మియాపూర్ : నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి పథకం నిలుస్తున్నదని, అత్యవసర సమయాల్లో భరోసాను నింపుతున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడిగాంధీ అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ సర్కారు నిరంతర కృషిని కొనసాగ
వ్యాక్సిన్తోనే రక్షణ … కొండాపూర్ :వ్యాక్సిన్తోనే కొవిడ్ మహమ్మారీ నుంచి రక్షణ పొందుతామని శేరిలింగంపల్లి సర్కిల్ -20 ఏఎంహెచ్ఓ డాక్టర్ రవి అన్నారు. సర్కిల్ పరిధిలోని అన్ని కాలనీలు, బస్తీల్లో ప్రత్�
మియాపూర్ : వేములవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ స్థానిక నాయకులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వార
శేరిలింగంపల్లి :క్రియ ఫౌండేషన్, సహృదయ పౌండేషన్ల సంయుక్త అధ్వర్యంలో జర్నలిస్టులకు ఆదివారం శేరిలింగంపల్లిలోని పవిత్ర స్కూల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. టీయుడబ్ల్యుజే సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఈ �
కొండాపూర్ : ఎస్టీపీల ఏర్పాటుతో చెరువుల్లోకి చేరుతున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేకూరుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయ�
హఫీజ్పేట్ :నేరాలనియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయని ప్రభుత్వవిప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని ఉషోదయ ఎన్క్లేవ్ హెచ్ఐజీ
కొండాపూర్ : కొవిడ్ థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కాలనీలు, బస్తీల్లో ప్రత్యేక డ్రైవ�
–చెరువులలోకి శుద్ధి చేసిన జలాలు….-శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా 7 చెరువుల వద్ద ఎస్టీపీల నిర్మాణం…-రూ.404 కోట్లతో పనులు……ముమ్మరంగా స్థల సేకరణ ప్రక్రియ…-నిత్యం మిలియన్ లీటర్ల మురుగు నీటి శుద్ది…. మ
మియాపూర్ : చెరువులలోకి కలుషిత నీరు రాకుండా ఎస్టీపీలు ఎంతగానో ఉపయుక్తం అవుతాయని తద్వారా చెరువులు శుద్ధ జలాలతో కళకళలాడుతాయని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. నీటి శుద్ధి ప్లాంట్లను పకడ్బందీ
మాదాపూర్: మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని కృష్ణ కాలనీలో తెలంగాణ మహిళ సంక్షేమ సంఘం
శేరిలింగంపల్లి : నియోజకవర్గంలోకాలనీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని శేరిలింగంపల్లి శాసనభ్యులు ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నలగండ్ల కాలనీలో హిమసాయి అ�