కొండాపూర్ : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్ధిక�
మియాపూర్ : కులమతాలకు అతీతంగా అందరికీ సమాన ప్రాధాన్యతనిస్తూ ఆదరిస్తూ బహుమతులను అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ ఒక్కడేనని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ ఇలా అన్ని మతాలకు
కొండాపూర్ : ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని శేరిలింగంపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సీనయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని సర్వే నెంబర్ 174లోని ప్రభుత్వ భూమిలో వెలసిన నిర్�
మియాపూర్ : ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ…వైద్య సేవలను వికేంద్రీకరిస్తూ విస్తృత పరుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువలో�
కొండాపూర్ : నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన చ
శేరిలింగంపల్లి : దివ్యాంగుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని ప్రభుత్వ విప్, శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్�
శేరిలింగంపల్లి : రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు యువతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఒకరు ప్యాషన్ డిజైనర్ కాగా మరోకరు ఇంటర్ చదువుకునే విద్యార్ధిని. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బ�
మియాపూర్ : ప్రజల కష్టనష్టాల్లో ప్రభుత్వం ఎల్లవేళలా తోడుగా నిలుస్తుందని , వారికి సంపూర్ణ భరోసాను కల్పిస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆర్థికంగా , ఆరోగ్యపరంగా ప్రజలను ఆదుకుంటామని ఆయన స్పష్
కొండాపూర్ : ఆనందంగా పెండ్లి చేసుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వరుడు అక్కడికక్కడే మృతి చెందగా వధువు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాధ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శేరిలింగంపల్�
కొండాపూర్ : కొడుకు, కొడలి మధ్య తలెత్తిన వివాదాన్ని సద్దుమణగజేసేందుకు తండ్రి మందలించడంతో అలిగిన కొడుకు ఇళ్లు వదిలివెళ్ళిన సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల �
మియాపూర్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తున్నదని కష్టనష్టాల్లో తోడుగా నిలిచేలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేదరికంతో అనారోగ్యా
మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ వివేకానందనగర్ కాలనీ అపార్ట్మెంట్ అసోసియేషన్, రెసిడెన్షియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వన భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్�
శేరిలింగంపల్లి : ఒంటరితనం భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ చింతకాయల వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ట్రం, కొప్పోలు జిల్లా
కొండాపూర్ : చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎన్కేవ్లో నిర్వహించిన సదర్ సమ్మేళనం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హా�