మియాపూర్ : కష్టకాలంలో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ప్రభుత్వ తోడ్పాటుతో ప్రజలలోనూ భరోసా నెలకొంటుందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ, శేరిల
మియాపూర్ : పేదల ఆరోగ్యం పాలిట సంజీవనిలా సీఎం సహాయ నిధి పథకం తోడ్పాటును ఇస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ సర్కారు కృషి చేస్తున్నదని, ఎటువంటి కష్టమొచ్చినా తాను�
కొండాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి మండలం చందానగర్ సర్వే నెంబర్ 65,66లోని 2.27 గుంటల ప్రభుత్వ భూమి బహిరంగ వేలానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా అడి
మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ , ప్రభుత్వేతర కార్యాలయాలు, విద్యాసంస్థలలో, కాలనీల్లో జాతీయ పతాకావి�
మియాపూర్ : వర్షాకాలంలో ముంపు సమస్య పునరావృతం కాకుండా నాలాల విస్తరణను చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. గత ప్రభుత్వాలు వీటిని విస్మరించాయని తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతగా తీసుకుని �
మియాపూర్ : శేరిలింగంపల్లి అభివృద్ధికి అధికారులు, కాంట్రాక్టర్లు సహరించాలని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి కోరారు. వ్యాపార కోణంలో కాకుండా సామాజిక దృక్పథంతో ప్రతి ఒకరు అభివృద్ధి పనుల్లో భాగంగా అలసత్వం వహించ�
మియాపూర్ : ఐటీకి కేంద్రమైన శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని సమున్నత అభివృద్దిలో అగ్రభాగంలో నిలపటమే లక్ష్యంగా తాను కృషి చేస్తున్నట్లు, పెరుగుతున్న జనాభా కాలనీల నేపథ్యంలో ప్రజా అవసరాలకు అనుగుణంగా అదనం గా
మాదాపూర్ : హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని చెవెళ్ళ ఎంపీ, డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ. 404.71 కోట్లతో ఎస్టీ
శేరిలింగంపల్లి : మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఆటోను ఢీకొట్టిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్
శేరిలింగంపల్లి : అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చెవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. ఆదివారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపునగర�
మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం -టోలీచౌకీ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ విప్�
మియాపూర్ : నియోజకవర్గంలోని కాలనీలన్నింటా మౌలిక వసతులను కల్పించి అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నెలకొన్నా ప్రజా సంక్షేమాన్ని తమ ప్రభుత్వం ముందు
మియాపూర్ : ఐటీకి కేంద్రమైన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చెరువులన్ని శుద్ధమైన జలాలలతో కళకళలాడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. వ్యర్థజలాలు నేరుగా చెరువులలోకి చేరకుండా ఎస్�
మియాపూర్ : కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్యనగర్కు చెందిన గౌరి సీఎం సహాయ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ. లక్షకు సంబంధించిన మంజూరు పత్రాలను విప్ ఆరెకపూడి గాంధీ మంగళవారం తన నివాసంలో అంది
మియాపూర్ : సమాజానికి తమ వంతు సేవ చేయాలన్న తలంపు అభినందనీయమని, ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు స్వచ్చంద సంస్థలు సైతం చేదోడు వాదోడుగా ప్రజలకు అండగా నిలుస్తుండటం శుభ పరిణామమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధ