ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం ఎంతో కృషి చేస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శనివారం మోండామార్కెట్, బన్సీలాల్పేట్, రాంగోపాల్పేట్, బేగంపేట్ డివిజన్ల్లో పర్యటించి రూ. 1.32 కోట్ల ర
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుక శుక్రవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హెచ్ఐసీసీలో కన్నుల పండువగా కొనసాగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించి�
టీఎస్ ఆర్టీసీ అన్ని వర్గాలకు మరింత దగ్గరయ్యేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నది. ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తూ సంస్థ పురోభివృద్ధికి తమ వంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నది.
త్వరలో సంస్థలోకి 550 వరకు ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని టీఎస్ఆర్టీసీ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ చెప్పారు. సంస్థలో తొలిసారిగా 10 స్లీపర్ నాన్ ఏసీ బస్సులను బుధవారం హైదరాబాద్�
మియాపూర్ : నేరాల నియంత్రణతో పాటు నేరగాళ్లను గుర్తించటంలో సీసీ కెమెరాలు పోలీసు శాఖకు కీలకంగా ఉపయోగపడతాయని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ప్రతీ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా నిరం�
కొండాపూర్ : అభివృద్ధి పనుల్లో వేగాన్ని పెంచి త్వరితగతిన ప్రజా అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. బుధవారం ఆయన చందానగర్ �
కొండాపూర్ : అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తున్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తకుండా అవసరమైన అన్ని చోట్లలో కోట్ల రూపాయాలతో రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, శే�
కొండాపూర్ : సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రత మరింత పటిష్టమవుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఫ్రెండ్స్�
మియాపూర్ : కష్టకాలంలో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ప్రభుత్వ తోడ్పాటుతో ప్రజలలోనూ భరోసా నెలకొంటుందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ, శేరిల
మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ , ప్రభుత్వేతర కార్యాలయాలు, విద్యాసంస్థలలో, కాలనీల్లో జాతీయ పతాకావి�
మాదాపూర్ : గోకుల్ ప్లాట్స్లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో బుధవారం స్థానిక కార
మియాపూర్ : వివేకానందుడి 157 వ జయంతిని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, దొడ్ల వెంకటేశ్ గౌడ్, �
మియాపూర్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ఇండ్ల ముందు రంగవల్లులతో వేసే ముగ్గులు సంప్రదాయానికి ప్రతీకలే కాకుండా….మహిళలకు ఆరోగ్యాన్ని సైతం పెంపొదిస్తాయని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. నిత్య అభ్యసనతో
మాదాపూర్ : హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని చెవెళ్ళ ఎంపీ, డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ. 404.71 కోట్లతో ఎస్టీ
మాదాపూర్ : ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతున్నారని చెవెళ్ళ ఎంపీ, డాక్టర్ గడ్డం రంజిత్ర�