మియాపూర్ : పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, వారిని అన్ని సందర్భాలలో ఆదు కునేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ భరోసాగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆర్థిక �
మియాపూర్ : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు స్వచ్చంద సంస్థలు సైతం తమ వంతు సాయం అందించేందుకు ముందుకు రావటం అభినందనీయమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్�
మియాపూర్ : నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తాను కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కాలనీలన్నింటినీ సమాన దృష్టితో చూస్తూ వాటి పురోగతికి తన సంపూర్ణ తోడ్పాటును అందిస్తానని హామ
మాదాపూర్ : కార్యకర్తలే పార్టీకి పట్టు కొమ్మలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆదివారం మియాపూర్ డివిజ�
మియాపూర్ : ఆర్థిక స్థోమత లేని పేదలకు సీఎం సహాయ నిధి పథకం ఆరోగ్య పెన్నిధిలా ఉపయోగపడుతున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ పథకం తన నిరంతర సేవల ద్వారా వందలాది మంది పేదలకు భరోసాగా నిలిచి ఆరోగ్యాలక
మియాపూర్ : పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్బంగా నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రతినిధులంతా క్రమశిక్షణతో బాధ్యతా యుతంగా పనిచేసి పార్టీ ప్రతిష్టతను మరింతగా పెంపొందించేందుకు కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గా�
మాదాపూర్ : ఖార్డ్ సంస్థ ప్రతినిధులు పేద విద్యార్థులకు, ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. గురువారం ఖార్డ్ సంస్థ ఆద్వర్యంలో మాదాపూర్ డ�
మియాపూర్, అక్టోబర్ 23: ప్రజా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ పథకాలు ప్రజలనే కాకుండా విపక్ష పార్టీలను విశేషంగా ఆ�
మాదాపూర్ : ఈ నెల 25న మాదాపూర్లోని హైటెక్స్లో జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సభను దృష్టిలో ఉంచుకొని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కమిటీ సభ్యులు పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తు దిశానిర్ధేశాలు చేస్తున్నా�
మాదాపూర్ : ఈ నెల 25న మాదాపూర్లోని హైటెక్స్ ప్రాంగణంలో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభను దృష్టిలో ఉంచుకొని ఆహ్వన కమిటీలు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఏర్పాట్ల పనులను పరిశీలిస్తున్న�
శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నలగండ్ల సోమేశ్వర స్వామీ దేవాస్థానంలో రూ. 14 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆలయ కమిటీ కార్యాలయాన్ని సోమవారం స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి ప్
మాదాపూర్ : ఈ నెల 25న జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ఇతర ప్రజా ప్రతి నిధులు పరిశీలించారు. ప్లీనరీ సమావేశాలను దృష్టిలో ఉంచుకొని సమావేశానికి హజరుకానున్న ప్రతి
మియాపూర్, అక్టోబర్ 17: నియోజకవర్గంలోని అన్ని కాలనీలను మౌలిక వసతుల పరంగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు తాను కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.నియోజకవర్గం పరిధి లోని కూకట్ప�