మియాపూర్ : నిరుపేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేదరికంతో అనారోగ్యాల బారిన పడుతున్న వారికి సీఎం సహాయ నిధి పథకం ఆర్థికంగా ఆదుకుంటూ వారికి భరోసాగా
మియాపూర్ : ప్రజల కష్టనష్టాల్లో ప్రభుత్వం ఎల్లవేళలా తోడుగా నిలుస్తుందని , వారికి సంపూర్ణ భరోసాను కల్పిస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆర్థికంగా , ఆరోగ్యపరంగా ప్రజలను ఆదుకుంటామని ఆయన స్పష్
మియాపూర్ : రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట కొనుగోళ్లలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో రైతులు కన్నీరు పెడుతున్నారని ఇది కేంద్రానికి ఏమాత్రం తగదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. రైతులకు అండగ�
మియాపూర్ : భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో సీతారామచంద్రులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి బుధవారం దర
మియాపూర్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తున్నదని కష్టనష్టాల్లో తోడుగా నిలిచేలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేదరికంతో అనారోగ్యా
మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ వివేకానందనగర్ కాలనీ అపార్ట్మెంట్ అసోసియేషన్, రెసిడెన్షియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వన భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్�
ముషీరాబాద్ : తెలంగాణ రైతాంగం పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ధర్నా విజయవంతమైంది. నగర్ మంత్రులు మహ్మద్ అలీ, తలస�
మియాపూర్ : కొవిడ్తో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటున్నదని ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ అన్నారు. కొవిడ్తో మరణించిన వారికి ప్రభుత్వ పరంగా రూ. 50 వేల ఎక్స్ గ్రేషియాను అందిస్తుందని
శేరిలింగంపల్లి, నవంబర్ 8 : ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం ఆయన శేరిలింగ�
శేరిలింగంపల్లి : సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు ఎనలేనివని, ప్రతి ఓక్కరూ సీసీటీవీల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శనివారం గచ్చిబౌలి డివిజన్
మియాపూర్ : సరస్వతీ కటాక్షం ఉండి లక్ష్మీకటాక్షం లేని పేద విద్యార్థులకు తాను ఎల్లపుడు అండగా నిలుస్తానని, వారి విద్యాపరమైన కలలను నెరవేర్చుకునేందుకు పెద్దన్నలా ఆదుకుంటానని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన
మాదాపూర్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని జెమ్ మోటార్ అధినేత రాజు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదర్ సమ్మేళనాన్ని శుక్రవారం రాత్రి మాదాపూర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెవెళ్�