తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తి భగ్గుమంటున్నది. ముఖ్యనేత ఆధిపత్యం మితిమీరుతున్నదని, పార్టీని వలసనేతలతో నింపుతున్నారని పాత కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు.
తన కష్టార్జితంతో 2000 సంవత్సరానికి ముందుగానే కుత్బుల్లాపూర్ మండలంలో భూములు కొనుగోలు చేశామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు. ఈ మేరకు ‘సీలింగ్ భూమి.. సమర్పయామి’ శీర్షికతో గురువారం ‘నమ�
అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో చెలరేగుతున్న ఓ అక్రమార్కుడితో చేయి కలిపి శేరిలింగంపల్లి జోన్ అధికారులు ప్రవర్తిస్తున్న తీరు విమర్శలకు తావిస్తున్నది. కష్టార్జితంతో ఇల్లు కట్టుకునేందుకు అన్ని అనమతులు ప
ఇందిరమ్మ రాజ్యం పేరిట రాష్ట్రంలో ఆనాటి ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక�
బీఆర్ఎస్ నేతలు అంటే సీఎం రేవంత్రెడ్డికి ఎందుకు అంత వణుకు, రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నాయకులను పోలీసులు ఎకడికకడ హౌస్ అరెస్ట్లు చేయడం, అదుపులోకి తీసుకోవడం సిగ్గుచేటని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడ
తెలంగాణ కోసం ప్రాణత్యాగానికైనా తాను సిద్ధమని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. ప్రాణం పోయినా సీఎం రేవంత్రెడ్డితో మాత్రం కాంప్రమైజ్ కానని తేల్చిచెప్పారు. మేడ్చల్ మల్కా
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని వెంటనే అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తెలంగాణలో ఉద్యమం నాటి రోజులు వస్తాయని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప
న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. శుక్రవారం సైతం నిర్బంధ కాండను కొనసాగించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను ఎక్కడికక్కడ అరెస్�
కాంగ్రెస్లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నెలకొన్న వివాదం దృష్ట్యా పోలీసులు వికారాబాద్ జిల్లాలో శుక్రవారం బ�
రాష్ట్ర రాజధానిలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గూండా గిరికి నిరసనగా, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి మద్దతుగా జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు సన్నద్ధమైన బీఆర్ఎస్ నాయకుల�
బీఆఎర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై జరిగిన దాడి ఘటనలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహా 15 మంది ఆయన అనుచరులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదుచేశా
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఇంటిపై దాడి ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని మండిపడ్డారు. ఈ దాడి చేసిన వార�
ఉదయం పదకొండున్నర గంటలు.. రద్దీగా ఉన్న హైదరాబాద్ నగర రహదారులు.. 20 వరకు తెల్లటి ఇన్నోవా వాహనాలు.. వాటికి ముందు ఉన్న వాహనాల్లో ఇన్నోవాలను చిత్రీకరిస్తూ కెమెరాలు.. ఫుట్బోర్డులపై నిలబడి చేతులు ఊపుకుంటూ... కోపంగ