కొండాపూర్ : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ సృష్టికర్త, న్యాయ కోవిదుడు, రాజ్యాంగం ద్వారా దేశానికి దశ, దిశ చూపిన మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సోమవారం చందానగర్లో ఘనంగా నిర్వ
మియాపూర్ : బాబా సాహెబ్ అంబేద్కర్ 65 వ వర్థంతిని పురస్కరించుకుని వివేకానందనగర్లోని తన నివాసంతో పాటు మియాపూర్ మక్తా గ్రామంలో అంబేద్కర్ చిత్ర పటానికి , కాంస్య విగ్రహానికి కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి
మియాపూర్ : ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ…వైద్య సేవలను వికేంద్రీకరిస్తూ విస్తృత పరుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువలో�
కొండాపూర్ : నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన చ
శేరిలింగంపల్లి : దివ్యాంగుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని ప్రభుత్వ విప్, శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్�
మియాపూర్ : నిరుపేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేదరికంతో అనారోగ్యాల బారిన పడుతున్న వారికి సీఎం సహాయ నిధి పథకం ఆర్థికంగా ఆదుకుంటూ వారికి భరోసాగా
మియాపూర్ : ప్రజల కష్టనష్టాల్లో ప్రభుత్వం ఎల్లవేళలా తోడుగా నిలుస్తుందని , వారికి సంపూర్ణ భరోసాను కల్పిస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆర్థికంగా , ఆరోగ్యపరంగా ప్రజలను ఆదుకుంటామని ఆయన స్పష్
మియాపూర్ : రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట కొనుగోళ్లలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో రైతులు కన్నీరు పెడుతున్నారని ఇది కేంద్రానికి ఏమాత్రం తగదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. రైతులకు అండగ�
మియాపూర్ : భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో సీతారామచంద్రులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి బుధవారం దర
మియాపూర్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తున్నదని కష్టనష్టాల్లో తోడుగా నిలిచేలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేదరికంతో అనారోగ్యా
మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ వివేకానందనగర్ కాలనీ అపార్ట్మెంట్ అసోసియేషన్, రెసిడెన్షియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వన భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్�
ముషీరాబాద్ : తెలంగాణ రైతాంగం పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ధర్నా విజయవంతమైంది. నగర్ మంత్రులు మహ్మద్ అలీ, తలస�