మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ వివేకానందనగర్ కాలనీ అపార్ట్మెంట్ అసోసియేషన్, రెసిడెన్షియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వన భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్�
శేరిలింగంపల్లి : ఒంటరితనం భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ చింతకాయల వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ట్రం, కొప్పోలు జిల్లా
కొండాపూర్ : చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎన్కేవ్లో నిర్వహించిన సదర్ సమ్మేళనం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హా�
మియాపూర్ : పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, వారిని అన్ని సందర్భాలలో ఆదు కునేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ భరోసాగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆర్థిక �
మియాపూర్ : నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తాను కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కాలనీలన్నింటినీ సమాన దృష్టితో చూస్తూ వాటి పురోగతికి తన సంపూర్ణ తోడ్పాటును అందిస్తానని హామ
శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండల రెవెన్యూ పరిధిలోని గోపన్పల్లిలో ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ గుడిసెలను మండల రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. శేరిలింగంపల్లి మండల తాసీల్థారు వంశీమోహాన్
మాదాపూర్ : కార్యకర్తలే పార్టీకి పట్టు కొమ్మలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆదివారం మియాపూర్ డివిజ�
మియాపూర్ : పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్బంగా నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రతినిధులంతా క్రమశిక్షణతో బాధ్యతా యుతంగా పనిచేసి పార్టీ ప్రతిష్టతను మరింతగా పెంపొందించేందుకు కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గా�
మాదాపూర్ : ఖార్డ్ సంస్థ ప్రతినిధులు పేద విద్యార్థులకు, ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. గురువారం ఖార్డ్ సంస్థ ఆద్వర్యంలో మాదాపూర్ డ�
శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నలగండ్ల సోమేశ్వర స్వామీ దేవాస్థానంలో రూ. 14 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆలయ కమిటీ కార్యాలయాన్ని సోమవారం స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి ప్
మాదాపూర్ : ఈ నెల 25న జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ఇతర ప్రజా ప్రతి నిధులు పరిశీలించారు. ప్లీనరీ సమావేశాలను దృష్టిలో ఉంచుకొని సమావేశానికి హజరుకానున్న ప్రతి
మియాపూర్ : తెలంగాణ రాష్ట్రంలోనే అత్యథిక జనాభా…ఓటర్లు కలిగిన శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉన్న తాను ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిక్షణం కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆ�
మియాపూర్ : దేశంలో ఎక్కడా లేని విధంగా పేద యువతుల పెండ్లికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయాన్ని అందించిన తొలి ప్రభుత్వం తమదేనని ఈ పథకం ద్వారా పేదల ఇండ్లలో కల్యాణ కాంతులు నెలకొంటున్నాయని ప్రభుత్వ విప్ ఆరెక పూ�