–చెరువులలోకి శుద్ధి చేసిన జలాలు….-శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా 7 చెరువుల వద్ద ఎస్టీపీల నిర్మాణం…-రూ.404 కోట్లతో పనులు……ముమ్మరంగా స్థల సేకరణ ప్రక్రియ…-నిత్యం మిలియన్ లీటర్ల మురుగు నీటి శుద్ది…. మ
మియాపూర్ : చెరువులలోకి కలుషిత నీరు రాకుండా ఎస్టీపీలు ఎంతగానో ఉపయుక్తం అవుతాయని తద్వారా చెరువులు శుద్ధ జలాలతో కళకళలాడుతాయని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. నీటి శుద్ధి ప్లాంట్లను పకడ్బందీ
మాదాపూర్: మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని కృష్ణ కాలనీలో తెలంగాణ మహిళ సంక్షేమ సంఘం
శేరిలింగంపల్లి : నియోజకవర్గంలోకాలనీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని శేరిలింగంపల్లి శాసనభ్యులు ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నలగండ్ల కాలనీలో హిమసాయి అ�
మియాపూర్ : తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ వివేకానందనగర్లోని తన నివాసంలో అన
మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న చెరువుల సుందరీకరణకు తగిన నిధులు మంజూరు చేయాలని, చెరువులను రక్షించుకోవటంతోపాటు వాటిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటును అందించాలని రంగారెడ్డి జిల�
అగ్నిప్రమాదం| రాజధాని హైదరాబాద్ శివార్లలోని శేరిలింగపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. శేరిలింగపల్లిలోని నల్లగండ్ల వద్ద ఉన్న కారు షెడ్డులో ఆదివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షెడ్లో ఉన్న రెం�