దివ్యాంగులకు చేసే సేవలను అదృష్టంగా భావించాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లారెడ్డి వర్సిటీలో గురువారం 800 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతుల �
విపత్తులు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి బాధితులను రక్షిస్తారని, విధి నిర్వహణలో వారి సేవలు వెలకట్టలేనివని హోంశాఖ మంత్రి మహమూద్అలీ అన్నారు. పౌర సమాజంలో ప్రజలు కూ�
దవాఖాన పురాతనమైనా వైద్య సేవలు మాత్రం అమోఘం. ఇక్కడ కరోనా వైద్యం సేవలతోపాటు అన్ని రకాల చికిత్సలకు మందులు ఇవ్వడంతోపాటు వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నది అల్వాల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్�
SBI | స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్ సేవలు నిలిచిపోయాయి. వార్షిక ఆర్థిక కార్యకలాపాల ముగింపు సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గ�
జిల్లాలో త్వరలో రేడియాలజీ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో రూ.75 లక్షలతో చేపట్టిన రేడియాలజీ పరీక్షల కేంద్ర భవన నిర్మాణానికి జడ్పీ
ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో మెరుగైన సౌకర్యాలు ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్లు ఎక్కువే వైద్య మౌలిక సదుపాయాల్లో భేష్ జర్నల్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సర్వేలో వెల్లడి రెండోవేవ్కు మ�