మియాపూర్ : వేములవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ స్థానిక నాయకులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కోనేరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.