శేరిలింగంపల్లి :నియోజకవర్గంలోని శ్రీ కృష్ణ కాలనీలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు నలగండ్ల టీఆర్ఎస్ నాయకుడు మంత్రిప్రగడ సత్యనారాయణ రూ. 20 వేల ఆర్ధిక సహాయాన్నిప్రకటించారు. మంగళవారం ఆయన జన్మదినం స�
మియాపూర్: వర్షాకాలంలో ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నాలాల విస్తరణను చేపడుతున్నట్లు, దీనికి తోడు చెరువులను పూర్తి స్థాయిలో సుందకరీకరించి అహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించే లక్ష్యంతో కృషి చ�
శేరిలింగంపల్లి : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సోమవారం గచ్చిబౌలిలోని బ్రహ్మాకుమారీస్ శాంతిసరోవర్లో ఘనంగా నిర్వహించారు. పలువురు చిన్నారులు, బ్రహ్మాకుమారీలు ఈ వేడుకల్లో ఎంతో ఉత్సాహాంగా పాల్గొని కృష్ణు
శేరిలింగంపల్లి :తలపై బండరాయితో మోది గుర్తు తెలియని ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. రాయదుర్గం ప్రధాన రహదారికి పక్కన ఉన్న బస్స్టాప్లో ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా కల
మియాపూర్: పేదరికంతో ఏ విద్యార్థి చదువుకు దూరం కాకుడన్నదే తన తపనని అలాంటి పేద విద్యార్థులకు తాను పెద్దన్నలా అండగా నిలిచి వారి కలలను పూర్తి చేసుకునేందుకు సహకరిస్తానని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అ�
మియాపూర్: ప్రజారోగ్యానికే సవాల్గా మారిన కరోనాను కట్టడి చేసేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక సేవలను అందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలను ప్రజలు ఎన్నటికీ మరిచిపోబోరని , చిరస్మరణీయంగా నిలిచిపోతాయ�
మియాపూర్: సీఎం సహాయ నిధి పేదలకు ఎంతో భరోసాగా నిలుస్తున్నదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ సాయినగర్కు చెందిన శరీన బేగంకు సీఎం సహాయ నిధి పథకం కింద
మియాపూర్ :కష్టకాలంలో ఉన్న పేదలకు అండగా సీఎం సహాయ నిధి పథకం నిలుస్తూ బాధితులకు భరోసాను ఇస్తున్న దని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ పథకంతో వందలాది మంది పేదలు తమ అనారోగ్యాలకు స్వస్థత పొంది హాయిగా
మియాపూర్:కరోనా వంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నా ఓ వైపు ప్రజారోగ్యాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ప్రజల సౌకర్యం కోసం సమగ్రాభివృద్ధితో ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. �
శేరిలింగంపల్లి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా మజీద్బండా గ్రామంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి టీఆర్ఎస్ నాయకుడు మారబోయిన రాజయాదవ్ అధ్వర్యంలో నిర్వహించిన ఫలహా�
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండల పరిధిలో వెలసిన ఆక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కోరఢా ఝళిఫించారు. సోమవారం మండల పరిధిలోని గౌలిదొడ్డి కేశవ్నగర్లోని గోపన్పల్లి ప్రభుత్వ సర్వేనెంబర్ 37లో ఇటీవ�
కొండాపూర్ : కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొబైల్ వ్యాక్సినేషన్ సేవలను పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెస్ట్జోన్ జోనల్ కమిషనర్ ఎన్ రవి కి�
మియాపూర్: పారిశుద్ధ్య కార్మికులు తల్లిదండ్రులతో సమానమని, కరోనా వంటి విపత్కర సమయాలలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతో విలువైన సేవలను అందించారని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పరిసరాల పరిశుభ్రత క�