కొండాపూర్ : వరద నీటి కాల్వ నిర్మాణ పనులు వేగాన్ని పెంచి త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన గచ్చిబౌలి డివిజన్�
కొండాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా వరద నీటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందాలతో ముందస్తు సహాయక చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్
మియాపూర్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నియోజవకర్గంలోని ప్రజలంతా అప్రమత్తవంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కోరారు. వాతావరణ శాఖ వర్షాలపై తగు సూచనలు జారీ చేసినందున అత్యవసరమైతే �
మియాపూర్ :పార్టీకి కార్యకర్తలే బలమని , మరింత కష్టపడి రాబోయే రోజుల్లో పార్టీని ఎప్పటిలాగే పతాక శీర్షికన నిలబెట్టేందుకు సైనికుల్లా పని చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. పార్టీ కోసం ని�
శేరిలింగంపల్లి : యాంత్రిక జీవనానికి అలవాటు పడిన నగరవాసులకు కాలనీల్లో ఆహ్లాదకర వాతవరణాన్ని అందించడంతో పార్కులు ఎంతగానో దోహాద పడుతాయని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం నలగండ్ల ల�
కొండాపూర్ : అనుమతులకు మించి చేపడుతున్న అక్రమ నిర్మాణాన్ని బుధవారం నోడల్ ఆఫీసర్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిబ్బందితో కలిసి కూల్చివేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ �
మియాపూర్: పైవేటు పాఠశాలల యాజమాన్యాల సమస్యలను పరిష్కరించటంలో తాను ఎల్లపుడూ ముందుంటానని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు ఇబ్బందులు ఎదుర్కున్నాయన్నారు. పైవేట్ పాఠశ�
కొండాపూర్ : వినాయక శరన్నవరాత్రులను పురస్కరించుకుని గణపయ్య నిమజ్జనానికి శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. నిమజ్జన వేడుకల్లో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని �
మియాపూర్ : సీఎం సహాయ నిధి పేదలకు ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండకు చెందిన అనూషకు సీఎం సహాయ నిధి పథకం ద్వారా ఆస్పత్రి ఖర్చుల నిమ�