పట్టణంలో రూ.2. 50 కోట్లతో నూతనంగా నిర్మించిన కేడిసిసి బ్యాంకులో ఖాతాదారులకు ఇకనుంచి మెరుగైన సేవలు అందుతాయని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. నూతనంగా ఏర్పాటైన సుల్తానాబాద్ శాఖను నాప్ �
పెద్దపల్లి జిల్లాలో హింసకు గురవుతున్న మహిళలకు సఖీ సెంటర్ ద్వారా అవసరమైన సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టర్ కోయ శ్రీ హర్ష రంగంపల్లి లోని సఖీ సెంటర్ ను గురువారం సందర్శించి పరిశీలించ
భాగ్యరెడ్డి వర్మ సేవలు స్ఫూర్తిదాయకమని మున్సిపల్ కమిషనర్ మహ్మద్ నియాజ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు.
అంగన్వాడీ కేంద్రాల లక్ష్యం నీరుగారనున్నదా.. అంటే అన్ని వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతాల నుంచి వాటిని ప్రభుత్వ భవనాల్లోకి మార్చటం పేర ఇతర ప్రాంతాలకు తరలించటమే ఇందుక�
Murali Naik | ఆపరేషన్ సిందూర్లో వీరమరణం పొందిన భారత సైనికుడు మురళీ నాయక్ త్యాగం దేశం మరువలేనిదని తుర్కయంజాల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కోశికె అయిలయ్య అన్నారు.
TTD EO | తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులందరికీ మెరుగైన సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు.
బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్-పిలానీ(బిట్స్ పిలానీ).. అడ్వాన్స్డ్ టెక్నాలజీ పరిశోధనల కోసం ఐదేండ్లపాటు మాస్టర్ రిసెర్చ్ అగ్రిమెంట్(ఎంఆర్ఏ) సేవలు అందించడానికి మెర్సిడెస్-బెం
Minister Vemula | రాజబహదూర్ వెంటకరామరెడ్డి సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ( Vemula Prashant Reddy) అన్నారు.
Yadadri | యాదాద్రి, భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి(Laxmi Narasimha Swamy) ఆలయంలో ఈనెల 27 నుంచి రెండు రోజుల పాటు పవిత్రోత్సవాలు (Pavitrotsavam) నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహాణాధికారి ఎన్.గీత ( EO ) వెల్లడిం�