మియాపూర్ : కొవిడ్తో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటున్నదని ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ అన్నారు. కొవిడ్తో మరణించిన వారికి ప్రభుత్వ పరంగా రూ. 50 వేల ఎక్స్ గ్రేషియాను అందిస్తుందని
శేరిలింగంపల్లి, నవంబర్ 8 : ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం ఆయన శేరిలింగ�
శేరిలింగంపల్లి : సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు ఎనలేనివని, ప్రతి ఓక్కరూ సీసీటీవీల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శనివారం గచ్చిబౌలి డివిజన్
మియాపూర్ : సరస్వతీ కటాక్షం ఉండి లక్ష్మీకటాక్షం లేని పేద విద్యార్థులకు తాను ఎల్లపుడు అండగా నిలుస్తానని, వారి విద్యాపరమైన కలలను నెరవేర్చుకునేందుకు పెద్దన్నలా ఆదుకుంటానని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన
మాదాపూర్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని జెమ్ మోటార్ అధినేత రాజు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదర్ సమ్మేళనాన్ని శుక్రవారం రాత్రి మాదాపూర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెవెళ్�
మియాపూర్ : పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, వారిని అన్ని సందర్భాలలో ఆదు కునేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ భరోసాగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆర్థిక �
మియాపూర్ : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు స్వచ్చంద సంస్థలు సైతం తమ వంతు సాయం అందించేందుకు ముందుకు రావటం అభినందనీయమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్�
మియాపూర్ : నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తాను కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కాలనీలన్నింటినీ సమాన దృష్టితో చూస్తూ వాటి పురోగతికి తన సంపూర్ణ తోడ్పాటును అందిస్తానని హామ
మాదాపూర్ : కార్యకర్తలే పార్టీకి పట్టు కొమ్మలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆదివారం మియాపూర్ డివిజ�
మియాపూర్ : ఆర్థిక స్థోమత లేని పేదలకు సీఎం సహాయ నిధి పథకం ఆరోగ్య పెన్నిధిలా ఉపయోగపడుతున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ పథకం తన నిరంతర సేవల ద్వారా వందలాది మంది పేదలకు భరోసాగా నిలిచి ఆరోగ్యాలక
మియాపూర్ : పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్బంగా నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రతినిధులంతా క్రమశిక్షణతో బాధ్యతా యుతంగా పనిచేసి పార్టీ ప్రతిష్టతను మరింతగా పెంపొందించేందుకు కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గా�
మాదాపూర్ : ఖార్డ్ సంస్థ ప్రతినిధులు పేద విద్యార్థులకు, ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. గురువారం ఖార్డ్ సంస్థ ఆద్వర్యంలో మాదాపూర్ డ�