర్పాటు చేశారు. అదానీ హెల్�
దివ్యాంగులకు చేసే సేవలను అదృష్టంగా భావించాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లారెడ్డి వర్సిటీలో గురువారం 800 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతుల �
విపత్తులు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి బాధితులను రక్షిస్తారని, విధి నిర్వహణలో వారి సేవలు వెలకట్టలేనివని హోంశాఖ మంత్రి మహమూద్అలీ అన్నారు. పౌర సమాజంలో ప్రజలు కూ�
దవాఖాన పురాతనమైనా వైద్య సేవలు మాత్రం అమోఘం. ఇక్కడ కరోనా వైద్యం సేవలతోపాటు అన్ని రకాల చికిత్సలకు మందులు ఇవ్వడంతోపాటు వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నది అల్వాల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్�