తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఫ్యాక్షనిజానికి, రౌడీ రాజకీయాలకు తెరలేపుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని కొండాపూర్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రె
పార్టీ ఫిరాయింపునకు పాల్పడి కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేపీ వివేకానంద చెప్పారు.
పార్టీ మారి తప్పు చేశామా?’- ఇదీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేల్లో మొదలైన అంతర్మథనం. ‘నిన్నమొన్నటిదాకా ఏం కాదులే అనుకున్నాం. కానీ, హైకోర్టు తీర్పుతో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి
అసెంబ్లీలో సంప్రదాయానికి, నిబంధనలకు విరుద్ధంగా పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం దేశంలో ఆనవాయితీగా వస్తున్నదని, ఈ ప
తాను ప్రతిపక్షంలోనే ఉన్నానని అంటున్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలంగాణ భవన్కు రావాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి సవాల్ విసిరారు.
అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) అనుకుంటున్నారా లేక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అనుకుంటున్నారా? ఉన్నతమైన కమిటీ ఏర్పాటులో చిల్లర రాజకీయం చేసి, రేవంత్ దివాలాకోరుతనాన్ని బయటపెట్టుకున్నార�
ఈర్ల చెరువు అభివృద్ధికి కృషి చేస్తూ సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులను చేపడుతున్నామని, చెరువులో కలుషిత నీరు కలువకుండా చేపడుతున్న డ్రైనేజీ వ్యవస్థ మళ్లింపు పనులను త్వరితగతన పూర్తి చేయాలని స్థానిక ఎమె�
ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం ఎంతో కృషి చేస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శనివారం మోండామార్కెట్, బన్సీలాల్పేట్, రాంగోపాల్పేట్, బేగంపేట్ డివిజన్ల్లో పర్యటించి రూ. 1.32 కోట్ల ర
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుక శుక్రవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హెచ్ఐసీసీలో కన్నుల పండువగా కొనసాగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించి�
టీఎస్ ఆర్టీసీ అన్ని వర్గాలకు మరింత దగ్గరయ్యేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నది. ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తూ సంస్థ పురోభివృద్ధికి తమ వంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నది.
త్వరలో సంస్థలోకి 550 వరకు ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని టీఎస్ఆర్టీసీ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ చెప్పారు. సంస్థలో తొలిసారిగా 10 స్లీపర్ నాన్ ఏసీ బస్సులను బుధవారం హైదరాబాద్�
మియాపూర్ : నేరాల నియంత్రణతో పాటు నేరగాళ్లను గుర్తించటంలో సీసీ కెమెరాలు పోలీసు శాఖకు కీలకంగా ఉపయోగపడతాయని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ప్రతీ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా నిరం�
కొండాపూర్ : అభివృద్ధి పనుల్లో వేగాన్ని పెంచి త్వరితగతిన ప్రజా అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. బుధవారం ఆయన చందానగర్ �