కొండాపూర్ : అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తున్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తకుండా అవసరమైన అన్ని చోట్లలో కోట్ల రూపాయాలతో రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, శే�
కొండాపూర్ : సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రత మరింత పటిష్టమవుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఫ్రెండ్స్�
మియాపూర్ : కష్టకాలంలో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ప్రభుత్వ తోడ్పాటుతో ప్రజలలోనూ భరోసా నెలకొంటుందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ, శేరిల
మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ , ప్రభుత్వేతర కార్యాలయాలు, విద్యాసంస్థలలో, కాలనీల్లో జాతీయ పతాకావి�
మాదాపూర్ : గోకుల్ ప్లాట్స్లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో బుధవారం స్థానిక కార
మియాపూర్ : వివేకానందుడి 157 వ జయంతిని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, దొడ్ల వెంకటేశ్ గౌడ్, �
మియాపూర్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ఇండ్ల ముందు రంగవల్లులతో వేసే ముగ్గులు సంప్రదాయానికి ప్రతీకలే కాకుండా….మహిళలకు ఆరోగ్యాన్ని సైతం పెంపొదిస్తాయని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. నిత్య అభ్యసనతో
మాదాపూర్ : హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని చెవెళ్ళ ఎంపీ, డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ. 404.71 కోట్లతో ఎస్టీ
మాదాపూర్ : ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతున్నారని చెవెళ్ళ ఎంపీ, డాక్టర్ గడ్డం రంజిత్ర�
మాదాపూర్ : మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యానగర్లో రైల్వే శాఖ ఆధీనంలో ఉన్నటువంటి స్థలంలో నూతనంగా నిర్మించాల్సిన డ్రైనేజీ ఔట్ లెట్, బస్తీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను చెవెళ్ళ ఎంపీ, డాక్టర్ గడ�
శేరిలింగంపల్లి : అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చెవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. ఆదివారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపునగర�
శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని కొండాపూర్ శిల్పాగార్డెన్లో గురువారం ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పర్యటించారు. కాలనీలో స్థానికంగా కొనసాగుతున్న భూగర్బ డ్రైనేజీ
మాదాపూర్ : హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15 నుండి 18 సంవత్సరాల వయసు వారికి టీకాలను వేసేందుకు స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్లతో పాటు టీ�
మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం -టోలీచౌకీ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ విప్�
మియాపూర్ : ప్రజల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. హైదర్నగర్ డివిజన్ పరిధిలోని రామ్నరేశ్నగర్లో రూ.42 లక్షలతో నిర్మిం�